నిస్వార్థ సేవతోనే జీవితానికి సార్థకత : సీఎం
కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు నాయుడు పుట్టపర్తి జిల్లా : భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జీవితం ఎందరికో స్పూర్తిని కలిగిస్తోందని అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఉచిత విద్య , నిస్వార్థ సేవతోనే జీవితానికి సార్థకత లభిస్తుందని చెప్పారు.…
విద్యార్థులే సత్యసాయి బాబాకు బ్రాండ్ అంబాసిడర్లు
కీలక వ్యాఖ్యలు చేసిన ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా : భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సూత్రాలను దేశ విదేశాలకు తీసుకెళ్లడానికి ఇక్కడ చదువుకున్న విద్యార్థులే బ్రాండ్ అంబాసిడర్లు అని అన్నారు ఉప రాష్ట్రపతి సీపీ…
29న రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్షా దివస్
నిర్వహంచాలని మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఆనాటి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో పిలుపు వల్లనే నూతన రాష్ట్రం సాధ్యమైందన్నారు. అందుకే…
అమరావతి రైతులు అధైర్య పడవద్దు
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అమరావతి : సాధ్యమైనంత త్వరలోనే అమరావతి రాజధాని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపిస్తామని ప్రకటించారు కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. శనివారం సచివాలయంలో రాజధాని రైతుల సమస్యలపై ఏర్పాటైన కమిటీ సమావేశమైంది. ఈ…
ఆక్రమణకు గురైన పార్క్ ను రక్షించిన హైడ్రా
చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డు ఏర్పాటు చేసిన వైనం హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. రంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ లో ఆక్రమణకు గురైన రూ. 700 కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని కాపాడింది హైడ్రా. ప్రజావాణి సందర్భంగా కాలనీవాసులు…
ఆర్టీసీ బస్సులో నారా భువనేశ్వరి ప్రయాణం
అందరినీ ఆశ్చర్య పరిచిన సీఎం సతీమణి చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి చిత్తూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గంలో జరిగిన జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతుల సంక్షేమమే కూటమి…
గంగపుత్రుల జీవనోపాధికి కృషి చేస్తాం
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి : ఏపీలో తీర ప్రాంతాలను నమ్ముకుని జీవనం సాగిస్తున్న గంగపుత్రులకు తీపి కబురు చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వారి భద్రతకు ఎలాంటి ఢోకా లేదన్నారు. భవిష్యత్తులో ఉప్పు నీటిలో…
బీజేపీ పాలనలో వేగంగా వంతెనల నిర్మాణం
వెల్లడించిన ఎంపీ ఈటల రాజేందర్ నాగర్ కర్నూల్ జిల్లా : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్ పేయి హయాంలో దేశంలో రహదారుల రూపు రేఖలు పూర్తిగా మారి పోయాయని అన్నారు.…
సన్న బియ్యం పంపిణీ ప్రశంసనీయం : జోషి
తెలంగాణ సర్కార్ కు కేంద్ర మంత్రి కితాబు హైదరాబాద్ : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖల…
పార్టీ హై కమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటా
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బెంగళూరు : కర్ణాటక పీసీసీ చీఫ్ పదవికి తాను రాజీనామా చేయడం, తాను పార్టీ నుంచి వీడుతున్నానంటూ జరుగుతున్న ప్రచారంపై తీవ్రంగా స్పందించారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. తాను ముందు నుంచీ…
















