భక్తులకు సాంప్రదాయ ఆహారం అందించాలి
తిరుమలలోని దుకాణాదారులకు ఏఈవో ఆదేశం తిరుమల : తిరుమలలోని దుకాణాల్లో భక్తులకు సాంప్రదాయ ఆహారాన్ని అందించేలా పటిష్టమైన ప్రణాళికను రూపొందించాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన శ్రీ పద్మావతి అతిధి భవనంలోని సమావేశ మందిరంలో…
చేనేత రంగాన్ని బలోపేతం చేస్తాం
ప్రకటించిన మంత్రి నారా లోకేష్ విజయవాడ : ఏపీ వైద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. బుధవారం విజయవాడ ఎంజీ రోడ్డులోని శ్రీ శేషసాయి…
పర్యాటక రంగానికి ప్రాధాన్యత : కందుల దుర్గేష్
ఏపీ సర్కార్ పెట్టుబడులకు సాదర స్వాగతం లండన్ : పర్యాటక రంగానికి ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కార్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఆయన ప్రస్తుతం లండన్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా లండన్…
సేవా కార్యక్రమాలతోనే జీవితానికి సార్థకత
హెరిటేజ్ సంస్థ ఎండీ నారా భువనేశ్వరి లండన్ : జీవితంలో మరిచి పోలేని సన్నివేశం ఇదని , తాను ఏనాడూ పురస్కారాలు అందుకుంటానని అనుకోలేదని అన్నారు హెరిటేజ్ సంస్థ ఎండీ నారా భువనేశ్వరి. లండన్ వేదికగా జరిగిన పురస్కార మహోత్సవంలో ఆమె…
బీజేపీ అభ్యర్థికి తెలంగాణ జనసేన సపోర్ట్
ప్రకటించిన ఆ పార్టీ అధ్యక్షుడు శంకర్ గౌడ్ హైదరాబాద్ : తెలంగాణ జనసేన పార్టీ అధ్యక్షుడు శంకర్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో జరుగుతున్న ఉప ఎన్నికలో తమ పార్టీ తరపున భారతీయ జనతా…
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో లోకేష్
అయ్యప్ప భక్తుల పూజలో పాల్గొన్న మంత్రి అమరావతి : రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ మంగళగిరి లోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పెద్ద ఎత్తున…
జగన్ అబద్దాలతో ప్రజల్ని మభ్య పెట్టలేడు
వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్ అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు, లోకేష్ లపై జగన్ రెడ్డి పదే పదే నోరు పారేసు కోవడం పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఐదేళ్లు పాలించిన…
కాంగ్రెస్ మోసం జనానికి శఠగోపం : కేటీఆర్
మోసానికి చిరునామా కాంగ్రెస్ సర్కార్ హైదరాబాద్ : మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ జన్మతః వచ్చిందంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా హైదరాబాద్ లోని సోమాజిగూడలో రోడ్ షో చేపట్టారు. ఈ…
కేసీఆర్ ను విమర్శించే హక్కు రేవంత్ కు లేదు
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హైదరాబాద్ : భారత సమకాలీన రాజకీయాల్లో 9 సార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు ఎంపీగా, ఐదు దశాబ్దాలకు పైగా సమకాలీన రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నాయకుడు కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక…
తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి
సర్కార్ ను డిమాండ్ చేసిన కల్వకుంట్ల కవిత ఆదిలాబాద్ జిల్లా : కాంగ్రెస్ సర్కార్ బక్వాస్ అంటూ మండిపడ్డారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. జనం బాట కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా సెంట్రల్ లైబ్రరీ సందర్శించారు. ఈ…
















