తుపాను ప్రభావంతో భారీగా దెబ్బతిన్న రోడ్లు
రూ.225 కోట్లు కావాలని అంచనాలు సిద్దం చేశాం హైదరాబాద్ : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తుపాను ప్రభావంపై స్పందించారు. ఇవాళ సమీక్ష చేపట్టారు. మరో వైపు సీఎం నిర్వహించిన సమీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న…
జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ బైక్ ర్యాలీ
పాల్గొన్న అభ్యర్థి మాగంటి సునీత హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారంది జూబ్లీహిల్స్ శాసన సభ నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్న ఉప ఎన్నిక. వచ్చే నెల నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది…
మొంథా తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలి
కేంద్రాన్ని డిమాండ్ చేసిన ఏపీపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి విజయవాడ : ఏపీని అతలాకుతలం చేసిన మొంథా తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. తుపాను కారణంగా…
ప్రేమ, శాంతి కోసం పాడుతూనే ఉంటా
బెదిరించినా ఆగను..వెనక్కి తగ్గను బ్రిస్బేన్ : ప్రముఖ గాయకుడు దిల్జిత్ దోసాంజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకు బెదిరింపులు వచ్చినా బెదిరే ప్రసక్తి లేదన్నాడు. తన జీవితం మొత్తం ప్రేమ, సామరస్యత, శాంతి కోసం కొనసాగుతూనే ఉంటుందన్నాడు. తన గొంతులో ప్రాణం…
రేపే సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
వరంగల్, హుస్నాబాద్ కు వెళ్లనున్నారు హైదరాబాద్ : మొంథా తుపాను ప్రభావం దెబ్బకు తెలంగాణలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా పలు చోట్లు వాగులు, వంకలు, నదులు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. పెద్ద ఎత్తున రహదారులు కూడా పాడయ్యాయి. చేతికి…
పంటల పరిశీలన రైతులకు భరోసా
అవనిగడ్డ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎంఅమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన ఎప్పటికప్పుడు పంచాయతీరాజ్ , ఇతర శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. గురువారం స్వయంగా తానే రంగంలోకి దిగారు. మొంథా తుపాను దెబ్బకు…
ఏసీబీకి చిక్కిన యాదాద్రి ఎస్ఈ రామారావు
20 శాతం కమీషన్ తీసుకుంటూ పట్టుబడ్డాడు యాదాద్రి భువనగిరి జిల్లా : అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కాడు దేవాదాయ, ధర్మాదాయ శాఖకు చెందిన ఇంఛార్జ్ ఎస్ఈ రామారావు. వారం రోజుల క్రితం దేవాదాయ ధర్మాదాయ శాఖ SE గా బాధ్యతలు…
తుపాను ప్రభావం 87 వేల హెక్టార్లలో పంట నష్టం
వెల్లడించిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : మొంథా తుపాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. భారీ ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. వాగులు, వంకలు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. చాలా చోట్ల…
అన్నదాతల ఆందోళన సీఎం ఆలంబన
మొంథా తుపాను దెబ్బకు పంటలు నాశనం అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. భారీ ఎత్తున…
తెలంగాణ కేబినెట్ లోకి అజారుద్దీన్
గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకమాండ్ హైదరాబాద్ : ఎవరూ ఊహించని విధంగా ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మాజీ ఎంపీ మహమ్మద్ అజహరుద్దీన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ మేరకు తనకు తెలంగాణ…
















