మేడారం జాతర సన్నిధిలో డిప్యూటీ సీఎం
భక్తికి ప్రతీక వన దేవతల ఆశీర్వాదం ములుగు జిల్లా : ఆసియా ఖండంలోనే అత్యధిక జనాదరణ కలిగిన ఏకైక జాతర తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలోని మేడారం మహా జాతర. ఈనెల 28న ప్రారంభమైన మేడారం జాతర జనవరి 30వ తేదీ…
తిరుమల సాక్షిగా నవ దంపతుల ఫోటో షూట్
కలకలం రేపిన భద్రతా సిబ్బంది నిర్వాకం తిరుమల : కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతోంది తిరుమల. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రతి రోజూ 70 వేల మందికి పైగా భక్తులు వస్తుంటారు. అయితే చైర్మన్, ఈవో, అడిషనల్…
శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
ఫిబ్రవరి 8 నుండి 17వ తేదీ వరకు తిరుపతి : తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 8 నుండి 17వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 7న శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం నిర్వహిస్తారు.…
గురు తేగ్ బహదూర్ సింగ్ త్యాగం స్పూర్తిదాయకం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల మహారాష్ట్ర : శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ దేశం మొత్తానికి స్పూర్తి నింపారని కొనియాడారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల. ఆయన మరాఠాలో పర్యటించారు. ఈ సందర్బంగా సీఎం…
తిరుమల రథసప్తమి కోసం విస్తృత ఏర్పాట్లు
టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తిరుమల : జనవరి 25వ తేదిన తిరుమలలో నిర్వహించబోయే రథ సప్తమి వేడుకలకు భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు. ఆయన…
సామాన్య భక్తులకే అత్యధిక ప్రాధాన్యత : ఈవో
జనవరి 25 న శ్రీవారి ఆలయంలో రథ సప్తమి తిరుమల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచలన ప్రకటన చేశారు. జనవరి 25న శ్రీవారి ఆలయంలో రథ సప్తమి జరుగుతుందని తెలిపారు. ఈవో మీడియాతో మాట్లాడారు. ఏ ఒక్క…
తెలంగాణ గిరిజన బిడ్డకు అరుదైన గుర్తింపు
టీటీడీ జేఈవోగా నియమించిన ఏపీ సర్కార్ అమరావతి : ఏపీకి చెందిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను తెలంగాణలో నియమించారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన గిరిజన బిడ్డకు కీలకమైన పదవిని అప్పగించింది ఆంధ్రప్రదేశ్…
శ్రీవారి భక్తులకు ఆలయాల్లో అన్నదానం
కీలక ప్రకటన చేసిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుపతి : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచలన ప్రకటన చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని ఆలయాలలో నిరంతరం అన్నదానం అమలు చేస్తామని…
డిజిటలైజేషన్ దిశగా టిటిడి విద్యా సంస్థలు
విద్యార్థులకు అదనంగా 1080 మందికి హాస్టల్ సీట్లు తిరుపతి : టీటీడీ విద్యా సంస్థలపై ఫోకస్ పెట్టారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. టిటిడి ఎస్వీ విద్యాదానం ట్రస్ట్ పై సమీక్ష నిర్వహించారు. టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో…
సమ్మక్క సారలమ్మ చెంతన సీఎం రేవంత్ రెడ్డి
తన జీవితంలో మరిచి పోలేని రోజు అన్న అనుముల ములుగు జిల్లా : ప్రపంచంలోనే అతి పెద్ద మేడారం జాతరకు జనం పోటెత్తారు. ఈ సందర్బంగా సోమవారం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. మేడారం ఆలయంలోని సమ్మక్క,…
















