నైపుణ్యాభివృద్ది కేంద్రాలను ఏర్పాటు చేయాలి
పార్లమెంట్ లో ప్రస్తావించిన ఎంపీ హరీష్ బాలయోగి ఢిల్లీ : పార్లమెంట్ సాక్షిగా పలు సమస్యలను ఏకరువు పెట్టారు ఎంపీ హరీష్ బాలయోగి. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని యువతకు నైపుణ్యాలను మెరుగు పరుచుకునేందుకు, వేగంగా మారుతున్న నేటి…
జగన్ దమ్ముంటే బహిరంగ చర్చకు రా
సవాల్ విసిరిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : మాజీ సీఎం జగన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రజలలో, ప్రత్యేకించి రైతులలో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు.…
ఘనంగా కార్తీక దీపోత్సవం
శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలోతిరుపతి : తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో గురువారం కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి ఆలయం నుండి కార్తీక దీపం, వస్త్రాలను ఆలయ ప్రాకారంలో ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ గోవిందరాజ…
రేపే టీటీడీ డయల్ యువర్ ఈవో
భక్తుల ప్రశ్నలకు సింఘాల్ సమాధానం తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. శ్రీవారి భక్తులకు సంబంధించి ప్రతి నెలా నిర్వహించే డయల్ యువర్ ఈవో కార్యక్రమం డిసెంబర్ 5వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపింది.…
తెలంగాణ గవర్నర్ ను కలిసిన టీటీడీ చైర్మన్
టీటీడీ చేపట్టిన కార్యక్రమాల గురించి వెల్లడి హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు మర్యాద పూర్వకంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో కలిశారు.…
ప్రజా పాలనలో 60 వేల ఉద్యోగాల భర్తీ
ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఎంతో మంది త్యాగాలు, బలిదానాలు, పోరాటాలు, ఆందోళనలు చేపట్టినందు వల్లనే తెలంగాణ వచ్చిందన్నారు. ప్రత్యేకించి మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి…
ప్రత్యేకంగా ట్రిబ్యూనల్ ఏర్పాటు చేస్తాం
ప్రకటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ : రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న భూ సంబంధిత సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇందులో…
రైతుల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం
బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా : రైతులు బాగుకోరే ప్రభుత్వం తమదని, లాభసాటి వ్యవసాయం కోసం నిర్వహించిన రైతన్నా మీకోసం కార్యక్రమం విజయవంతం అయ్యిందని చెప్పారు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత,…
వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం : సీఎం
ప్రతి ఒక్క రైతును ఆంట్రప్రెన్యూర్ చేస్తాం అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ రంగానికి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. బుధవారం తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో జరిగిన రైతన్నా మీ…
సీఎం కోడ్ ఉల్లంఘనపై ఈసీకి ఫిర్యాదు
కమిషనర్ ను కలిసిన కల్వకుంట్ల కవిత హైదరాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్స్ చేశారు . ఆమె సీఎం రేవంత్ రెడ్డి నిర్వాకంపై మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈసీ ఎన్నికల కోడ్ ను విధించిందన్నారు. ఈ…
















