జలహారతిలో పాల్గొన్న నారా భువనేశ్వరి
పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి, హెరిటేజ్ ఎండీ నారా భువనేశ్వరి శుక్రవారం చిత్తూరు జిల్లాలోని కుప్పం శాసన సభ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆమె ఆయా గ్రామాలలో తిరిగారు.…
హెచ్ఐఎల్టీపీ స్కీం కాదు అది స్కాం
సంచలన ఆరోపణలు చేసిన కేటీఆర్ హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన…
మత్స్యకారులు, ఆక్వా రైతుల అభ్యున్నతికి కృషి
రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటన అమరావతి : ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగ పుత్రులందరికీ రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని,…
ఏపీలో రైతుల వద్దకే పాలన : సీఎం
వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత అమరావతి : ఏపీలో రైతుల వద్దకే పాలన తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అన్నదాత సుఖీభవ కింద రెండు విడతల్లో…
రేపే సీఎం చంద్రబాబు పుట్టపర్తికి రాక
22,23వ తేదీలలో ముఖ్యమంత్రి టూర్ అమరావతి : ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టపర్తిలో పర్యటించనున్నారు. ఈనెల 22, 23 తేదీలలో రెండు రోజుల పాటు పర్యటిస్తారని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు…
కేటీఆర్ పై కక్ష సాధింపు చర్య తగదు
సీఎం రేవంత్ రెడ్డిపై భగ్గుమన్న హరీశ్ హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై భగ్గుమన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కావాలని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఇది మంచి పద్దతి…
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతాం
ధీమా వ్యక్తం చేసిన ఎంపీ ఈటల రాజేందర్ కరీంనగర్ జిల్లా : రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. కరీనంగర్ జిల్లాలో ఆయన పర్యటించారు.…
ప్రాథమిక వ్యవసాయ రంగంలో ఏపీ నెంబర్ వన్
ప్రకటించిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. ప్రాథమిక వ్యవసాయ రంగంలో ఏపీ టాప్ లో ఉందన్నారు. ఈ 17 నెలల కాలంలో సూపర్ సిక్స్ పథకాలను పూర్తిగా నెరవేరుస్తూ…
రైతులను బలోపేతం చేయడంలో నాబార్డ్ కృషి
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్ : ఈ దేశానికి వెన్నెముకగా రైతులు ఉన్నారని అన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ వారిని మరింత అభివృద్ది చేసేందుకు ప్రయత్నం…
సీఎంను కలిసిన అనలాగ్ ఏఐ సీఈవో
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానం హైదరాబాద్ : ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ అనలాగ్ ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) అలెక్స్ కిప్ మాన్ హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా గురువారం సీఎం ఎ. రేవంత్ రెడ్డిని…
















