శ్రీవారి భక్తులకు నాణ్యమైన ప్రసారాలు
కల్పించాలని ఆదేశించిన ఈవో సింఘాల్ తిరుపతి : శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ పనితీరు మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. తన అధ్యక్షతన టీటీడీ పరిపాలనా భవనంలో ఎస్వీబీసీ ఛానల్ పనితీరుపై…
శేషాచలం అడవుల్లో ఔషధ వనం ఏర్పాటు
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన తిరుమల : టీటీడీ కీలక ప్రకటన చేసింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శేషాచలం అడవుల్లో దివ్య ఔషధ వనం ఏర్పాటు చేసేందుకు తీర్మానం చేసింది. ఈ మేరకు టీటీడీ పాలక మండలి…
అస్సాం సర్కార్ కు టీటీడీ చైర్మన్ కంగ్రాట్స్
శ్రీవారి ఆలయ నిర్మాణానికి 25 ఎకరాలు తిరుమల : అస్సాం సర్కార్ కీలక ప్రకటన చేసింది. టీటీడీ చైర్మన్ తో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అభ్యర్థన మేరకు 10 ఎకరాలకు బదులు 25 ఎకరాలు ఇచ్చేందుకు ముందుకు…
మద్యం సేవించి వాహనాలు నడిపతే చర్యలు
హెచ్చరించిన తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తిరుపతి : మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో పోలీసులకు టీటీడీ తరపున బ్రీత్…
తిరుమలలో ఘనంగా అధ్యయనోత్సవాలు
25 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలు తిరుమల : తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 25 రోజుల పాటు జరుగనున్న అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు రంగ నాయకుల మండపంలో…
జస్టిస్ గవాయ్ నియామకాన్ని స్వాగతిస్తున్నాం
చిలుకూరు బాలాజీ ప్రధాన పూజారి రంగరాజన్ హైదరాబాద్ : హైదరాబాద్ లోని ప్రముఖ న్యాయ విశ్వ విద్యాలయం భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ కి కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ సందర్బంగా…
డిసెంబర్ 21న తిరుమలలో పల్స్ పోలియో
వెల్లడించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల : దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా తిరుమలలో డిసెంబర్ 21వ తేదీ పల్స్ పోలియో కార్యక్రమం జరుగనుంది. ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం డిసెంబర్ 21న ఉదయం 7 గంటలకు ప్రారంభమై…
శ్రీవారి వైభవ రూపకర్త సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి
తిరుపతిలో ఘనంగా 137వ జయంతి తిరుపతి : తిరుమలలోని శాసనాలను అనువదించి శ్రీ వేంకటేశ్వర స్వామివారి వైభవం విశ్వ వ్యాప్తం కావడానికి కృషి చేసిన మహనీయుడు శ్రీమాన్ సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి అని అద్దెంకి ప్రభుత్వ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ | డా.గాలి…
టీటీడీకి రూ.1.20 కోట్లు విలువైన బ్లేడ్లు విరాళం
ప్రశంసలు కురిపించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల : హైదరాబాద్ కు చెందిన వర్టీస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ శ్రీధర్ బోడుపల్లి టీటీడీకి ఏడాదికి సరిపడా రూ.1.20 కోట్లు విలువైన సిల్వర్ మాక్స్ హాఫ్ బ్లేడ్లలను విరాళంగా…
అత్యాధునిక వసతులతో స్విమ్స్ అభివృద్ది
స్పష్టం చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల : దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యాధునిక వసతి సౌకర్యాలతో స్విమ్స్ ను అభివృద్ది చేస్తామని ప్రకటించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. స్విమ్స్ మెయిన్ బిల్డింగ్లో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని,…
















