ఉత్కంఠ భరితం స్పీకర్ కిం కర్తవ్యం..!
తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఏం నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రత్యేకించి గత కొంత కాలంగా సాగదీస్తూ వచ్చారు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి , కాలె యాదయ్య, సంజయ్ కుమార్, కృష్ణ మోహన్…
ఆన్ లైన్ బెట్టింగ్ బిల్లు సరే..ఆత్మహత్యల మాటేంటి..?
ఆన్ లైన్ బెట్టింగ్, గేమ్స్ బిల్లు ఎట్టకేలకు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టడం అభినందనీయమే. కానీ చాపకింద నీరులా పాతుకు పోయిన ఈ అస్తవ్యస్తమైన వ్యవస్థను నిర్మూలించడం కత్తి మీద సాము లాంటిది. ఎన్ని చట్టాలు చేసినా , ఎన్ని చర్యలు…
పొలిటికల్ ‘అనకొండల్ని’ ఆపలేమా
ప్రజాస్వామ్యం అత్యున్నతమైనది. దీనిని నిరంతరం పరీక్షిస్తూ కాపాడుకుంటూ వస్తున్న ఏకైక సాధనం భారత రాజ్యాంగం. దీనిలో ఉన్న లొసుగులను, చట్టాలను ఆసరాగా చేసుకుని అనకొండలుగా తయారవుతున్నారు దేశంలోని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికై చట్ట సభల్లోకి వచ్చాక…
ఛీ ఛీ..ఈసీ..దేశం సిగ్గు పడుతోంది..!
సమున్నత భారత దేశం సిగ్గు పడుతోంది కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు పట్ల. ఈ దేశానికి స్వేచ్ఛ లభించి 79 ఏళ్లవుతోంది. ఈ వేళ కూడా మరోసారి తల దించుకునేలా ప్రజాస్వామ్యానికి రక్షణగా ఉండాల్సిన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్…
‘కళాబంధు’ దివాలా..ఎలా..?
“ఎవరీ కళాబంధు, ఏమిటా కథ అనుకుంటున్నారా. ఇలాంటి కథలకు సంబంధించిన వాళ్లు ఎందరో ఉన్నారు. వారందరి గురించి చెబితే కనీసం పదేళ్లకు పైగా అవుతుంది. ఆడంబరాలు, జల్సాలకు అలవాటు పడడం, అధికారాలను అనుభవించడం, పదవులను పొందడం, అడ్డగోలుగా సంపాదించడం, కోట్లు వెనకేసు…
టెండర్లకు ఆహ్వానం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సిద్దం
ఈ దేశంలో మౌలిక వసతులన్నీ బడా బాబులకు బహిరంగంగానే అప్పజెప్పే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనత మోదీ, బీజేపీ సర్కార్ కు దక్కుతుంది. లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసిన అత్యంత దారుణమైన, హేయ్యమైన, బహిరంగ దోపిడీకి ఊతం ఇచ్చిన…
డిజిటల్ అక్షరాస్యత ‘పుల్లంపర’ కథ
మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా , మేరా భారత్ మహాన్ అంటూ ఊదర గొడుతున్న మోదీ బీజేపీ ప్రభుత్వానికి చెంప పెట్టు కేరళ సాధించిన విజయం. ప్రపంచం మారుతోంది. ప్రధానంగా టెక్నాలజీ పరంగా కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి.…
రాహుల్ గాంధీ పప్పు కాదు నిప్పు
రాజకీయాలలో ఎవరు ఎప్పుడు వెలుగు లోకి వస్తారో ఎవరూ చెప్పలేరు. తనను అందరూ పప్పు అని గేలి చేశారు. పాలిటిక్స్ కు పనికి రాడన్నారు. గేలి చేశారు. అవమానాలకు గురి చేశారు. సవాలక్ష ఆరోపణలు గుప్పించారు. ఈ సమయంలో తను కొంత…
సీఎం పదవీ వ్యామోహం రేవంత్ రెడ్డి నిర్వేదం
నిన్నటి దాకా మాటల తూటాలు పేల్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్టుండి ఏమైందో ఏమో కానీ మాట మార్చారు. ప్రతీసారి కల్వకుంట్ల కుటుంబాన్ని, కేసీఆర్ , కేటీఆర్ , హరీశ్ లను ఏకి పారేస్తూ వచ్చిన సీఎం ఉన్నట్టుండి నిరాశ…
పురుగు మందుల మాఫియా రైతన్నల ఫోబియా
మనం తినే ఆహారం విష పూరితంగా మారుతోంది. ఆరుగాలం ధాన్యాన్ని పండించే రైతుల పాలిట పురుగు మందులు, ఎరువులు శాపంగా మారాయి. రోజు రోజుకు వీటి వినియోగం పెరుగుతోంది. బహిరంగంగానే వీటిని విక్రయిస్తున్నారు. వీటి వెనుక బడా కంపెనీల హస్తం దాగి…