శ్రీవారి భక్తులు నిర్దేశిత సమయానికి రావాలి
కీలక సూచనలు చేసిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుమల : ఈనెల 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్.…
రద్దీ ఎఫెక్ట్ శ్రీవాణి టికెట్ల జారీ రద్దు
సంచలన ప్రకటన చేసిన ఈవో సింఘాల్ తిరుమల : వరుస సెలవులు రావడంతో తిరుమలకు పోటెత్తారు భక్త బాంధవులు. దీంతో ఎక్కడ చూసినా కిట కిట లాడుడుతోంది తిరుపతి, తిరుమల. దీంతో ముందస్తుగా ఏర్పాటు చేసిన శ్రీవాణి టికెట్ల జారీ విషయంలో…
ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో తిరుపతి : తిరుపతి శ్రీ గోవింద రాజస్వామి ఆలయంలో గురువారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో డిసెంబరు 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.…
రోజుకు తిరుమలలో 8 లక్షల లడ్డూల విక్రయం
వెల్లడించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల : వైకుంఠ ద్వార దర్శనం సందర్బంగా టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాట్లపై ఆరా తీశారు చైర్మన్ బీఆర్ నాయుడు. గురువారం ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా భక్తులతో సంభాషించారు. ఏర్పాట్లపై ఆరా…
టీటీడీ ఆలయాల్లో భారీ భద్రత : ఎస్పీ
వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతి జిల్లా : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి, తిరుమలతో పాటు జిల్లా లోని ఇతర దేవాలయాలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు. రియల్ టైమ్ కమాండ్ అండ్ కంట్రోల్…
శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
వైకుంఠ ఏకాదశికి పకడ్బందీగా ఏర్పాట్లు తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఈవో అనిల్ కుమార్ సింఘాల్…
శ్రీవారిని దర్శించు కోవడం పూర్వ జన్మ సుకృతం
రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తిరుమల : కోట్లాది మంది భక్తుల కొంగు బంగారంగా వినుతి కెక్కిన శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలను దర్శించు కోవడం పూర్వ జన్మ సుకృతమని పేర్కొన్నారు రాష్ట్ర హొం శాఖ…
శ్రీవారి సన్నిధిలో ఏపీ మంత్రులు
పూజలు చేసిన ఆనం, అనిత, అనగాని తిరుమల : ఏపీ రాష్ట్రానికి చెందిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి, రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, హోం శాఖ మంత్రి వంగలపూడి అనితతో పాటు టీటీడీ…
వైకుంఠ ద్వార దర్శనాల కోసం భారీ ఏర్పాట్లు
దేవాదాయ శాఖ మంత్రి ఆనం కీలక ప్రకటన తిరుమల : తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాల కోసం టీటీడీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో…
శ్రీవారి భక్తులకు నాణ్యమైన ప్రసారాలు
కల్పించాలని ఆదేశించిన ఈవో సింఘాల్ తిరుపతి : శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ పనితీరు మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. తన అధ్యక్షతన టీటీడీ పరిపాలనా భవనంలో ఎస్వీబీసీ ఛానల్ పనితీరుపై…
















