అకాల వర్షం లక్షన్నర ఎకరాల్లో పంట నష్టం
ఏపీ సర్కార్ ఆదుకోవడంలో వైఫల్యం విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ సర్కార్ రైతుల పట్ల, వ్యవసాయ రంగం పట్ల కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. అకాల వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా…
బస్సు ప్రమాదంపై వేగంగా పోలీసుల దర్యాప్తు
పలు కోణాల్లో విచారిస్తున్న పోలీసులు కర్నూలు జిల్లా : కావేరీ బస్సు దుర్ఘటనకు సంబంధించి విచారణలో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. బైక్పై శంకర్తో పాటు ఉన్న మరో యువకుడు ఎర్రిస్వామి. తనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.బైక్ను వి కావేరీ ట్రావెల్స్…
నేనెప్పుడూ గుండాయిజం చేయలేదు
మాజీ మంత్రి కడియం శ్రీహరి కామెంట్స్ వరంగల్ జిల్లా : మాజీ మంత్రి కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ , ఎన్నడూ గూండాయిజం చేయలేదన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కబ్జాలకు పాల్పడలేదని, బెదిరించ లేదని, వసూళ్లకు…
కేసీఆర్ ఆదేశాలతో వలస కార్మికులకు విముక్తి
కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ : జోర్డాన్ లో చిక్కుకున్న తెలంగాణకు చెందిన 12 మంది వలస కార్మికులకు ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీ చేసిన కృషి వల్ల విముక్తి లభించింది. మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల…
ప్రజావగాహనతోనే మార్పు సాధ్యం
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ విజయవాడ : ప్రజల్లో అవగాహన వచ్చినప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గారు అన్నారు. హైడ్రాను ఎందుకు ఏర్పాటు చేశారు.. హైడ్రా ఏం చేస్తుందనే విషయమై ఇప్పుడు అందరిలో అవగాహన వచ్చిందని…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి
పిలుపునిచ్చిన మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి హరీశ్ రావు. జూన్ 2 నాడు 5 లక్షల మంది నిరుద్యోగులకు యువ వికాసం…
శ్రీ వైష్ణవ భక్తాగ్రేసులకు శ్రీవారి అప్పపడి
శ్రీవారు తమ భక్తులకు స్వయంగా పంపే ప్రసాదం తిరుమల : వేంకటేశ్వర స్వామివారి అనాది కాలప రంపరగా కొనసాగుతున్న వైష్ణవ సాంప్రదాయాల్లో ఒకటైన అప్పపడి నివేదన విశిష్టమైన ఆచారం. భక్తుల పట్ల తమ అపార కరుణను ప్రతిఫలింపజేస్తూ శ్రీవారు స్వయంగా తమ…
అక్టోబర్ 27 నుండి శ్రీనివాస కల్యాణాలు
నవంబర్ 5 వరకు శ్రీకాకుళం, అల్లూరి , అనకాపల్లి జిల్లాలలో తిరుపతి : టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అక్టోబర్ 27 నుండి నవంబర్ 5 వరకు శ్రీకాకుళం జిల్లాలో 2 ప్రాంతాలలో, అల్లూరి సీతారామ రాజు జిల్లాలో 2…
శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో హోమం
శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం ప్రారంభం తిరుపతి : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఉదయం శ్రీ సుబ్రమణ్య స్వామి వారి హోమం ప్రారంభమైంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం…
గూగుల్ సంస్థ రావడం వెనుక 13 నెలల శ్రమ
ఉందని స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్ మెల్ బోర్న్ : ఏపీకి గూగుల్ డేటా హబ్ గురించి అందరూ వినే ఉంటారని, దాని వెనుక 13 నెలల నిరంతర శ్రమ దాగి ఉందని అన్నారు మంత్రి నారా లోకేష్. ఆ…
















