ఏపీకి వాతావ‌ర‌ణ శాఖ రెడ్ అల‌ర్ట్

శ‌ని,ఆదివారాల‌లో భారీగా వ‌ర్షాలు అమ‌రావ‌తి : ఏపీ విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్రంలో భారీగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హెచ్చ‌రించింది. గురువారం ఏపీ రాష్ట్ర…

బీసీ కులాలకు అమరావతిలో భవనాలు

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విజయవాడ : అన్ని బీసీ కులాలకు అమరావతిలో భవనాలు నిర్మించనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ప్ర‌క‌టించారు. ఆయా బీసీ కులాల కార్పొరేషన్ పాలక మండలి…

శ్రీ‌వారి ఆల‌య విస్త‌ర‌ణ ప‌నుల‌కు శ్రీ‌కారం

ప్ర‌పంచ వ్యాప్తంగా శ్రీ‌వారి ఆల‌యాలు అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌పంచ వ్యాప్తంగా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారికి కోట్లాది మంది భ‌క్తులు ఉన్నార‌ని అన్నారు. ఆ స్వామి ద‌య వ‌ల్ల‌నే…

వ‌డ్డేప‌ల్లి పంప్ హౌస్ ప‌నులు చేప‌ట్టాలి

డిమాండ్ చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత కామారెడ్డి జిల్లా : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జ‌నం బాట కార్య‌క్ర‌మంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో ప‌ర్య‌టించారు. గురువారం జుక్క‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో రైతులతో ములాఖ‌త్ అయ్యారు. ప్రభుత్వం దీనికి…

ఇండియాలో 2030 కామ‌న్వెల్త్ గేమ్స్

బిడ్డింగ్ లో ఐఓసీ పై మొగ్గు చూపారు న్యూఢిల్లీ : భార‌త్ కు అరుదైన గౌర‌వం ల‌భించింది. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన కామ‌న్వెల్త్ గేమ్స్ నిర్వ‌హించేందుకు గాను ప్ర‌పంచ వ్యాప్తంగా పోటీ ప‌డ్డాయి. కానీ చివ‌ర‌కు కామ‌న్వెల్త్ గేమ్స్ జ‌న‌ర‌ల్ బాడీ స‌మావేశంలో…

శోభాయమానంగా శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం

అంగ‌రంగ వైభ‌వోపేతంగా ముగిసిన కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలు తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి నవాహ్నిక కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. అనంతరం పుష్పయాగ మహోత్సవాన్ని టిటిడి అమ్మవారి ఆలయంలో నేత్ర పర్వంగా నిర్వహించింది. ఇందులో భాగంగా ఉదయం 10.30 నుంచి…

వరంగల్‌కు ‘టెక్స్‌టైల్ హబ్’ తో పూర్వ వైభవం

మెగా టెక్స్‌టైల్ పార్క్ సందర్శించిన కేటీఆర్ వ‌రంగ‌ల్ జిల్లా : వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను (KMTP) సందర్శించారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతను ప్రస్తుత కాంగ్రెస్…

డిసెంబ‌ర్ 30 నుంచి జ‌న‌వ‌రి 8 వ‌ర‌కు ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలు ర‌ద్దు

జనవరి 2 నుండి 8వ తేది వ‌ర‌కు SED, శ్రీవాణి దర్శన టికెట్ల జారీ తిరుమ‌ల : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వైకుంఠ ద్వార దర్శనాల్లో చివరి ఏడు రోజులైన జనవరి 2 నుండి 8వ తేది వరకు రోజుకు…

కార్మికుల‌కు ద్రోహం చేసిన కాంగ్రెస్ స‌ర్కార్

నిప్పులు చెరిగిన జాగృతి అధ్య‌క్షురాలు క‌విత హైద‌రాబాద్ : కాంగ్రెస్ స‌ర్కార్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కార్మికులకు ద్రోహం చేసే నైజాన్ని మరోసారి బయటపెట్టుకుందంటూ మండిప‌డ్డారు.…

కేసీఆర్ వ‌ల్లే కాక‌తీయ మెగా టెక్స్ టైల్ పార్కు

ఏర్పాటైంద‌న్న బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ‌రంగ‌ల్ జిల్లా : కేసీఆర్ వ‌ల్ల‌నే వ‌రంగ‌ల్ జిల్లాలో కాక‌తీయ మెగా టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని అన్నారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి అర్ధం…