‘బియాండ్ ది రిపోర్ట్’ పిల్ల‌ల‌కు ప్రేర‌ణ‌ : కోదండ‌రాం రెడ్డి

హైదరాబాద్ : ప్రఖ్యాత శాస్త్రీయ నృత్యకారిణి, విద్యావేత్త, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ , సంఘ సేవకురాలు అయిన సోనాలి ఆచార్జీ, తన తొలి పుస్తకం ‘బియాండ్ ది రిపోర్ట్ కార్డ్’ను హైదరాబాద్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని తెలంగాణ…

లీడర్‌షిప్ కుర్చీలో కాదు ప్రవర్తనలో ఉంటుంది

చెన్నై : దేశ రాజ‌కీయాల‌లో త‌న‌దైన ముద్ర వేస్తున్నాడు త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. ఆయ‌న పాల‌నా ప‌రంగా ప‌రుగులు పెట్టిస్తున్నాడు. అవినీతి ర‌హిత పాల‌నే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. త‌ను సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన నాటి నుంచి…

నా కొడుకు డ్రగ్స్ తీసుకోలేదు : ఎమ్మెల్సీ వెంక‌ట్రాం రెడ్డి

హైద‌రాబాద్ : భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి చెందిన శాస‌న మండ‌లి స‌భ్యుడు (ఎమ్మెల్సీ) వెంక‌ట్రాం రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌న కొడుకు భ‌ర‌త్ రాజ్ రెడ్డి గురించి అవాస్త‌వాలు ప్ర‌చారం చేస్తున్నార‌ని, ఎలాంటి…

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం

న్యూఢిల్లీ : సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ అధ్య‌క్ష‌త‌న గురువారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం న్యూఢిల్లీలో ఏఐసీసీ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ…

నిజామాబాద్ అభివృద్దికి క‌ట్టుబ‌డి ఉన్నా

హైద‌రాబాద్ : టీపీసీసీ చీఫ్ , ఎమ్మెల్సీ మ‌హేష్ కుమార్ గౌడ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఉమ్మడి నిజామాబాద్ అభివృద్ధికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ మరో కీలక ముందడుగు వేశారు. జిల్లా…

‘బోనాల’ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : రాష్ట్ర సంస్కృతిని, సాంప్ర‌దాయాన్ని ప్రతిబింబించే ఆషాడ మాస బోనాల ఉత్సవాలు గురువారం నుండి ప్రారంభం అయ్యాయి ఘ‌నంగా. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి జంట నగరాల భ‌క్తులంద‌రికీ శుభాకాంక్షలు తెలిపారు. హైద‌రాబాద్ ప్రజల జీవన విధానం,…

ఢిల్లీ ప‌ర్య‌ట‌నలో మంత్రి ఎస్. స‌విత బిజీ

అమరావతి : రాష్ట్రానికి చెందిన టెక్స్ టైల్స్ ఉత్పత్తులు అమ్మకాలే లక్ష్యంగా రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి గురువారం రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ ప్రగతి మైదానంలోని భారత్…

చెరువుల్లో నీళ్ల‌ను వృధా చేస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు

ప్ర‌కాశం జిల్లా : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంత్రి ఆనం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన డీఆర్సీ స‌మావేశంలో పాల్గొని ప్ర‌సంగించారు. చెరువులోని చేపలను పట్టుకునేందుకు నీటిని వదిలేస్తున్నారని, ఇది సరికాదని అన్నారు. ప్రస్తుతం ఎల్…

ఎంతచేసినా కార్యకర్తల రుణం తీర్చుకోలేం

క‌డ‌ప జిల్లా : టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వైసిపి హయాంలో ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టినా ఎత్తిన పసుపు జెండా దించకుండా పార్టీకి అండగా నిలిచింది కార్యకర్తలేన‌ని కొనియాడారు. ఎంత చేసినా వారి రుణం తీర్చుకోలేం.…

శివ చ‌ర‌ణ్ రెడ్డి వ్య‌వహారంపై టీపీసీసీకి నివేదిక

హైద‌రాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా ఉన్న శివ చ‌ర‌ణ్ రెడ్డి. బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన ఈశ్వ‌ర‌మ్మ యాద‌వ్ కు యాద‌గిరిగుట్ట దేవాల‌య పాల‌క మండ‌లి స‌భ్యురాలిగా ప్ర‌భుత్వం నియ‌మించింది. అయితే త‌న…