దేశం గర్వించదగిన నాయకుడు వాజ్ పాయ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్కృష్ణా జిల్లా : ఈ దేశం గర్వించ దగిన నాయకుడు అటల్ బిహారి వాజ్ పాయ్ అని అన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్. మంగళవారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన సభలో ఆయన…
పారదర్శకంగా కానిస్టేబుళ్ల ఎంపిక
మంత్రి వంగలపూడి అనిత ప్రకటన అమరావతి : రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పూర్తి పారదర్శకంగా కానిస్టేబుళ్ల రాత పరీక్ష నిర్వహించడం జరిగిందని చెప్పారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగలపూడి అనిత. కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్ ప్రక్రియలో పూర్తి సాంకేతిక…
జోజిపూర్ బాధితులకు అండగా ఉంటాం
ప్రకటించిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విజయవాడ : విజయవాడ, భవానీపురం జోజినగర్ ఇళ్లు కూల్చివేత అధికార దుర్వినియోగానికి పరాకాష్ణ అని అన్నారు మాజీ సీఎం , వైసీపీ బాస్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. సుప్రీంకోర్టులో కేసు విచారణలో…
శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
డిసెంబర్ 16 నుంచి జనవరి 15 వరకు చిత్తూరు జిల్లా : శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం లో మంగళవారం నుంచి వచ్చే జనవరి 15 వరకు విశిష్ట పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ పేర్కొంది. మంగళవారం నుండి 15న గురువారం వరకు…
సత్త్వా ఐటీ కంపెనీ కాదు రియల్ ఎస్టేట్ సంస్థ
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖపట్నం జిల్లా : ఏపీ సర్కార్ నిర్వాకంపై నిప్పులు చెరిగారు మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్. ఆయన మీడియాతో మాట్లాడారు. సత్త్వా రియల్ ఎస్టేట్ కంపెనీ వెనక ఎవరున్నారో…
కేరళ, తమిళనాడుల్లో ఉప్పాడ మత్స్యకారులకు శిక్షణ
మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొణిదల ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆయన ఇటీవలే ఉప్పాడ తీర ప్రాంతాన్ని సందర్శించారు. మత్స్యకారులకు మెరుగైన శిక్షణ ఇప్పిస్తానని చెప్పారు. మత్స్యకారుల జీవనోపాధిని…
ఒక చోట ఆట స్థలం మరో చోట అధునాతన కిచెన్
ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి : ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన సమయంలో కంప్యూటర్లు, పుస్తకాలు లేని విషయాన్ని గమనించారు. ఆ వెంటనే…
తిరుమలలో సామాన్య భక్తులకే పెద్దపీట
స్పష్టం చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల : తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఆయన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. గతంలో…
అమ్మాన్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
సంతోషంగా ఉందంటూ పేర్కొన్న పీఎం అమ్మాన్ : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆయన తన అధికారిక పర్యటనలో భాగంగా అమ్మాన్ లో కాలు మోపారు. అక్కడ మోదీకి ఘన స్వాగతం పలికారు ప్రవాస…
సింహాచలం అప్పన్న సన్నిధిలో శ్రీలీల
ప్రత్యేక పూజలు చేసిన నటిమణి , తల్లి కూడా విశాఖపట్నం జిల్లా : ప్రముఖ నటి శ్రీలీల సందడి చేశారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విలసిల్లుతోంది విశాఖపట్నం జిల్లాలోని పేరు పొందిన సింహాచలం ఆలయం. ఇక్కడ కొలువై ఉన్నారు…
















