తప్పుకున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్
అశోక్ ఖాతర్ సెక్స్ స్కాం కేసులో తన పేరు ముంబై : మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్, ఎన్సీపీకి చెందిన నాయకురాలు రూపాలీ చకాన్కర్ తన పదవి నుంచి తప్పుకున్నారు. అనూహ్యంగా ఆమె తాజాగా సంచలనం సృష్టించిన సెక్స్ స్కాండల్…
శ్రీవారి భక్తులకు స్వయంగా వడ్డించిన సీఎం
ఎన్టీఆర్ పెట్టిన ట్రస్ట్..దేవాన్ష్ విరాళం తిరుమల : తిరుమల లోని శ్రీవారిని సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి, భువనేశ్వరి, దేవాన్ష్ శనివారం క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనం చేసుకున్నారు. ఈ సందర్బంగా భక్తులతో ముచ్చటించారు.…
మాట నిలబెట్టుకుంటా ఇళ్ల స్థలాలు ఇస్తా
కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులకు తీపి కబురు చెప్పారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాల అనంతరం సీఎం చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల…
బడ్జెట్ లో క్రీడలకు రూ.646 కోట్లు కేటాయింపు
సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన క్రీడాకారులు హైదరాబాద్ : తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్ర బడ్జెట్ కేటాయింపుల్లో క్రీడలకు రూ.646 కోట్లు కేటాయించడంపై తెలంగాణ రాష్ట్ర జూనియర్ కాలేజ్…
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
తెలియ చేసిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి గూడెం : ఏపీలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సరిహద్దు ప్రాంతం కూనవరం వద్ద గోదావరిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతైన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి…
రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీకి వెళుతున్నా
బీఆర్ఎస్ ఆరోపణల్లో వాస్తవం లేదన్న సీఎం హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై లేనిపోని ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదంటూ హితవు పలికారు బీఆర్ఎస్ పార్టీకి. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు…
కలర్స్ 2.0 రూపంలో అత్యాధునిక సాంకేతికత
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నటి ఈషా రెబ్బా గాజువాక : మారుతున్న కాలానికి అనుగుణంగా సేవలను అప్డేట్ చేస్తూ ‘కలర్స్ 2.0’ రూపంలో అత్యాధునిక సాంకేతికతను ప్రజలకు అందిస్తుండడం అభినందనీయమని పేర్కొన్నారు నటి ఈషా రెబ్బా. యూఎస్-ఎఫ్డీఏ ఆమోదం పొందిన టెక్నాలజీతో…
సినీ దర్శకులకు దురంధర్ – 2 ఒక పీడకల
వివాదాస్పద దర్శకుడు రాము గోపాల్ వర్మ హైదరాబాద్ : ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన సీక్వెల్ మూవీ దురంధర్- 2 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన ప్రతిచోటా ఆదరణ చూరగొంటోంది. ఈ మూవీపై స్పందించాడు…
రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ జీవిత బీమా పథకం
శాసన సభలో ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ ఖుష్ కబర్ చెప్పింది. శుక్రవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శాసన సభలో బడ్జెట్ 2026-27ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్లు కేటాయించామన్నారు.…
గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్లు : భట్టి
శాసన సభలో కీలక ప్రకటన చేసిన డిప్యూటీ సీఎం హైదరాబాద్ : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు శాసన సభ సాక్షిగా. పుష్కరాల సమయంలో భక్తులకు…
















