బీజేపీ సంస్థాగ‌తంగా బ‌లోపేతం కావాలి

పిలుపునిచ్చిన బీజేపీ చీఫ్ రాంచంద‌ర్ రావు హైద‌రాబాద్ : సంస్థాగ‌తంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌రింత బ‌లోపేతం కావాల‌ని పిలుపునిచ్చారు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్య‌క్షుడు రాం చంద‌ర్ రావు. ఆదివారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో భారతీయ జనతా…

దేశం గ‌ర్వించ ద‌గిన నాయ‌కుడు వాజ్‌పేయి

ప్ర‌శంసించిన బీజేపీ అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్ అమ‌రావ‌తి : భార‌త దేశం గ‌ర్వించ ద‌గిన మహోన్న‌త మాన‌వుడు దివంగ‌త ప్ర‌ధాన‌మంత్రి అట‌ల్ బిహారీ వాజ్ పేయి అని అన్నారు ఏపీ భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్. ఆదివారం కోనసీమ…

తెలంగాణ‌లో జ‌న‌సేన పార్టీ బ‌లప‌డాలి

పిలుపునిచ్చిన పార్టీ చీఫ్ శంక‌ర్ గౌడ్ హైద‌రాబాద్ : రాబోయే ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టి నుంచే తెలంగాణ‌లో జ‌నసేన పార్టీ మ‌రింత బ‌లోపేతం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్య‌క్షుడు నేమూరీ శంక‌ర్ గౌడ్. హైదరాబాద్ లో…

ఓట్ల చోరీ వ‌ల్ల‌నే బీహార్ లో ఎన్డీఏ గెలుపు

కాంగ్రెస్ నేత స‌చిన్ పైల‌ట్ కామెంట్స్ బీహార్ : కాంగ్రెస్ సీనీయ‌ర్ నాయ‌కుడు స‌చిన్ పైల‌ట్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా బీహార్ రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ కూట‌మికి త‌క్కువ సీట్లు రావ‌డం ప‌ట్ల ఆందోళ‌న చెందారు. ఇది…

విభిన్న ప్ర‌తిభావంతుల‌ను ఆదుకుంటాం

స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : విభిన్న ప్ర‌తిభావంతుల‌కు పూర్తి భ‌రోసా ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్ర‌జా ద‌ర్బార్ చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా త‌న‌కు విన‌త‌లు…

అమరవీరుల కుటుంబాలకు సన్మానం

వారి వ‌ల్ల‌నే తెలంగాణ వ‌చ్చింద‌న్న హ‌రీశ్ రావు సిద్దిపేట జిల్లా : అమ‌ర వీరుల బ‌లిదానం, ఆత్మ త్యాగం , కేసీఆర్ చేసిన పోరాటం వ‌ల్ల‌నే తెలంగాణ రాష్ట్రం సాధ్య‌మైంద‌న్నారు మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు. ఇదిలా ఉండ‌గా సిద్దిపేట…

కొండారెడ్డిప‌ల్లి స‌ర్పంచ్ ఏక‌గ్రీవం

సీఎం రేవంత్ రెడ్డి స్నేహితుడే ఇత‌డు నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిక‌ల కోలాహ‌లం చోటు చేసుకుంది. గ్రామీణ ప్రాంతాల‌న్నీ క‌ళ‌క‌ళ లాడుతున్నాయి. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో భాగంగా చాలా చోట్ల గ్రామాల స‌ర్పంచ్ ల ప‌ద‌వులు…

వెయ్యి స్తంభాల ఆల‌య సుందరీక‌ర‌ణ

చేప‌ట్టాల‌న్న కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి వ‌రంగ‌ల్ జిల్లా : వ‌రంగ‌ల్ జిల్లాలో విస్తృతంగా ప‌ర్య‌టించారు కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి జి. కిష‌న్ రెడ్డి. ఈ సంద‌ర్బంగా వెయ్యి స్తంభాల ఆలయాన్ని సుందరీకరించాలని సంబంధిత జిల్లా క‌లెక్టర్, ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు.…

వ‌ర‌ల్డ్ క్లాస్ న‌గ‌రం అమ‌రావ‌తి ఎక్క‌డ‌..?

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై ష‌ర్మిల ఫైర్అమ‌రావ‌తి : ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుపై. మింగ మెతుకు లేదు..మీసాలకు సంపెంగ నూనెలా ఉంది ముఖ్యమంత్రి వ్య‌వ‌హారం అంటూ ఫైర్ అయ్యారు.…

పిన్నెల్లి సోదరుల పాపం పండింది

ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి నెల్లూరు జిల్లా : బ‌డుగు బలహీన వర్గాలను హింసించి హతమార్చి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసిన నరహంతకులు పిన్నెల్లి సోదరులు అని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాచ‌ర్ల ఎమ్మెల్యే జూల‌కంటి బ్ర‌హ్మానంద రెడ్డి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని…