ఘనంగా శ్రీ కోదండ రామస్వామి పేట ఉత్సవం
తండోప తండాలుగా తరలి వచ్చిన భక్తులు తిరుపతి : తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి పేట ఉత్సవం ఘనంగా జరిగింది. మాఘ పౌర్ణమి సందర్భంగా శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండ రామస్వామి వారి ఉత్సవ మూర్తులను కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా…
8వ తేదీ లోపు రహదారుల మరమ్మత్తులు చేపట్టాలి
స్పష్టం చేసిన రోడ్లు, భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి శ్రీశైలం : మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా రహదారుల మరమ్మత్తులు యుద్ద ప్రాతిపదికన ఈనెల 8వ తేదీ లోపు పూర్తి చేయాలని ఆదేశించారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి…
మహా శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించాలి
మంత్రులు ఆనం, వంగలపూడి, బీసీ జనార్దన్ రెడ్డి శ్రీశైలం : మహా శివరాత్రి పండుగను పురస్కరించుకుని శ్రీశైలంలో విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి ఆదేశించారు. శ్రీశైలంలో శివ రాత్రి సందర్బంగా కీలక సమీక్ష చేపట్టారు. ఈ…
తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
స్వామి వారి కోసం పోటెత్తిన భక్త బాంధవులు తిరుమల : తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడింది. మాఘ శుద్ధ పౌర్ణమి సందర్బంగా పుణ్య క్షేత్రం లో గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు…
తిరుమలను వీడిన అనిల్ కుమార్ సింఘాల్
ఊహించని రీతిలో బదిలీ వేటు వేసిన సర్కార్ తిరుమల : టీటీడీ పాలక మండలి ముఖ్య కార్య నిర్వహణ అధికారిగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ కు ఊహించని షాక్ ఇచ్చింది ఏపీ సర్కార్. టీటీడీ చరిత్రలోనే రెండోసారి ఈవోగా బాధ్యతలు…
రేపే శ్రీ కోదండరామస్వామి పేట ఉత్సవం
కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపు తిరుపతి : తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలోని స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఫిబ్రవరి 2వ తేదీన సోమవారం కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండ రామస్వామి వారి ఉత్సవ మూర్తులు…
టీటీడీ హృదయాలయానికి భారీ విరాళం
అభినందించిన జేఈవో డాక్టర్ ఎ. శరత్తిరుపతి : శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయానికి ముంబైకు చెందిన అల్కెమ్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మధురిమ సింగ్ రూ. 90 లక్షల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను విరాళంగా అందించారు. ఈ పరికరాలను టిటిడి…
శ్రీవారి వైద్య సేవ యాప్ లో మార్పులు చేయాలి
స్పష్టం చేసిన టీటీడీ జేఈవో డాక్టర్ శరత్ తిరుపతి : శ్రీవారి వైద్య సేవకు సంబంధించిన యాప్ పై కీలక వ్యాఖ్యలు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) వైద్యం, విద్యా రంగాలకు సంబంధించిన జేఈవో డాక్టర్ శరత్…
నెయ్యి టెండర్లలో నిబంధనల ఉల్లంఘనలు
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మెన్ తిరుపతి : శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిపై క్లీన్ చిట్ అంటూ భక్తులను మోసం చేస్తున్నారని, టిటిడి పవిత్రతను భ్రష్టు పట్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు టిటిడి చైర్మెన్ బీఆర్ నాయుడు చెప్పారు.…
రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో యువ సమ్మేళనం
ఫిబ్రవరి 1న వివేకానంద మానవ వికాస కేంద్రం సిద్దంవిజయవాడ : రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో భారీ ఖర్చుతో విజయవాడలో అత్యాధునిక వసతి సౌకర్యాలతో వివేకానంద మానవ వికాస కేంద్రం నిర్మించారు. ఫిబ్రవరి 1న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభిస్తారని…
















