శ్రీ‌వారి స‌న్నిధిలో ఏపీ మంత్రులు

పూజ‌లు చేసిన ఆనం, అనిత‌, అన‌గాని తిరుమ‌ల : ఏపీ రాష్ట్రానికి చెందిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయ‌ణ రెడ్డి, రెవిన్యూ శాఖ మంత్రి అన‌గాని స‌త్య ప్ర‌సాద్, హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌తో పాటు టీటీడీ…

23 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని కాపాడిన హైడ్రా

రూ. 2500 కోట్ల విలువైన భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌ హైద‌రాబాద్ : ఐటీ కేంద్రంగా అత్యంత ఖ‌రీదైన నెక్నాంపూర్ ప్రాంతంలో 23.16 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని హైడ్రా కాపాడింది. రూ. 2500 కోట్ల‌కు పైగా విలువ ఉన్న భూమి చుట్టూ…

సీఎంపై భ‌గ్గుమ‌న్న జ‌గ‌దీశ్ రెడ్డి

బిడ్డా రేవంత్ రెడ్డి జ‌ర జాగ్ర‌త్త హైద‌రాబాద్ : మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేయ‌డం విస్తు పోయేలా…

క్వాంటం కంప్యూట‌ర్ల త‌యారీ కేంద్రంగా ఏపీ

కాబోతోంద‌ని ప్ర‌క‌టించిన సీఎం చంద్ర‌బాబు అమ‌రావ‌తి : ఏపీ ప్ర‌పంచంలో క్వాంటం కంప్యూట‌ర్ల త‌యారీకి కేరాఫ్ కాబోతోంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. మంగ‌ళ‌వారం వేలాది మంది విద్యార్థుల‌తో ఆయ‌న ముఖాముఖి నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రానికి…

ఏపీకి భారీ ఎత్తున పెట్టుబ‌డుల వెల్లువ‌

స‌మాచార శాఖ మంత్రి కొలుసు పార్థ‌సార‌థి విజ‌య‌వాడ : ఏపీ రాష్ట్ర స‌మాచార‌, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థ‌సార‌థి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న గ‌త జ‌గ‌న్ రెడ్డి స‌ర్కార్ పై మండిప‌డ్డారు. జ‌గ‌న్ రెడ్డి ఒక్క‌డే నిర్ణ‌యాలు…

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల కోసం భారీ ఏర్పాట్లు

దేవాదాయ శాఖ మంత్రి ఆనం కీల‌క ప్ర‌క‌ట‌న తిరుమ‌ల : తిరుమ‌ల‌లో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల కోసం టీటీడీ ఆధ్వ‌ర్యంలో భారీ ఏర్పాట్లు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయ‌ణ రెడ్డి. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌న్ లో…

శ్రీ‌వారి భ‌క్తుల‌కు నాణ్య‌మైన ప్ర‌సారాలు

క‌ల్పించాల‌ని ఆదేశించిన ఈవో సింఘాల్ తిరుప‌తి : శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప‌నితీరు మ‌రింత మెరుగు ప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. త‌న అధ్య‌క్ష‌త‌న టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నంలో ఎస్వీబీసీ ఛాన‌ల్ ప‌నితీరుపై…

రాబోయే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీదే విజ‌యం

గోవా జెడ్పీ ఎన్నిక‌ల్లో గెలుపుపై మాణిక్ రావు ఠాక్రే గోవా : గోవా రాష్ట్రంలో జ‌రిగిన జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు ఘ‌న విజ‌యాన్ని సాధించారు. ఈ సంద‌ర్బంగా స్పందించారు పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మాణిక్ రావు…

ఉపాధి కల్పనలో ఏపీకేవీఐబీ సేవలు భేష్

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత తాడేపల్లి గూడెం : యువతకు ఉపాధి కల్పనలో ఆంధ్రప్రదేశ్ ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు (ఏపీకేవీఐబీ) కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి…

ప్రాంతీయ పార్టీల‌కు జాతీయ దృక్ప‌థం ఉండాలి

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం మంగళగిరిలో జరిగిన “పదవి- బాధ్యత” సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు పాల్గొని ప్ర‌సంగించారు. పార్టీ శ్రేణులు, నేత‌ల‌కు…