ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ అరెస్ట్ పై ప‌వ‌న్ కామెంట్స్

కేసు న‌మోదు చేశారని, ఇక వ‌దిలేయండి అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నిన్నంతా పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది మాజీ ఎమ్మెల్సీ, ప్ర‌ముఖ ఎన‌లిస్ట్ ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ రావు వ్య‌వ‌హారం.…

రిష‌బ్ పంత్ కు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఉద్వాస‌న..?

త‌ప్ప‌దంటున్న జ‌ట్టు మేనేజ్మెంట్ ,జ‌ట్టు చైర్మ‌న్ ల‌క్నో : ఐపీఎల్ 2026 సీజన్ అంత‌గా అచ్చి రాలేదు టాప్ క్లాస్ ప్లేయ‌ర్ల‌కు. ప్ర‌ధానంగా చెప్పు కోవాల్సింది రిష‌బ్ పంత్ గురించి. త‌ను గ‌త సీజ‌న్ తో పాటు ఈ సీజ‌న్ లో…

ఆర్టీసీ డ్రైవ‌ర్ ను తొల‌గించ లేదు : పొన్నం

త‌ను ఆర్టీసీ ఉద్యోగి కానే కాద‌న్న రాష్ట్ర మంత్రి హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది ఆర్టీసీకి చెందిన డ్రైవ‌ర్ పై చ‌ర్య‌లు…

బ్లూ ఎకానమీగా ఆక్వా రంగం ఆభివృద్ధి

దృష్టి సారించాల‌న్న సీఎం చంద్ర‌బాబు అమ‌రావ‌తి : ఏపీ సీఎ నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క సూచ‌న‌లు చేశారు ఆక్వా రంగానికి సంబంధించి. బ్లా ఎకాన‌మీగా ఆక్వా రంగాన్ని అభివృద్ది చేయాల‌ని అన్నారు. పులివెందులలో సెంట్రల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీని పూర్తి…

పోలవరం ప్రాజెక్ట్ ను ప‌రిశీలించిన సీఎస్ఆర్ఎస్

2027 నాటికి పూర్తి చేయాల‌ని ఆదేశించిన సీఎం అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం లోని పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో కేంద్ర మట్టి, పదార్ధాల పరిశోధనా సంస్థ (సి ఎస్ ఎం ఆర్ ఎస్) బృందం పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలు…

ఏపీ స‌ర్కార్ తో ఫౌండిట్ కీల‌క ఒప్పందం

నైపుణ్యాభివృద్ధి, ఉపాధిని బలోపేతంపై ఫోక‌స్ అమ‌రావ‌తి : నైపుణ్యాభివృద్ధి, ఉపాధిని బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫౌండిట్ చేతులు కలిపాయి. రాష్ట్రంలో కార్యకలాపాలు ఏర్పాటు చేస్తున్న జీసీసీలు (GCCs), ఇతర సంస్థలతో సహా యజమానుల కోసం అభ్యర్థుల ప్రాచుర్యాన్ని, నియామక ఫలితాలను…

తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకే మహానాడు

వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అమరావతి : తెలుగు ప్రజలు ఘనంగా చేసుకునే ఆత్మీయ రాజకీయ పండుగ మహానాడు అని అన్నారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తే అధినేత అన్న మహోన్నత సిద్ధాంతాన్ని దేశానికి…

లైటస్ టెక్నాలజీస్ కంట్రీ హెడ్ గా సాయి రామ‌కృష్ణ‌

ప్ర‌క‌టించిన ప్ర‌పంచ దిగ్గ‌జ డిజ‌ట‌ల్ కంపెనీ ఇండియా : ప్ర‌ముఖ టెక్ కంపెనీ లైట‌స్ టెక్నాల‌జీస్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇండియా కంట్రీ హెడ్ గా సాయి రామ‌కృష్ణ‌ను నియ‌మించింది. డిజిటల్ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌లు, బ్రాడ్‌బ్యాండ్, ఐపీటీవీ, ఓటీటీ సేవలు, కేబుల్…

ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ ఇంటికి పోలీసులు వెళ్ల‌లేదు

అదంతా అబ‌ద్ద‌మ‌ని ఖండించిన మంత్రి అనిత అమ‌రావ‌తి : తెలుగు రాష్ట్రాల‌లో హాట్ టాపిక్ గా మారింది ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ రావు వ్య‌వ‌హారం. ఓ వైపు బండి సంజ‌య్ కొడుకు బండి భ‌గీర‌థ్ పోక్సో కేసు సంచ‌ల‌నంగా మారితే తాజాగా నాగేశ్వ‌ర్…

వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్ లో సీఎస్కేలో కీల‌క మార్పులు

చేయాల‌ని యోచిస్తున్న జ‌ట్టు యాజ‌మాన్యం చెన్నై : ఇండియ‌న్ ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక టైటిళ్ల‌ను సాధించిన ఘ‌న‌త వ‌హించిన చెన్నై సూప‌ర్ కింగ్స్ ఇప్పుడు పున‌రాలోచ‌న‌లో ప‌డింది. దాని బ్రాండ్ వాల్యూ చెక్కు చెద‌ర‌క పోయిన‌ప్ప‌టికీ ఆశించిన మేర జ‌ట్టు రాణించ‌క…