కాగ్నిజెంట్ కంపెనీకి ఏపీ సీఎం కంగ్రాట్స్
విశాఖ బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి విశాఖపట్నం జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం విశాఖపట్నంలో కాగ్నిజెంట్ కంపెనీ కార్యాలయాన్ని మంత్రి లోకేష్ తో కలిసి సీఎం ప్రారంభించారు.ఆర్సెలార్ మిట్టల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ…
సీఎంనవుతా తడాఖా చూపిస్తా : కల్వకుంట్ల కవిత
2014 నుంచి జరిగిన అక్రమాల బండారం బయట పెడతా హైదరాబాద్ : నా టార్గెట్ సీఎం కావడం. ఇవాళ కాక పోవచ్చు. కానీ ఏదో ఒక రోజు తెలంగాణ రాష్ట్రానికి సీఎం కావడం పక్కా అని సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ…
హస్త కళల అభివృద్దిపై దృష్టి సారిస్తాం : సవిత
స్పష్టం చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రిఅమరావతి : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కీలక ప్రకటన చేశారు. తమ సర్కార్ హస్త కళలపై దృష్టి సారించిందన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో హస్త కళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం…
హస్త కళల ప్రోత్సాహానికి సర్కార్ ప్రాధాన్యత
ఏపీ హస్తకళా నైపుణ్యాభివృద్ది సంస్థ చైర్మన్ అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హస్త కళల ప్రోత్సాహానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు ఏపీ హస్తకళా నైపుణ్యాభివృద్ది సంస్థ చైర్మన్ , పీఏసీ సభ్యులు హరి ప్రసాద్. హస్త…
ఏపీ సర్కార్ నిర్లక్ష్యంపై ఎంపీ గురుమూర్తి ఆగ్రహం
వైద్య, విద్్యా రంగాలను నిర్వీర్యం చేశారు న్యూఢిల్లీ : వైఎస్ఆర్సీపీకి చెందిన తిరుపతి లోక్ సభ నియోజకవర్గ సభ్యుడు (ఎంపీ) మద్దెల గురుమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఆయన ఏపీలో విద్య, వైద్య రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేశారంటూ వాపోయారు.…
నిర్మలా సీతారామన్ ను కలిసిన జనసేన ఎంపీ
మామిడి జెల్లీపై జీఎస్టీ తగ్గింపుపై ధన్యవాదాలు ఢిల్లీ : జనసేన పార్టీకి చెందిన కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తంగెళ్ల మర్యాద పూర్వకంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. ఈ సందర్బంగా మామిడి జెల్లీపై 12…
కాంగ్రెస్ హత్యా రాజకీయాలను సహించేది లేదు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూర్యాపేట జిల్లా : తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న హత్యా రాజకీయాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో బీఆర్ఎస్…
ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వద్దు : సీఎం
అధికారుల పనితీరు మార్చుకోవాలి అమరావతి : పని విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. టెక్నాలజీ ఆడిటింగ్ తో పాటు ఆఫీసర్ల వ్యవహరశైలి మారితే ప్రజలు సంతృప్తి చెందుతారని అన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా…
ఆలయ వ్యవహారాల్లో డీఎంకే జోక్యం పెరిగింది
న్యాయమూర్తిపై అభిశంసన సరికాదు మంగళగిరి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు డీఎంకే సర్కార్ పై. దేశంలో హిందువులు మెజారిటీలు కాదు. హిందువుల ఐక్యత, మెజారిటీలు అన్న భావన ఒక మిథ్య. కులం, భాష, ప్రాంతాల…
పంచాయతీ ఎన్నికలు ఫుల్ సెక్యూరిటీ
వెల్లడించిన తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు డీజీపీ బి. శివధర్ రెడ్డి. ఈ మేరకు…
















