సక్కుబాయి లేఔట్లో ఆక్రమణలపై హైడ్రా విచారణ
సంబంధిత పత్రాలను సమర్పించాలన్న హైడ్రా కమిషనర్హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని షేక్పేట విలేజ్లోని సక్కుబాయి లే ఔట్లో ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల ఆక్రమణలపై హైడ్రా విచారణ చేపట్టింది. సర్వేనంబరు 327లో 25 ఎకరాల పరిధిలో సక్కుబాయి నగర్ మ్యూచ్చ్యువల్లీ ఎయిడెడ్…
రాజధాని రైతులకు సర్కార్ ఆలంబన
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు . కీలక సమీక్ష చేపట్టారు. గ్రామ కంఠాలు, జరీబు, అసైన్డ్,…
పల్లెల రూపురేఖలు మారుస్తున్నాం : పవన్ కళ్యాణ్
జెన్ జి తో యువత ఆలోచనల్లో మార్పు వచ్చింది అమరావతి : జెన్ జి తో యువత ఆలోచనల్లో మార్పు వచ్చిందని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అబద్దపు హామీలుతో ప్రజలను ఎల్లకాలం మోసం చేయలేమన్నారు బీహార్ ఎన్నికల్లో…
గ్లోబల్ సమ్మిట్ ను ఘనంగా నిర్వహించాలి
ఆదేశించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. వచ్చే నెల డిసెంబర్ లో 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన “తెలంగాణ రైజింగ్…
చేనేత కార్మికులకు సర్కార్ చేయూత
ప్రకటించిన మంత్రి నారా లోకేష్ అమరావతి : ఏపీలో కొలువు తీరిన కూటమి సర్కార్ చేనేత రంగం బలోపేతం కోసం ప్రయత్నం చేస్తోందని చెప్పారు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. మంగళగిరి పట్టణం లోని రాజీవ్ సెంటర్…
టీటీడీ దేవాలయాల్లో అన్నదానం చేపట్టాలి
ఈవో, చైర్మన్ ను ఆదేశించిన ఏపీ సీఎం అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఆధ్వర్యంలోని అన్ని దేవాలయాలలో విధిగా అన్నదానం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత…
విద్య, వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వాలి
స్పష్టం చేసిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య అమరావతి : మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచిత పథకాల వల్ల ఒరిగేది ఏమీ ఉండదన్నారు. సమాజంలో మరింత అంతరాలు పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రతిదీ…
ఉచితంగా బీసీలకు సివిల్స్ లో శిక్షణ
ప్రకటించిన మంత్రి ఎస్. సవిత అమరావతి : ఏపీ కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. బహుజన విద్యార్థులకు మేలు చేకూర్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర బీసీ సంక్షేమ , జౌళి శాఖ…
కాళోజీ వీసీ నందకుమార్ రెడ్డిపై విచారణ చేపట్టాలి
డిమాండ్ చేసిన మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. కాళోజీ వైద్య విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ గా ఉన్న నంద కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.…
రూ. 5 లక్షల కోట్ల మోసానికి తెర లేపిన సీఎం
సంచలన ఆరోపణలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : ప్రజలకు చెందిన 9,300 ఎకరాల భూములను తక్కువ ధరకే ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి తెర లేపాడని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్.మొదట మూసీ…

జురిచ్ లో ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీ
సమ్మక్క సారలమ్మ చెంతన సీఎం రేవంత్ రెడ్డి
వన దేవతలను దర్శించుకున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
మెగాస్టార్ మూవీలో తళుక్కుమన్న రమా నందన
ఏబీఎన్ రాధాకృష్ణా జర జాగ్రత్త : భట్టి విక్రమార్క
కేసీఆర్, బీఆర్ఎస్ ను బొంద పెట్టాలి : రేవంత్ రెడ్డి
జర్నలిస్టుల అరెస్ట్ అక్రమం ఎడిటర్స్ గిల్డ్ ఆగ్రహం
తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
స్లాటర్ హౌస్ లను పెంచి పోషిస్తున్న చంద్రబాబు
సీఎం రేవంత్ రెడ్డివన్నీ పచ్చి అబద్దాలు


































































































