తిరుమలలో ప్రయోగాత్మకంగా రీసైకిల్ మిషన్లు
ఏర్పాటుపై అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష తిరుమల : తిరుమల పుణ్య క్షేత్రంలో పర్యావరణానికి భంగం కలిగించకుండా చర్యలు చేపడుతోంది టీటీడీ. ఇందులో భాగంగా రీసైకిల్ మిషన్ల ఏర్పాటుపై తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య…
టీటీడీ శాలువాల కొనుగోళ్లపై ఏసీబీ విచారణ
ఆదేశించినట్లు ప్రకటించిన బీఆర్ నాయుడు తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు సంచలన ప్రకటన చేశారు. గత జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఏర్పాటైన టీటీడీ పాలక మండలి పలు అక్రమాలకు పాల్పడినట్లు తెలిపారు.…
శ్రీవారి సేవకుల ద్వారా అభిప్రాయ సేకరణ
నూతన విధానానికి శ్రీకారం చుట్టిన టీటీడీ తిరుమల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భక్తుల నుండి అభిప్రాయాలను సేకరించే విధానానికి శ్రీకారం చుట్టారు. తిరుమల, తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై…
భగవద్గీత ప్రపంచానికి దిక్సూచి
హిందూ ధర్మ ప్రచార పరిషత్ తిరుపతి : భగవద్గీత ప్రతి ఒక్కరినీ కదిలించే గొప్ప ఆయుధమని పేర్కొన్నారు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరాం రఘునాథ్. గీతా జయంతిని పురస్కరించుకుని సంస్థ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. ఈ సందర్బంగా మూడు…
సింహాచలంలో విరాట్ కోహ్లీ, సుందర్ పూజలు
ఘనంగా స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు విశాఖపట్నం జిల్లా : ప్రముఖ భారతీయ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, వాషింగ్టన్ సుందర్ లు ఆదివారం సందడి చేశారు. ఈ ఇద్దరు క్రికెటర్లు విశాఖ వాసులతో పాటు ఫ్యాన్స్ ను విస్తు పోయేలా…
సామాన్య భక్తులకే ప్రాధాన్యత : ఈవో
అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటన తిరుమల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచలన ప్రకటన చేశారు. వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు దర్శన…
బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
ఘన వ్యర్థాల నిర్వహణపై అదనపు ఈవో చౌదరి సమీక్ష తిరుమల : తిరుమలలోని డంపింగ్ యార్డు వద్ద ఐఓసీఎల్ సంస్థ ఏర్పాటు చేస్తున్న బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణ పనుల పురోగతి, ఘన వ్యర్థాల నిర్వహణపై పద్మావతి అతిథి గృహంలోని సమావేశ…
విద్యా సంస్థలలో నిపుణులతో శిక్షణ ఇప్పించాలి
స్పష్టం చేసిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా సంస్థలలో మెరుగైన రీతిలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. టిటిడి బాల మందిరం,…
టీటీడీ ఆలయాల్లో శ్రీవారి సేవకుల సేవలు
కీలక ప్రకటన చేసిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) ముఖ్య కార్య నిర్వహణ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ సంచలన ప్రకటన చేశారు. ఇక నుంచి టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని…
శ్రీవారి ఆలయంలో ఘనంగా కార్తీక దీపోత్సవం
కన్నుల పండువగా జరిగిన కార్యక్రమం తిరుమల : తిరుమల శ్రీవారి అలయంలో కార్తీక పౌర్ణమి దీపోత్సవం టీటీడీ ఘనంగా నిర్వహించింది. కార్తీక పున్నమి నాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది.…
















