లేపాక్షిని పర్యాటక ప్రాంతంగా చేస్తాం
స్పష్టం చేసిన మంత్రి కందుల దుర్గేష్ శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక రంగానికి కేరాఫ్ గా మారుస్తామని స్పష్టం చేశారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని…
పద్మావతి అమ్మవారి సన్నిధిలో రాష్ట్రపతి
భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన టీటీడీ తిరుపతి : తిరుపతిలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గురువారం భారత దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమ్మ వారి ఆలయానికి చేరుకున్నారు.…
సీఎంను కలిసిన అనలాగ్ ఏఐ సీఈవో
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానం హైదరాబాద్ : ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ అనలాగ్ ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) అలెక్స్ కిప్ మాన్ హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా గురువారం సీఎం ఎ. రేవంత్ రెడ్డిని…
కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్దం
విచారణకు గవర్నర్ అనుమతి హైదరాబాద్ : రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతోంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. ఇదే ఊపును స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపించాలని అనుకుంటోంది. ప్రధాన…
వందేళ్లు పూర్తి చేసుకున్న ఐఐటీ రామయ్య
తెలంగాణ విద్యావేత్తకు అభినందనల వెల్లువ హైదరాబాద్ : ఎంతో మందిని ఐఐటీయన్లుగా మార్చిన తెలంగాణకు చెందిన విద్యావేత్త రామయ్య ఇవాల్టితో 100 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియ చేస్తున్నారు…
తెలంగాణ రాష్ట్రంలోనే సన్న బియ్యం
పంపిణీ చేస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే తమ సర్కార్ పేదలకు సన్న బియ్యం (సోనామసూరి) పంపిణీ చేస్తున్నామని చెప్పారు.…
బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో ఆర్వో ప్లాంట్లు
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి : బీసీ సంక్షేమ హాస్టళ్లు, ఎంజేపీ గురుకులాల విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోంది. బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు రూ.20.29 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్…
సత్యసాయి బాబా స్పూర్తి తోనే జల్ జీవన్ మిషన్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొణిదల శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా : ప్రతి మనిషికీ రోజుకి కనీసం 55 లీటర్ల రక్షిత తాగునీరు ఇవ్వాలన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకల్పం. ప్రభుత్వ పరంగా నేడు జల్ జీవన్…
విద్యతోనే వికాసం అభివృద్దికి సోపానం
స్పష్టం చేసిన నారా భువనేశ్వరి అమరావతి : జీవితాన్ని ప్రభావితం చేసేది ఒక్కటేనని అది విద్య అని గుర్తించాలన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి. చదువుతోనే మనిషిలో సంస్కారం అలవడుతుందని అన్నారు. విద్యతోనే వికాసం అలవడుతుందని,…
రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం
స్పష్టం చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : రాజకీయాలలో గెలుపు ఓటములు అత్యంత సహజమని , కార్యకర్తలు, నేతలు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ…

శ్రీవారి భక్తులకు ఆలయాల్లో అన్నదానం
డిజిటలైజేషన్ దిశగా టిటిడి విద్యా సంస్థలు
పెట్టుబడులు వస్తే తట్టుకోలేక పోతున్న జగన్
త్రిషా కృష్ణన్, నయనతార హల్ చల్
ఇది క్యాబినెట్ కాదు దండుపాళ్యం ముఠా
హైడ్రా ప్రజావాణికి 43 ఫిర్యాదులు : కమిషనర్
వీధి కుక్కలను చంపాలని అనుకోవడం నేరం
జురిచ్ లో ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీ
సమ్మక్క సారలమ్మ చెంతన సీఎం రేవంత్ రెడ్డి
వన దేవతలను దర్శించుకున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి


































































































