Category: DEVOTIONAL
DEVOTIONAL
-

మేడారం జాతర సన్నిధిలో డిప్యూటీ సీఎం
భక్తికి ప్రతీక వన దేవతల ఆశీర్వాదం ములుగు జిల్లా : ఆసియా ఖండంలోనే అత్యధిక జనాదరణ కలిగిన ఏకైక జాతర తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలోని మేడారం మహా జాతర. ఈనెల 28న ప్రారంభమైన మేడారం జాతర జనవరి 30వ తేదీ శుక్రవారం నాటితో ముగుస్తుంది. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు వన దేవతలు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారు తమ మొక్కులను తీర్చుకున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ కుంభమేళా, భక్తికి ప్రతీక అయిన మేడారం సమ్మక్క-సారలమ్మల జాతరలో…
-

తిరుమల సాక్షిగా నవ దంపతుల ఫోటో షూట్
కలకలం రేపిన భద్రతా సిబ్బంది నిర్వాకం తిరుమల : కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతోంది తిరుమల. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రతి రోజూ 70 వేల మందికి పైగా భక్తులు వస్తుంటారు. అయితే చైర్మన్, ఈవో, అడిషనల్ ఈవో, ఇద్దరు జేఈవోలతో పాటు భారీ ఎత్తున ఉద్యోగులు నిత్యం పని చేస్తుంటారు. కానీ ఈమధ్యన ఫోటోలు దిగడం, సెల్ఫీలు తీసుకోవడం పరిపాటిగా మారింది. మరికొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఫోటో షూట్ కూడా చేయడం…
-

శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
ఫిబ్రవరి 8 నుండి 17వ తేదీ వరకు తిరుపతి : తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 8 నుండి 17వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 7న శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 04వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది. ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. ఉత్సవాలలో భాగంగా…
-

గురు తేగ్ బహదూర్ సింగ్ త్యాగం స్పూర్తిదాయకం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల మహారాష్ట్ర : శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ దేశం మొత్తానికి స్పూర్తి నింపారని కొనియాడారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల. ఆయన మరాఠాలో పర్యటించారు. ఈ సందర్బంగా సీఎం ఫడ్నవీస్ తో కలిసి గురుద్వారాను సందర్శించారు. ఆయన త్యాగం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని నింపుతుందని పేర్కొన్నారు. అలాంటి గురువు షాహిదీ సమాగమంలో పాల్గొనడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు పవన్ కళ్యాణ్. గురుద్వారా ఎదుట…
-

తిరుమల రథసప్తమి కోసం విస్తృత ఏర్పాట్లు
టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తిరుమల : జనవరి 25వ తేదిన తిరుమలలో నిర్వహించబోయే రథ సప్తమి వేడుకలకు భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు. ఆయన టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్వో మురళీకృష్ణలతో కలిసి శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో రథ సప్తమికి చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాడ వీధుల్లోని గ్యాలరీలు, అన్న ప్రసాదాల…
-

సామాన్య భక్తులకే అత్యధిక ప్రాధాన్యత : ఈవో
జనవరి 25 న శ్రీవారి ఆలయంలో రథ సప్తమి తిరుమల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచలన ప్రకటన చేశారు. జనవరి 25న శ్రీవారి ఆలయంలో రథ సప్తమి జరుగుతుందని తెలిపారు. ఈవో మీడియాతో మాట్లాడారు. ఏ ఒక్క భక్తుడికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామన్నారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశామని చెప్పారు ఈవో. దాదాపు 3 వేల మందికి పైగా పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తారని తెలిపారు. పబ్లిక్ అడ్రెస్ సిస్టం ద్వారా భక్తులకు…
-

తెలంగాణ గిరిజన బిడ్డకు అరుదైన గుర్తింపు
టీటీడీ జేఈవోగా నియమించిన ఏపీ సర్కార్ అమరావతి : ఏపీకి చెందిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను తెలంగాణలో నియమించారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన గిరిజన బిడ్డకు కీలకమైన పదవిని అప్పగించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బుధవారం నల్లగొండ జిల్లా దామరచర్లకు చెందిన సీనియర్ ఐఏఎస్ డాక్టర్ ఎ. శరత్ కు కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఆయనను తిరుమల…
-

శ్రీవారి భక్తులకు ఆలయాల్లో అన్నదానం
కీలక ప్రకటన చేసిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుపతి : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచలన ప్రకటన చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని ఆలయాలలో నిరంతరం అన్నదానం అమలు చేస్తామని తెలిపారు. వచ్చే మార్చి నెలాఖరు వరకు ఇది పూర్తవుతుందన్నారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు ఈవో. టిటిడిలోని ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న ఏఈ పోస్టుల భర్తీ కోసం వచ్చే ఏప్రిల్…
-

డిజిటలైజేషన్ దిశగా టిటిడి విద్యా సంస్థలు
విద్యార్థులకు అదనంగా 1080 మందికి హాస్టల్ సీట్లు తిరుపతి : టీటీడీ విద్యా సంస్థలపై ఫోకస్ పెట్టారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. టిటిడి ఎస్వీ విద్యాదానం ట్రస్ట్ పై సమీక్ష నిర్వహించారు. టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఈవో మాట్లాడుతూ, టిటిడి కళాశాలలు, పాఠశాలలలో ఆధునిక వసతులు, అదనపు వసతి, అదనపు తరగతి గదులు, మినీ సమావేశ మందిరం తదితర మౌళిక సదుపాయాల కల్పనకు…
-

సమ్మక్క సారలమ్మ చెంతన సీఎం రేవంత్ రెడ్డి
తన జీవితంలో మరిచి పోలేని రోజు అన్న అనుముల ములుగు జిల్లా : ప్రపంచంలోనే అతి పెద్ద మేడారం జాతరకు జనం పోటెత్తారు. ఈ సందర్బంగా సోమవారం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. మేడారం ఆలయంలోని సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం. తన జీవితంలో శాశ్వతంగా గుర్తుండిపోయే రోజుగా ఉండి పోతుందన్నారు. ఈ గడ్డకు పోరాటాల స్ఫూర్తి నింపిన మేడారం సమ్మక్క –…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











