యశ్ టాక్సిక్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
2026 మార్చి 19న ప్రేక్షకుల ముందుకు బెంగళూరు : రాకింగ్ స్టార్ యశ్ కీ రోల్ పోషించిన చిత్రం టాక్సిక్. బెంగళూరులో మూవీ చిత్రీకరణ ఆఖరు దశలో ఉంది. ఈ సినిమాను అత్యంత భారీ ఖర్చుతో నిర్మిస్తోంది. గీతూ మోహన్ దాస్…
యుద్ధ ప్రాతిపదికన రహదారుల నిర్మాణం
స్పష్టం చేసిన మంత్రి కందుల దుర్గేష్ అమరావతి : మొంథా తుపాను కారణంగా దెబ్బ తిన్న రహదారుల నిర్మాణం యుద్ద ప్రాతిపదికన చేపడతామని స్పష్టం చేశారు మంత్రి కందుల దుర్గేష్. శుక్రవారం తుఫాన్ ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న కానూరు–ఉసులుమర్రు రోడ్డును పరిశీలించారు.…
రూ. 30 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
కబ్జాల చెర నుంచి 4 వేల గజాల పార్కుకు విముక్తి హైదరాబాద్ : మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఘటకేసర్ మండలం పోచారం మున్సిపాలిటీ చౌదరిగూడ, డాక్టర్స్ కాలనీలో 4000 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది. దీని విలువ రూ.…
సర్కార్ నిర్వాకం కవిత ఆగ్రహం
రైతన్నలను ఆదుకోవాలని డిమాండ్ కరీంనగర్ జిల్లా : అకాల వర్షాల కారణంగా ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు చేతికి రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. శుక్రవారం మొంథా తుపాను కారణంగా దెబ్బతిన్న…
భారీ బండరాయిని తొలగించిన హైడ్రా
సంచారం లేక పోవడంతో తప్పిన ప్రమాదం హైదరాబాద్ : మల్కాజ్ గిరిలోని గౌతమ్ నగర్ లో గుట్ట పైనుంచి ఊహించని విధంగా పెద్ద బండరాయి ఉదయం 11 గంటల ప్రాంతంలో పడింది. అదృష్ట వశాత్తూ ఆ సమయంలో జన సంచారం లేకపోవడంతో…
తుపాను బాధితులకు అండగా నిలవాలి
పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన జగన్ రెడ్డి తాడేపల్లి గూడెం : మొంథా తుపాను వల్ల సంభవించిన నష్టం, తర్వాత ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు మాజీ సీఎం జగన్ రెడ్డి.. తుపాన్ సమయంలో పార్టీ శ్రేణులు ప్రజలకు అండగా…
బీసీ హాస్టళ్లు, గురుకులాలకు రూ. 60 కోట్లు
సీఎం చంద్రబాబుకు మంత్రి సవిత థ్యాంక్స్ అమరావతి : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టళ్లు, గురుకులాలకు సంబంధించి అసంపూర్తిగా నిలిచి పోయిన నిర్మాణాలకు సంబంధించి ముఖ్యమంత్రి…
తమిళనాడులో ప్లాంట్ ను కైవసం చేసుకున్న ఎంఈఐఎల్
మెగా పవర్ ప్రాజెక్టు చరిత్రలో అరుదైన ఘనత అన్న ఎండీ హైదరాబాద్ : మేఘా ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ (ఎంఈఐఎల్) అరుదైన ఘనతను సాధించింది. సంస్థ తమిళనాడు రాష్ట్రంలోని 250 మెగా వాట్ల విద్యుత్ ప్లాంటును చేజిక్కించుకుంది. టి ఏ క్యూ…
దెబ్బతిన్న రోడ్లను పునరుద్దరిస్తాం
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం పవన్ అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. మొంథా తుపాను కారణంగా ఏపీలో పెద్ద ఎత్తున రోడ్లు దెబ్బతిన్నాయని చెప్పారు. అవనిగడ్డ నియోజకవర్గంలో పర్యటించిన అనంతరం మీడియాతో మాట్లాడారు…
భారత్ సెన్సేషన్ ఆస్ట్రేలియా పరేషన్
మహిళా క్రికెటర్లు అదుర్స్..ఛాంపియన్ కు షాక్ ముంబై : కళ్ల ముందున్న భారీ లక్ష్యాన్ని అవలీలగా ఛేదించారు భారత మహిళా క్రికెటర్లు. ఇండియాలో జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ కీలక మ్యాచ్ లో సత్తా చాటారు. తమకు…
















