ఏపీలో ప్రమాదంలో ప్రజారోగ్యం : రజిని
వైద్య ప్రైవేటీకరణ కోసం బాబు ప్రయత్నం అమరావతి : మాజీ మంత్రి విడుదల రజిని సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ప్రమాదంలో ప్రజా రోగ్యం ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రజిని మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పాలన గాడి తప్పిందన్నారు.…
గాలి జనార్దన్ రెడ్డిపై ఎంపీ పరువు నష్టం దావా
ధర్మస్థల కేసుతో తనకు సంబంధం ఉందంటూ తమిళనాడు : మైనింగ్ కేసులో జైలుపాలై , చివరకు బెయిల్ పై బయటకు వచ్చిన ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి నోరు పారేసు కోవడంపై భగ్గుమన్నారు తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ శశి కాథ్…
కేసీఆర్ ను కలిసిన హరీశ్ రావు
తాజా పరిణామాలపై చర్చలు హైదరాబాద్ : తీవ్ర ఆరోపణల మధ్య ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు వచ్చిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు శనివారం హుటా హుటిన ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉన్న మాజీ…
ట్రంప్ టారిఫ్స్ డోంట్ కేర్ : నిర్మలా సీతారామన్
అమెరికా దేశాధ్యక్షుడిపై ఆర్థిక మంత్రి కామెంట్స్ ఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. అమెరికా చీఫ్ ట్రంప్ విధించిన సుంకాలపై స్పందించారు. అంతగా పట్టించు కోవాల్సిన అవసరం…
పదేళ్ల అనుభవం పనికొచ్చింది : సీవీ ఆనంద్
వెల్లడించిన హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ హైదరాబాద్ : భాగ్యనగరంలో గణనాథుల శోభా యాత్ర కొనసాగుతోంది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు డీజీపీ జితేందర్. ఈ సందర్బంగా భారీ ఎత్తున బందోబస్తు నిర్వహించినట్లు తెలిపారు నగర పోలీస్ కమిషనర్ సీవీ…
తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి
పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ : విద్యా సంస్కరణల ద్వారా తెలంగాణ పునర్నిర్మాణంలో ఉపాధ్యాయులు భాగస్వామ్యం కావాలని రేవంత్ కోరారు . శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తాము…
యూరియా కొరతపై అనుమానాలు నివృత్తి చేయాలి
వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి సంచలన కామెంట్స్ తిరుపతి : ఆంధ్రప్రదేశ్లో రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నారని తెలుపుతూ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర రసాయనాల, ఎరువుల మంత్రికి లేఖ రాశారు. ఖరీఫ్ 2025 సీజన్లో ఎరువుల కొరత రైతులను…
హరీశ్ రావు రియల్ ట్రబుల్ షూటర్
కీలక వ్యాఖ్యలు చేసిన నిరంజన్ రెడ్డి హైదరాబాద్ : శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామికి సిద్దప్ప ఎలాగో మాజీ సీఎం కేసీఆర్ కు తన్నీరు హరీశ్ రావు కీలకమైన వ్యక్తి అని పేర్కొన్నారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్…
యూరియా కొరతపై భగ్గుమన్న రైతన్నలు
రాష్ట్ర వ్యాప్తంగా ఆగని ఆందోళనలు హైదరాబాద్ : రాష్ట్రంలో యూరియా కొరత వేధిస్తోంది. భారీ ఎత్తున రైతులు రోడ్లపైకి వస్తున్నారు. అయినా సర్కార్ చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తోందవంటూ ఆందోళన బాట పట్టారు. తీవ్ర కొరత ఉందని, సకాలంలో అందక పోవడంతో సాగు…
చెరువుల పునరుద్ధరణ వేగంగా జరగాలి
పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని చెరువుల పునరుద్ధరణ పనులు వేగంగా జరగాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. మొదట విడత చేపట్టిన 6 చెరువుల పునరుద్ధరణ త్వరగా పూర్తి కావాలన్నారు. ఈ క్రమంలో…
















