శాంసన్ సీఎస్కే కెప్టెన్ కానున్నాడా..?
రాజస్థాన్ రాయల్స్ చెన్నై మధ్య బిగ్ డీల్ చెన్నై : వచ్చే ఏడాది 2026లో జరగబోయే ఐపీఎల్ లో అందరి కళ్లు మంగళవారం పుట్టిన రోజు జరుపుకుంటున్న కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ పైనే ఉన్నాయి. ప్రధానంగా తనను ఢిల్లీ…
నీటి వనరులను సంరక్షించుకోక పోతే ప్రమాదం
పిలుపునిచ్చిన మంత్రి కందుల దుర్గేష్ అమరావతి : నీటి వనరులను సంరక్షించుకోక పోతే భవిష్యత్తు తరాలు నీటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. భూగర్భ జలాలను పెంపొందించు కోవడం, భూ సారాన్ని కాపాడు…
ఏపీ సీఎంతో కేంద్ర బృందం భేటీ
మొంథా తుపాను ప్రభావంపై అధ్యయనం అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో కేంద్ర అధికారులతో కూడిన బృందం మంగళవారం అమరావతి లోని సచివాలయంలో భేటీ అయ్యింది. ఇటీవల రాష్ట్రంపై భారీ ఎత్తున విరుచుకు పడింది మొంథా తుపాను. పెద్ద…
ఏపీ, తెలంగాణకు చెందిన నిందితులపై ఛార్జిషీట్
అరెస్ట్ చేసిన ఏపీ, తెలంగాణ పోలీసులు అమరావతి / తెలంగాణ : జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కీలక ప్రకటన చేసింది. ఉగ్రవాదులతో సత్ సంబంధాలు కలిగి ఉన్న ఇద్దరు నిందితులను మంగళవారం అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. విచిత్రం ఏమిటంటే ఈ…
నారా లోకేష్ ప్రజా దర్బార్
బాధితులకు మంత్రి భరోసా అమరావతి : ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం మంగళగిరి లోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఆయన ఎన్నికైన నాటి నుంచి ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది. ప్రజల నుంచి…
జక్కన్న, ప్రిన్స్ గ్లోబ్ ట్రాటర్ టీజర్ లాంచ్
15వ తేదీన రామోజీ ఫిలిం స్టూడియోలో హైదరాబాద్ : దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అలియాస్ జక్కన్న సంచలన ప్రకటన చేశాడు. మంగళవారం తాను తీస్తున్న గ్లోబ్ ట్రాటర్ మూవీ గురించి కీలక అప్ డేట్ ఇచ్చాడు. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం…
ప్రశాంత వాతావరణంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ సరళిని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిశీలించారు. డ్రోన్స్ ద్వారా పోలింగ్ స్టేషన్ల వద్ద పరిస్థితిని వీక్షించారు. జూబ్లీహిల్స్ ఉప…
జూబ్లీహిల్స్ లో మంత్రులు, ఎమ్మెల్యేలకు ఏం పని..?
నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత హైదరాబాద్ : జూబ్లీహిల్స్ శాసన సభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బరిలో నిలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించారు. ఈ సందర్బంగా పోలింగ్ బూత్…
పాఠశాల విద్యార్థులతో కవిత ముచ్చట
కనీస సౌకర్యాల కల్పనపై ఆరా వరంగల్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనం బాటలో బిజీగా ఉన్నారు. ఈ సందర్బంగా రైతులు, మహిళలు, కళాకారులు, ప్రజలతో మమేకం అవుతూ వస్తున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునే…
కవి యోధుడు అందెశ్రీకి మరణం లేదు : సీఎం
ముగిసిన గాయకుడి అంతిమ యాత్ర హైదరాబాద్ : కవి, రచయిత, ఉద్యమ గొంతుక , తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ మంగళవారం అంతిమ యాత్ర ముగిసింది. పార్థీవ దేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్…
















