పండుగల వేళ ఆప్కో భారీ డిస్కౌంట్
కొనుగోలు చేయాలని కోరిన మంత్రి సవిత అమరావతి : ఏపీ సర్కార్ దుస్తుల కొనుగోలుదారులకు తీపి కబురు చెప్పింది. దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర బీసీ, జౌళి, పరిశ్రమల శాఖ మంత్రి ఎస్. సవిత. ఈ…
డీప్యూటీ సీఎంకు నారా లోకేష్ ఆహ్వానం
నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి రండి అమరావతి : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొణిదలనను ఆయన ఛాంబర్ లో విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ నెల 25న మెగా…
దిగ్గజ సంస్థలతో కలిసి క్వాంటం వ్యాలీ : సీఎం
ఏపీలో ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు నాయుడు విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ లో ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలతో కలిసి క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. క్వాంటం కంప్యూటర్ సేవలను ప్రభుత్వాలు, విద్య,…
కనకదుర్గమ్మా ఏపీని కరుణించమ్మా : అనిత
అమ్మ వారిని దర్శించుకున్న హోం మంత్రి విజయవాడ : కోరిన కోర్కెలు తీర్చే అమ్మ వారిగా ప్రసిద్ది చెందింది బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మ వారు. దసరా పండుగ సందర్బంగా సోమవారం నుంచి కొండపై దేవి నవరాత్రి ఉత్సవాలు…
భూమి పుత్రుడా..గాయకుడా అల్విదా..!
అస్సాం నగరం జన సంద్రంగా మారింది దుఖఃంతో. తమ భూమి పుత్రుడు జుబీన్ గార్గ్ అనుమానాస్పద మరణం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించేలా చేసింది. అశేష జనవాహిని తనకు అశ్రునివాళులు అర్పించేందుకు బారులు తీరారు. అస్సాం అంటేనే భూపేన్ హజారికా గుర్తుకు…
రిలయన్స్ రిటైల్ హెడ్ గా కావేరి నాగ్
కీలకమైన పోస్టులో కొలువు తీరింది ముంబై : దేశంలో పేరు పొందిన రిలయన్స్ గ్రూప్ రిటైల్ హెడ్ గా కావేరి నాగ్ కొలువు తీరారు. రిలయన్స్ గ్రూప్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. అధికారికంగా ప్రకటించింది. ఈ చర్య కంపెనీ…
ఫాల్కే పురస్కారం ప్రతి ఒక్కరికి అంకితం
స్పష్టం చేసిన ప్రముఖ నటుడు మోహన్ లాల్ కేరళ : కేంద్ర ప్రభుత్వం తనకు ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపిక చేయడం పట్ల స్పందించారు మలయాళ చలన చిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజ నటుడు మోహన్ లాల్. ఆయన…
ఘనంగా మనం సైతం ఫౌండేషన్ మహోత్సవం
12 వసంతాలుగా ‘మనం సైతం’ నిరంతర సేవలు హైదరాబాద్: నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘మనం సైతం’ ఫౌండేషన్ పుష్కర మహోత్సవం ఆదివారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో ఘనంగా జరిగింది. పన్నెండేళ్లుగా సమాజ సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఈ ఫౌండేషన్కు…
చెత్తనే కాదు చెత్త రాజకీయాలను క్లీన్ చేస్తా
సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటన పల్నాడు జిల్లా : చెత్తనే కాదు చెత్త రాజకీయాలను శుభ్రం చేస్తానని ప్రకటించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కోసం పల్నాడుకు వచ్చాను. స్ఛచ్చాంధ్ర అంటే చెత్తను తొలగించి రాష్ట్రాన్ని పరిశుభ్రంగా చేయడం.…
వాహన కొనుగోలుదారులపై భారం తగదు
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహన కొనుగోలుదారులపై భారం వేయడం పట్ల మండిపడ్డారు. ఇది మంచి…

హాస్పిటాలిటీ రంగానికి రిషికొండ ప్యాలెస్
వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపట్ల సంతృప్తి
మనసు నొప్పిస్తే మన్నించండి : శివాజీ
టీటీడీ ఆలయాల్లో భారీ భద్రత : ఎస్పీ
ధురందర్ సినిమా బాగుందన్న శ్రుతి హాసన్
12న రానున్న మన శంకర వర ప్రసాద్ గారు
డీటీఓ కిషన్ నాయక్ ఆస్తుల విలువ రూ. 250 కోట్లు
గోవా యూనివర్శిటీలో కాంగ్రెస్ గోవా ఫార్వర్డ్ విక్టరీ
ఏపీ సర్కార్ సంక్రాంతి కానుక : సవిత


































































































