తుపాను కార‌ణంగా రూ. 20 వేల కోట్ల న‌ష్టం

ఆవేద‌న వ్య‌క్తం చేసిన ఏపీపీసీసీ చీఫ్ ష‌ర్మిల అమ‌రావ‌తి : రాష్ట్రంలో మొంథా తుపాను దెబ్బ‌కు పెద్ద ఎత్తున న‌ష్టం జ‌రిగిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. 20 ల‌క్ష‌ల హెక్టార్ల‌కు పైగా రైతులకు న‌ష్టం…

ముందు జాగ్రత్తతో తప్పిన వరద నష్టం

ప్ర‌క‌టించిన సీఎం నారా చంద్ర‌బాబు అమ‌రావ‌తి : అంద‌రి స‌హ‌కారంతో మొంథా తుపానును త‌ట్టుకుని నిల‌బ‌డ‌టం జ‌రిగింద‌న్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. శ‌నివారం స‌చివాల‌యంలో 137 మందికి ప్ర‌శంసా ప‌త్రాలు, అవార్డుల‌ను అంద‌జేశారు. ఈసంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడారు. ఎవ‌రూ ఊహించ‌ని…

రిజ‌ర్వేష‌న్ల‌పై 50 శాతం ప‌రిమితిని ఎత్తివేయాలి

జాజుల శ్రీ‌నివాస్ గౌడ్, శంక‌ర‌ప్ప డిమాండ్ హైద‌రాబాద్ : రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి సుప్రీంకోర్టు విధించిన ప‌రిమితిని త‌క్ష‌ణ‌మే ఎత్త వేయాల‌ని డిమాండ్ చేశారు బీసీ జేఏసీ వ‌ర్కింగ్ చైర్మ‌న్ జాజుల శ్రీ‌నివాస్ గౌడ్, ఏపీ అధ్య‌క్షుడు కేస‌న శంక‌ర్ రావు .…

మైస‌మ్మను ద‌ర్శించుకున్న క‌ల్వ‌కుంట్ల క‌విత

రాష్ట్రం బాగుండాల‌ని దేవ‌త‌ను కోరుకున్నా క‌రీంన‌గ‌ర్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ కల్వ‌కుంట్ల క‌విత దూకుడు పెంచారు. ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ఆమె జాగృతి జ‌నం బాట ప‌ట్టారు. ఇందులో భాగంగా క‌రీంన‌గ‌ర్ జి్లాలో ప‌ర్య‌టించారు. ఆయా…

బాబును చూసి రేవంత్ నేర్చుకుంటే బెట‌ర్

బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైద‌రాబాద్ : భార‌తీయ జ‌న‌తా పార్టీ ఫ్లోర్ లీడ‌ర్ ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయ‌న రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. ఓ వైపు ఏపీని ,…

ఘ‌నంగా కుంభాభిషేక మ‌హోత్స‌వం

శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి విగ్రహం వద్ద తిరుపతి : అన్నమయ్య జిల్లా రాజంపేట సమీపంలోని శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి (108 అడుగల) విగ్రహం వద్ద శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రతిష్టా కుంభాభిషేక మహోత్సవానికి టిటిడి ఆధ్వర్యంలో…

టీటీడీ అన్న‌దానం ట్ర‌స్టులో రూ. 2,300 కోట్లు

గ‌త ఆరు నెల‌ల్లో రూ. 180 కోట్ల విరాళాలు తిరుమ‌ల : తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌లో ఆయుధ పూజ ఘనంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. ముందుగా వేద…

సప్తవర్ణ శోభితం శ్రీవారి పుష్పయాగం

పుష్పార్చనతో పులకించిన తిరుమలకొండ తిరుమల : పవిత్రమైన కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. సువాసనలు వెదజల్లే 16 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ…

బొమ్మ‌ల‌మ్మ గుట్ట‌ను ర‌క్షించాలి : క‌విత

గ్రానైట్ మాఫియాపై చ‌ర్య‌లు తీసుకోవ‌లి క‌రీంన‌గ‌ర్ జిల్లా : చారిత్రక బొమ్మలమ్మ గుట్టను గ్రానైట్ మాఫియా బారి నుంచి రక్షించాలని డిమాండ్ చేశారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఆమె క‌రీంన‌గ‌ర్ జిల్లాలో జ‌నంబాట కార్య‌క్ర‌మం చేప‌ట్టారు .ఈ…

బీఆర్ఎస్ గెలుపును ఏ శ‌క్తి అడ్డుకోలేదు

ధీమా వ్య‌క్తం చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : ఆరునూరైనా స‌రే జూబ్లీహిల్స్ లో గెలిచేది తామేన‌ని, త‌మ విజ‌యాన్ని అడ్డుకునే శ‌క్తి ఏదీ లేద‌ని ప్ర‌క‌టించారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూబ్లీహిల్స్ శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ…