అమెరికాకు పెరుగుతున్న పెట్టుబడులు
ఆశాభావం వ్యక్తం చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ అమెరికా : నూతన సంవత్సరం సందర్బంగా అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో భారీ ఎత్తున పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశీయ…
116 ఎకరాలకు మిగిలిన 160 ఎకరాల చెరువు
కబ్జాల పర్వాన్ని చెబెతున్న శాటిలైట్ చిత్రాలు హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. కబ్జాకు గురైన స్థలాలను స్వాధీనం చేసుకుంది. మాధాపూర్ ఇన్ ఆర్బిట్ మాల్ వైపు ఏకంగా 5 ఎకరాలు కబ్జాలకు గురైంది. కొండలను తవ్వుతూ భవంతులు నిర్మించిన వారికి…
జనవరి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాలు
ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తిరుమల : టీటీడీ కీలక ప్రకటన చేసింది. 2026 జనవరి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి. జనవరి 4వ తేదీన తిరుమల శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవం…
తిరుమలలో ఘనంగా శ్రీవారి చక్రస్నానం
తండోప తండాలుగా తరలి వచ్చిన భక్తులుతిరుమల : భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది తిరుమల పుణ్యక్షేత్రం. ఇప్పటి వరకు 1,68,000 వేల మందికి పైగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని నిర్ణయించారు. ఈమేరకు ఇప్పటికే డిసెంబర్ 30, 31వ…
బర్ట్ ఆస్పత్రిలో త్వరలో ఖాళీల భర్తీ
ప్రకటించిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుమల : టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు అధ్యక్షతన బర్డ్ ఆసుపత్రి , హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యకలాపాలపై తిరుమలలోని అన్నమయ్య భవన్ లో ట్రస్టు, ఎక్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాలలో…
దూకుడు పెంచిన హైడ్రా కమిషనర్
ప్రగతి నగర్ చెరువులో ప్రత్యామ్నాయం హైదరాబాద్ : హైదరాబాద్ లో హైడ్రా దూకుడు పెంచింది. అక్రమార్కులకు షాక్ ఇస్తోంది. అంతే కాదు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని కబ్జాలకు పాల్పడిన వారిపై ఉక్కు పాద మోపింది. ఇదే సమయంలో చెరువుల పునరుద్దరణ కార్యక్రమానికి…
తెలంగాణ సర్కార్ కు కేటీఆర్ వార్నింగ్
వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయాలి కరీంనగర్ జిల్లా : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ సర్కార్ పై భగ్గుమన్నారు. వర్కర్ టు ఓనర్ పథకాన్ని కావాలని నిర్వీర్యం చేస్తున్నారంటూ ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ ఈ…
బెదిరింపులకు పాల్పడితే ఇక జైలుకే
ఉక్కుపాదం మోపుతామన్న మంత్రి సవిత శ్రీ సత్యసాయి జిల్లా : సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 18 నెలలో కాలంలో సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోందని మంత్రి సవిత స్పష్టం చేశారు. సమర్థవంతమైన నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న పాలనపై…
కాంగ్రెస్ పాలనలో రైతులు ఆగమాగం
ఆవేదన వ్యక్తం చేసిన మాజీ మంత్రి కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లా : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ సర్కార్ పై భగ్గుమన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లు, వార్డు సభ్యుల ఆత్మీయ…
అఖండ-2 చిత్రం అద్భుతం : బండి సంజయ్దర్శకుడిలో శివుడు ఆవహించాడని కితాబు హైదరాబాద్ : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజాగా నందమూరి బాలకృష్ణ నటించిన బోయపాటి శ్రీను…

రైతుల సంక్షేమం సర్కార్ లక్ష్యం
తెలంగాణ పాలిట శాపంగా మారిన సీఎం
పండుగలు ఘనమైన సంస్కృతికి ప్రతీకలు
భారీ ధరకు రామ్ చరణ్ పెద్ది ఓటీటీ రైట్స్
2027లో డార్లింగ్ ప్రభాస్ స్పిరిట్ రిలీజ్
తిరుమలలో 3 రోజులు SSD టోకెన్లు బంద్
ఘణంగా గోదాదేవి పరిణయోత్సవం
అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీవీకే పోటీ
తళుక్కుమన్న బ్యూటీ క్వీన్ మాధురీ దీక్షిత్
ఇక నుంచి నిరంతరాయంగా జాబ్స్ భర్తీ


































































































