ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ, సీవో
పంచమి తీర్థం కోసం భారీగా సెక్యూరిటీ తిరుచానూరు : తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మ వారి బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ సందర్బంగా నిర్వహించే పంచమి తీర్థం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలి రానున్నారు. పుణ్య స్నానం చేయనున్నారు.…
హామీలు సరే ఆచరణ మాటేంటి..?
కాంగ్రెస్ సర్కార్ ను ప్రశ్నించిన హరీశ్ రావు హైదరాబాద్ : రాష్ట్రంలో పాలన గాడి తప్పిందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ మంత్రుల మాటలు కోటలు దాటితే, ఆచరణ గడప కూడా దాటదు అని…
నేతన్నలను ఆదుకోవాలి సబ్సిడీ విడుదల చేయాలి
కాంగ్రెస్ సర్కార్ ను డిమాండ్ చేసిన కల్వకుంట్ల కవిత వనపర్తి జిల్లా : చేనేత కార్మికులను ఆదుకోవడంలో సర్కార్ వివక్ష చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఆదివారం జాగృతి జనం బాటలో భాగంగా…
సత్యసాయి బాబా జీవితం ప్రాతః స్మరణీయం
కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా : భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జీవితం ప్రాతః స్మరణీయమని పేర్కొన్నారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. విద్య, వైద్యం, తాగునీటి సౌకర్యం కల్పించడంలో ఎంతో…
వైరా రాజకీయ జీవితానికి పునాది
కీలక వ్యాఖ్యలు చేసిన భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రత్యేకంగా తన రాజకీయ జీవితం గురించి ప్రస్తావించారు. తన పొలిటికల్ కెరీర్ కు వైరా…
ఐటీ రంగంలో ఎదిగేందుకు ఎన్నో అవకాశాలు
స్పష్టం చేసిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్ : ఐటీ సెక్టార్ లో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని వాటిని ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. మనం…
జనమే జెండా సమస్యలే ఎజెండా
కల్వకుంట్ల కవితక్క జనం బాట వనపర్తి జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రజా సమస్యలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలు జిల్లాలలో పర్యటించారు. ప్రజలతో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇదే…
బ్రహ్మోత్సవాలలో ఆకలి తీరుస్తున్న అన్నదానం
మరింత రుచికరంగా పదార్థాల వడ్డింపుతో భక్తులు ఖుష్ తిరుపతి : తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మ వారి బ్రహ్మోత్సవాలలో భక్తులను ఆహ్లాద పరుస్తోంది రుచికరమైన అన్నదానం.హోల్డింగ్ పాయింట్ల వద్ద ఉదయం భక్తులకు సుండల్, బిస్మిల్లా బాత్, పులిహోర, రాత్రి, ఉప్మా,…
స్వర్ణ రథంపై శ్రీ మహాలక్ష్మి కటాక్షం
అంగరంగ వైభంగా బ్రహ్మోత్సవాలు తిరుపతి : తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభోపేతంగా కొనసాగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలలో భాగంగా శ్రీ పద్మవాతి అమ్మ వారిని దర్శించుకునేందుకు తండోప తండాలుగా తరలి…
రేవంత్ రెడ్డితో మధ్యప్రదేశ్ సీఎం భేటీ
ఇద్దరి మధ్య కీలక అంశాలపై చర్చలు హైదరాబాద్ : మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ హైదరాబాద్ లో పర్యటించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్లోని వారి నివాసంలో కలిసిన సందర్బంగా…
















