ప్రజాస్వామ్యం అనేది ప్రభుత్వ వ్యవస్థ కాదు

స్ప‌ష్టం చేసిన ఎంపీ రాహుల్ గాంధీబెర్లిన్ : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు, ఎంపీ రాహుల్ గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌ధానంగా ప్ర‌జాస్వామ్యం గురించి ప్ర‌స్తావించారు. ప్ర‌స్తుతం దేశంలో డెమోక్ర‌సీకి ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌న్నారు. అత్యంత ప్ర‌మాదంలో ఉంద‌ని ఆందోళ‌న…

ఆడ‌క పోయినా స‌రే వారికే అందలం

రేపే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టు ఎంపిక ముంబై : భార‌త్ , శ్రీ‌లంక సంయుక్తంగా నిర్వ‌హిస్తోంది ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్. వ‌చ్చే ఏడాదిలో జ‌రిగే ఈ మెగా టోర్నీ కోసం ఇప్ప‌టికే ఆయా జ‌ట్ల‌ను ప్ర‌క‌టించాయి. తాజాగా భార‌త…

డిసెంబర్ 21న తిరుమలలో పల్స్ పోలియో

వెల్ల‌డించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం తిరుమల : దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా తిరుమలలో డిసెంబర్ 21వ తేదీ పల్స్ పోలియో కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది. ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం డిసెంబర్ 21న ఉదయం 7 గంటలకు ప్రారంభమై…

సాస్కీతో ఏపీకి చేయూత ఇవ్వాలి

నిర్మ‌లా సీతారామ‌న్ తో చంద్ర‌బాబు ఢిల్లీ : సాస్కీ కింద మంజూరైన వివిధ ప్రాజెక్టులను సత్వరం చేపట్టాలని కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కి విజ్ఞప్తి చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. శుక్ర‌వారం ఢిల్లీలో మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. విశాఖలో…

నీటి పారుద‌ల ప్రాజెక్టుల‌కు నిధులివ్వండి

కేంద్ర స‌ర్కార్ కు సీఎం చంద్ర‌బాబు విన్న‌పం ఢిల్లీ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. శుక్ర‌వారం రాష్ట్రానికి చెందిన మంత్రుల‌తో పాటు కేంద్ర మంత్రుల‌తో క‌లిసి కేంద్ర జ‌ల శ‌క్తి మంత్రి పాటిల్…

మెట్ టీమ్‌ల ప‌నితీరు అభినంద‌నీయం

ప్ర‌శంస‌లు కురిపించిన క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : ప్ర‌తి సంవ‌త్స‌రం చేసే ప‌నే.. కానీ ఈ వ‌ర్షాకాలంలో చేసిన ప‌ని ఎంతో సంతృప్తినిచ్చింది. భారీవ‌ర్షాలు కురిసాయి.. ఒక్క రోజులోనే 10 నుంచి 20 సెంటీమీట‌ర్ల వ‌ర్షం ప‌డ‌డం స‌ర్వ సాధార‌ణంగా మారింది.…

రాజు వెడ్స్ రాంబాయి బృందానికి క‌విత కంగ్రాట్స్

అద్భుతంగా తీశారంటూ క‌ల్వ‌కుంట్ల ప్ర‌శంస‌లు హైద‌రాబాద్ : తెలంగాణ ప్రాంతంలో జ‌రిగిన వాస్త‌విక ఘ‌ట‌న ఆధారంగా తెర‌కెక్కించిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా బిగ్ స‌క్సెస్ అయ్యింది. కాసుల వ‌ర్షం కురిపించింది. ఇందులో న‌టించిన ప్ర‌తి ఒక్క‌రు…

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు పాలాభిషేకం

రోడ్డు వేసినందుకు గిరిజ‌నుల ఆనందం అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల ఇచ్చిన మాట నిల‌బ‌బెట్టుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. పాల‌నా ప‌రంగా ఆయ‌న దూకుడు పెంచారు. ప్ర‌తి వారం ప్ర‌జా ద‌ర్బార్ నిర్వ‌హించేలా త‌మ పార్టీకి చెందిన…

విమానయాన సంస్థల ధ‌ర‌ల నియంత్ర‌ణ‌కు చ‌ర్య‌లు

స్ప‌ష్టం చేసిన కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు న్యూఢిల్లీ : దేశంలో విమానయాన రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కేవ‌లం రెండు ఎయిర్ లైన్స్ సంస్థ‌లే ప్ర‌స్తుతం గుత్తాధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నాయి. దీంతో ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా త‌యారైంది.…

27న హైద‌రాబాద్ లో రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఎల్బీ స్టేడియంలో జ‌రుగుతుంద‌న్న‌ నిర్వాహ‌కులు హైద‌రాబాద్ : పాన్ ఇండియా స్టార్ హీరో ప్ర‌భాస్ , అందాల ముద్దుగుమ్మ నిధి అగ‌ర్వాల్ కీ రోల్ పోషించిన చిత్రం రాజా సాబ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ చీఫ్ టీజీ విశ్వ ప్ర‌సాద్, కీర్తి…