రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ
సీపీఐ నేతలకు స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : కేంద్రం సహకరించక పోయినా తాము రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని స్పష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. సోమవారం సీపీఐ ఎమ్మెల్యే కునమనేని సాంబశివరావు నేతృత్వంలో…
ఘనంగా గోవింద రాజస్వామి ఉత్సవాలు
మే 31 వరకు అంగరంగ వైభవోపేతంగా తిరుపతి : తిరుపతి లోని ప్రసిద్ద పుణ్య క్షేత్రం శ్రీ గోవింద రాజ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. నిత్యాలంకార ప్రియుడైన శ్రీనివాసుడు ప్రతిరోజూ విభిన్న వస్త్రాభరణాలలో దేదీప్య మానంగా వెలుగొందుతుంటాడు.…
ఆయిల్ ధరల నియంత్రణలో సర్కార్ ఫెయిల్
మోదీ, చంద్రబాబుపై భగ్గుమన్న షర్మిలా రెడ్డి విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. యుద్దం బూచి చూపి దేశ ప్రజలను నిట్ట నిలువునా దోచుకుంటున్నారంటూ కేంద్ర సర్కార్ ను, ప్రధాని నరేంద్ర మోదీని, అదానీ,…
విద్యుత్ పునరుద్దరణ పనులు చేపట్టాలి
అధికారులను ఆదేశించిన మంత్రి గొట్టిపాటి అమరావతి : ఏపీలో భారీ ఎత్తున వడగాల్పులతో పాటు అకాల వర్షాలు ఎడ తెరిపి లేకుండా కురియడం, గాలి వానల బీభత్సం సృష్టించడంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచి…
భక్తులను తప్పుదోవ పట్టించే వారిపై కఠిన చర్యలు
తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన ఎస్పీ సుబ్బారాయుడు తిరుపతి : తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులను తప్పుదోవ పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు హెచ్చరించారు .పోలీసు, ట్రాఫిక్, టిటిడి విజిలెన్స్ విభాగాలు…
జోఫ్రా ఆర్చర్ ఆల్ రౌండ్ షో అదుర్స్
ప్లే ఆఫ్స్ రేసులో నిలిచిన రాజస్తాన్ రాయల్స్ ముంబై : ఐపీఎల్ 19వ మెగా టోర్నమెంట్ లో కీలకమైన సమయంలో అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంది రాజస్తాన్ రాయల్స్. రియాన్ పరాగ్ సారథ్యంలోని ఆ జట్టు అన్ని విభాగాలలో రాణించింది. సమిష్టి…
మోదీ విజయంలో డీఎంకేకు కూడా భాగం ఉంది
ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ పై కాంగ్రెస్ కౌంటర్ చెన్నై, తమిళనాడు DMK నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా స్పందించింది. కాంగ్రెస్ నాయకుడు తిరునావుక్కరసర్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే…
నేరస్తులకు కఠిన శిక్ష పడేలా చూస్తాం
ప్రకటించిన సీఎం జోసెఫ్ విజయ్ చెన్నై : తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలన ప్రకటన చేశారు .మరణించిన బాలిక కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నిందితులకు చట్టం ప్రకారం కఠిన శిక్ష పడేలా…
సంస్థ బలోపేతం కోసం కృషి చేయాలి
పిలుపునిచ్చిన బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ శ్రీ సత్య సాయి జిల్లా : ఏపీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంస్థ బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరు పాటు పడాలని పిలుపునిచ్చారు. ఆదివారం…
అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకోవాలి
ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ జిల్లా : బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలో జరిగిన…

ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట : సీఎం
మతపరమైన అంశాలు పాఠ్యాంశాల్లో చేర్చొద్దు
ఆటగాళ్లపై గౌతం గంభీర్ కు నమ్మకం లేదు : సురేష్ రైనా
ఇరాన్ వంతెనలపై అమెరికా బాంబుల వర్షం
ప్రజల ఆస్తులు ప్రవేట్ పరం చేస్తే ఎలా..?
ప్రభుత్వ ఆస్తులను వాణిజ్య పరంగా వాడుకోవాలి
‘బియాండ్ ది రిపోర్ట్’ పిల్లలకు ప్రేరణ : కోదండరాం రెడ్డి
లీడర్షిప్ కుర్చీలో కాదు ప్రవర్తనలో ఉంటుంది
నా కొడుకు డ్రగ్స్ తీసుకోలేదు : ఎమ్మెల్సీ వెంకట్రాం రెడ్డి
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం


































































































