సీఎం కోడ్ ఉల్లంఘనపై ఈసీకి ఫిర్యాదు
కమిషనర్ ను కలిసిన కల్వకుంట్ల కవిత హైదరాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్స్ చేశారు . ఆమె సీఎం రేవంత్ రెడ్డి నిర్వాకంపై మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈసీ ఎన్నికల కోడ్ ను విధించిందన్నారు. ఈ…
ధనవంతుల కోసమే ఆపరేషన్ ఖగార్
కేంద్ర సర్కార్ పై ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్ : కేవలం బడా బాబులకు, ధనవంతులకు, అదానీ, అంబానీ, టాటా, జిందాల్ కంపెనీల కోసమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ ఖగార్ చేపట్టిందని సంచలన ఆరోపణలు చేశారు ప్రొఫెసర్ హరగోపాల్. బుధవారం ఆయన…
పవన్ కళ్యాణ్ సారీ చెప్పాల్సిందే
సినిమాలు ఆడనివ్వనన్న ఎమ్మెల్యే పాలమూరు జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు పూర్తయినా ఇంకా ఆంధ్రాకు చెందిన నేతలు తమ…
ఈవో సంచలన నిర్ణయం భక్తులకు అన్న ప్రసాదం
ఇక నుంచి టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాల్లో ఏర్పాటు తిరుమల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఆధ్వర్యంలోని ఆలయాలలో ఇక…
తిరుమలలో ఘనంగా చక్రతీర్థ ముక్కోటి
హాజరైన ఆచార్యులు, పూజారులుతిరుమల : తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి ఘనంగా జరిగింది. ప్రతి ఏడాది కార్తీక మాసంలో చక్రతీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.శ్రీవారి ఆలయ అర్చకులు, పరిచారకులు, భక్తులు ఉదయం మంగళ వాయిద్యాల నడుమ ఆలయం నుండి ఊరేగింపుగా చక్రతీర్థానికి…
శ్రీవారి సేవకులకు మెరుగైన శిక్షణ ఇవ్వాలి
స్పష్టం చేసిన టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి తిరుమల : పుణ్య క్షేత్రమైన తిరుమలకు ప్రతి నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తుంటారని, వారికి మెరుగైన వసతి సౌకర్యాలను టీటీడీ కల్పిస్తోందని చెప్పారు టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి. ఎంతో మంది…
మల్లికార్జున్ ఖర్గేతో రేవంత్ రెడ్డి ములాఖత్
తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ కు ఆహ్వానం న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ 8,9వ తేదీలలో రెండు రోజుల పాటు బిగ్ సమ్మిట్ ను నిర్వహిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసే ప్రయత్నంలో…
మెరుగైన పౌర సేవలు అందించాలి : సీఎం
సచివాలయంలో సమీక్ష చేపట్టిన చంద్రబాబు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలోని సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రభుత్వం తాజాగా తీసుకు వచ్చిన నూతన పౌర సేవలకు సంబంధించి…
ఆర్టీసీకి త్వరలోనే 1000 ఈవీ బస్సులు
రాష్ట్రంలో 5 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు మరో ఏడాది పాటు ప్రోత్సాహకాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కీలకమైన పరిశ్రమలుగా…
ఘనంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు
ఉత్సవ విగ్రహాలకు స్నపన తిరుమంజనం కృష్ణా జిల్లా : కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామంలోని మహాక్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దశమ వార్షిక సాలకట్ల…
















