ప్రధాన ఎన్నికల కమిషనర్ కు గ్రాండ్ వెల్ కమ్
స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నాగర్ కర్నూల్ జిల్లా : తెలంగాణ పర్యటనలో ఉన్న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ గణపత్రావు…
బస్తీ దవాఖానాల్లో వసతులు కల్పించాలి
డిమాండ్ చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు సిద్దిపేట జిల్లా : మాజీ మంత్రి హరీశ్ రావు సీరియస్ కామెంట్స్ చేశారు. సిద్దిపేట పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద గల బస్తీ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు.…
ఏపీకి ఏబీపీఎంజేఏవై పథకం కింద రూ. 1,965 కోట్లు
లోక్ సభలో కేంద్ర మంత్రి ప్రతాప్రావ్ జాధవ్ వెల్లడి ఢిల్లీ : ఆయుష్మాన్ భారత్–ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన (AB–PMJAY) పథకం కింద ఆంధ్రప్రదేశ్కు 2020–21 నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరాల వరకు మొత్తం రూ. 1,965.65 కోట్ల నిధులు…
ఛాంపియన్ మూవీ ట్రైలర్ సూపర్
నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ హైదరాబాద్ : ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన నటుడు శ్రీకాంత్ , హేమ కొడుకు రోషన్ మేక తో పాటు మలయాళ సూపర్ హీరోయిన్ అనస్వర రాజన్ కలిసి ముఖ్య భూమిక పోషించిన చిత్రం ఛాంపియన్.…
అక్రమ నల్లా కనెక్షన్దారులపై ఎఫ్ఐఆర్ నమోదు
జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశాలతో హైదరాబాద్ : హైదరాబాద్ లో అక్రమ నల్లా కనెక్షన్ దారులపై విజిలెన్స్ అధికారులు కొరడా ఝళిపించారు. జలమండలి సరఫరా చేస్తున్న పైపులైను నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్ పొందిన తొమ్మిది మందిపై క్రిమినల్ కేసులు…
ప్రజాస్వామ్యం అనేది ప్రభుత్వ వ్యవస్థ కాదు
స్పష్టం చేసిన ఎంపీ రాహుల్ గాంధీబెర్లిన్ : కాంగ్రెస్ అగ్ర నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధానంగా ప్రజాస్వామ్యం గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం దేశంలో డెమోక్రసీకి రక్షణ లేకుండా పోయిందన్నారు. అత్యంత ప్రమాదంలో ఉందని ఆందోళన…
ఆడక పోయినా సరే వారికే అందలం
రేపే టి20 వరల్డ్ కప్ జట్టు ఎంపిక ముంబై : భారత్ , శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తోంది ఐసీసీ టి20 వరల్డ్ కప్. వచ్చే ఏడాదిలో జరిగే ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే ఆయా జట్లను ప్రకటించాయి. తాజాగా భారత…
డిసెంబర్ 21న తిరుమలలో పల్స్ పోలియో
వెల్లడించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల : దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా తిరుమలలో డిసెంబర్ 21వ తేదీ పల్స్ పోలియో కార్యక్రమం జరుగనుంది. ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం డిసెంబర్ 21న ఉదయం 7 గంటలకు ప్రారంభమై…
సాస్కీతో ఏపీకి చేయూత ఇవ్వాలి
నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు ఢిల్లీ : సాస్కీ కింద మంజూరైన వివిధ ప్రాజెక్టులను సత్వరం చేపట్టాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కి విజ్ఞప్తి చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. శుక్రవారం ఢిల్లీలో మర్యాద పూర్వకంగా కలిశారు. విశాఖలో…
నీటి పారుదల ప్రాజెక్టులకు నిధులివ్వండి
కేంద్ర సర్కార్ కు సీఎం చంద్రబాబు విన్నపం ఢిల్లీ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. శుక్రవారం రాష్ట్రానికి చెందిన మంత్రులతో పాటు కేంద్ర మంత్రులతో కలిసి కేంద్ర జల శక్తి మంత్రి పాటిల్…
















