పైడి జైరాజ్ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది
కీలక వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు కమల్ హాసన్ హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ప్రముఖ నటుడు, ఎంపీ కమల్ హాసన్. శిల్ప కళా వేదికగా జరిగిన ఈ…
మహనీయుల సంకీర్తనలు నైతిక విలువలకు ప్రతీకలు
కర్ణాటక రాష్ట్ర ఓపెన్ యూనివర్శిటీ డీన్ ఆచార్య రామనాథం తిరుపతి : అన్నమయ్య, పురంధర దాసుల సంకీర్తనలు భక్తి, నైతిక విలువలు, సమానత్వ భావనలను ప్రజల్లో విస్తరించాయని, నామ సంకీర్తన ద్వారా భగవంతుని చేరుకోవచ్చని అన్నారు మైసూరు కర్ణాటక స్టేట్ ఓపెన్…
తిరుమలలో ఆధ్యాత్మిక వైభవం స్వర సంగమం
భక్తులను మైమరపించిన భక్తి సంగీత విభావరి తిరుమల : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల నాదనీ రజనం వేదికపై నిర్వహించిన “స్వరసంగమం” భక్తి సంగీత కార్యక్రమం భక్తులను సంగీత తరంగాల్లో ముంచెత్తింది. “స్వర సంగమం” అనే ఈ ప్రత్యేక సంగీత సమ్మేళనం…
సమాజ చైతన్యం కోసం సినిమా సాధనం కావాలి
పిలుపునిచ్చిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ది కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఓటీటీ ప్లాట్ ఫామ్ లో దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఐలైన్…
శాంసన్ ను కోల్పోవడం రాజస్థాన్ రాయల్స్ కు నష్టం
ప్రముఖ క్రికెటర్ ఫాప్ డుప్లిసెస్ షాకింగ్ కామెంట్స్ ముంబై : ఐసీసీ టి20 వరల్డ్ కప్ హీరో , కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ప్రముఖ క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్ . మార్చి 28వ…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముంచెత్తిన వర్షాలు
మరో మూడు రోజుల పాటు కురుస్తాయి అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అకాల వర్షాలు ముంచెత్తాయి. ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీ ఎత్తున పంట నష్టం వాటిల్లింది. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. సీఎం ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టారు.…
సంజు శాంసన్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు
కీలక వ్యాఖ్యలు చేసిన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ ఢిల్లీ : ఐపీఎల్ 2026 లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు నూతన కెప్టెన్ గా ఎంపికైన రియాన్ పరాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ప్రీ-సీజన్ సందర్భంగా జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో…
పేదల సంక్షేమం దస్త్రంపై తొలి సంతకం
సీఎంకు టీటీడీ, దుర్గగుడి అర్చకుల ఆశీర్వచనం అమరావతి : తెలుగు నూతన సంవత్సరం తొలి రోజన పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారు. గురువారం ఉగాది పర్వదినాన ముఖ్యమంత్రి సహాయ నిధి దస్త్రంపై తొలి…
అకాల వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి : రాష్ట్రంలో రాబోయే 3-4 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గంటకు 30-40 కి.మీ వేగంతో) వడగళ్లతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో…
పరాభావ నామ ఏడాది అందరికీ మేలు జరగాలి
సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన అమరావతి : పరాభవ నామ సంవత్సరం ప్రజలందరికీ మంచి చేయాలని ఆకాంక్షించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది…
















