వన దేవతలను దర్శించుకున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
మొక్కులు చెల్లించుకున్న రోడ్లు, భవనాల శాఖ మంత్రి వరంగల్ జిల్లా : ప్రపంచంలోనే అతి పెద్ద జాతర మేడారం జనసంద్రంగా మారింది. లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు తండోప తండాలుగా. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సైతం వన…
టీటీడీ కళ్యాణ మండపాలపై ఈవో స్పెషల్ ఫోకస్
భక్తుల నుండి అభిప్రాయాల సేకరణ కోసం హెల్ప్ లైన్ తిరుపతి : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఈవోగా కొలువు తీరాక టీటీడీలో ప్రక్షాళన ప్రారంభించారు. కీలక నిర్ణయాలకు శ్రీకారం చుట్టారు. గతంలో పని…
తిరుమలలో 3 రోజులు SSD టోకెన్లు బంద్
సంచలన ప్రకటన చేసిన టీటీడీ తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. తిరుమలలో ఈనెల 25న రథ సప్తమి సందర్భంగా 24, 26వ తేదీల వరకు SSD టోకెన్ల జారీ చేయడం లేదని…
ఘణంగా గోదాదేవి పరిణయోత్సవం
మూల విరాట్ కు గోదా మాలలుతిరుమల : శ్రీవారికి మహా భక్తురాలైన (ఆండాళ్ అమ్మవారు) శ్రీ గోదాదేవి పరిణయోత్సవం పురస్కరించుకొని గోదా మాలాలు శ్రీవారి మూలవిరాట్కు అలంకరించారు. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలోని ఆండాళ్ శ్రీ గోదాదేవి చెంత నుండి…
అంగరంగ వైభవంగా ప్రభల తీర్థం పండుగ
రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రభల తీర్థం పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ప్రజలందరికీ. పురాతన శివాలయాల నుండి ఏకాదశ రుద్రులను (శివుని పదకొండు రూపాలు) సూచించే ప్రభలు…
సీఎం చంద్రబాబు దంపతులకు శ్రీవారి ప్రసాదం
నారా వారి పల్లెలో అందించిన ఈవో సింఘాల్ తిరుపతి జిల్లా : సంక్రాంతి పర్వదినం సందర్బంగా చిత్తూరు జిల్లాలోని నారా వారి పల్లెలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, భార్య నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి, కొడుకు నారా…
రూ.41.14 కోట్ల హుండీ ఆదాయం 44 లక్షల లడ్డూల విక్రయం
33 లక్షల మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ తిరుమల : వైకుంఠ ద్వార దర్శనాల సందర్బంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 41.14 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఆయన ఈవో అనిల్ కుమార్ సింఘాల్…
శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం విస్తృత ఏర్పాట్లు
స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి శ్రీశైలం : శ్రీశైలంలోని మల్లన్న దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గునియా. శ్రీశైంలో ఆమె సమీక్ష చేపట్టారు ఏర్పాట్లపై. అన్ని శాఖలు…
వేద విజ్ఞాన పీఠంలో ఘనంగా 129వ స్నాతకోత్సవం
146 మంది విద్యార్థులను పండితులుగా తీర్చిదిద్దారు తిరుమల : తిరుమలలోని ధర్మగిరిలో 141 ఏళ్ల చరిత్ర కలిగిన వేద విజ్ఞాన పీఠం 129వ స్నాతకోత్సవం వేడుకగా జరిగింది . ఈ సందర్భంగా వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివ సుబ్రహ్మణ్య…
రథసప్తమి సందర్బంగా బ్రేక్ దర్శనాలు రద్దు
సంచలన ప్రకటన చేసిన టీటీడీ ఏఈవో చౌదరి తిరుమల : టీటీడీ కీలక ప్రకటన చేసింది. జనవరి 24 నుంచి 26 వరకు తిరుమలలో రథసప్తమి నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఏఈవో వెంకయ్య చౌదరి. ఈ సందర్బంగా అన్ని రకాల సేవలతో పాటు…
















