18న మార్చి నెల దర్శన కోటా విడుదల
ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల : 2026 మార్చి నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేసే వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి.తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ…
తిరుమలలోని రహదారులకు శ్రీవారి నామాలతో పేర్లు
టీటీడీ ఛైర్మన్ బిఆర్ నాయుడు కీలక ప్రకటన తిరుమల : తిరుమలలోని రహదారులకు శ్రీవారి నామాలతో పేర్లు పెట్టనున్నట్లు ప్రకటించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. టిటిడి ఇంజనీరింగ్ విభాగంలో నాలుగు కేటగిరిలలో ఖాళీగా ఉన్న 60 పోస్టులకు ఇప్పటికే ఇచ్చిన…
శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
డిసెంబర్ 16 నుంచి జనవరి 15 వరకు చిత్తూరు జిల్లా : శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం లో మంగళవారం నుంచి వచ్చే జనవరి 15 వరకు విశిష్ట పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ పేర్కొంది. మంగళవారం నుండి 15న గురువారం వరకు…
తిరుమలలో సామాన్య భక్తులకే పెద్దపీట
స్పష్టం చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల : తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఆయన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. గతంలో…
సింహాచలం అప్పన్న సన్నిధిలో శ్రీలీల
ప్రత్యేక పూజలు చేసిన నటిమణి , తల్లి కూడా విశాఖపట్నం జిల్లా : ప్రముఖ నటి శ్రీలీల సందడి చేశారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విలసిల్లుతోంది విశాఖపట్నం జిల్లాలోని పేరు పొందిన సింహాచలం ఆలయం. ఇక్కడ కొలువై ఉన్నారు…
శ్రీ రమణ దీక్షితులు ప్రయత్నం అభినందనీయం
ప్రశంసలు కురిపించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీ రమణ దీక్షితులు రచించిన ”శ్రీవారి…
టీటీడీ స్థానికాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు
ధనుర్మాసం సందర్భంగా కీలక నిర్ణయంతిరుపతి : టీటీడీ స్థానికాలయాల్లో ధనుర్మాసం సందర్భంగా డిసెంబరు 16 నుండి 2026 జనవరి 14వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఆరోజు మధ్యాహ్నం 1.23 గంటలకు…
తిరుమలలో 16 నుండి ధనుర్మాసం : టీటీడీ
17వ తేదీ నుండి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై తిరుమల : తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబరు 16వ తేదీన ప్రారంభం కానుంది. ఆరోజు మధ్యాహ్నం 1.23 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో…
100 ఎకరాల్లో టీటీడీ ఆధ్వర్యంలో దివ్వ వృక్షాలు
ప్రకటించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల : టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. 100 ఎకరాలలో టీటీడీ ఆధ్వర్యంలో దివ్య వృక్షాలను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఆగమ…
కాటేజీల నిర్మాణం కోసం సాయం చేయండి
టీటీడీ చైర్మన్ ను కోరిన శ్రీశైలం ఆలయ చైర్మన్ తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి (టీటీడీ) చైర్మన్ బీ.ఆర్.నాయుడును శ్రీశైలం దేవస్థానం బోర్డు చైర్మన్ పి.రమేష్ నాయుడు, బోర్డు సభ్యులు హైదరాబాద్ లోని టీటీడీ చైర్మన్ వ్యక్తిగత కార్యాలయంలో…
















