క్రీడాకారుల‌కు కూట‌మి స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

విజయవాడ : ఏపీ కూట‌మి స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది. గత వైసీపీ జ‌గ‌న్ రెడ్డి ప్రభుత్వం బకాయిలు పెట్టిన రూ.4.9 కోట్ల క్రీడా ప్రోత్సాహకాలను విడుద‌ల చేసేందుకు నిర్ణ‌యం తీసుకుంది. సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు సీఎస్…