ఆధునిక వసతులతో లడ్డూ తయారీ వంటశాల
మే నెలలో 1.21 లక్షల లడ్డూల విక్రయాలతో రికార్డ్ తిరుమల : టీటీడీ రికార్డ్ స్తాయిలో గత మే నెలలో లడ్డూలను విక్రయించింది. గతంలో కంటే ఈ ఏడాది 2026లోనే అత్యధికంగా శ్రీవారి భక్తులకు అందజేసినట్లు తెలిపింది టీటీడీ. ఈ మేరకు…
భక్తుల ఆరోగ్య భద్రతే టీటీడీ ప్రధాన లక్ష్యం
స్పష్టం చేసిన టీటీడీ అదనపు ఈవో చౌదరి తిరుమల : భక్తుల ఆరోగ్యం, ఆహార భద్రతకు టీటీడీ అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు. తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ఆడిటోరియంలో టీటీడీ ఆరోగ్య…
యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి
టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తిరుమల : టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇంజనీరింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి. ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో తిరుమలలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను సమీక్షించారు.…
తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ
తండోప తండాలుగా తరలి వచ్చిన భక్తులు తిరుమల : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కిన తిరుమల పుణ్యక్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడింది. ప్రతి రోజూ 80 వేల మందికి పైగా భక్తులు తరలి వస్తున్నారు. దీంతో…
భక్తులతో కిట కిట లాడుతున్న కేదార్ నాథ్ యాత్ర
గంటల తరబడి వాహనాల్లోనే తిష్ట వేసిన భక్తులు హిమాచల్ ప్రదేశ్ : చార్ ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తారు. బద్రీనాథ్.. కేదార్ నాథ్ ఆలయ మార్గాలు భక్త బాంధవులతో కిటకిట లాడుతున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ తో దారిలోనే యాత్రికులు పడిగాపులు…
హతీరాంజీ మఠం కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
అర్జున్ దాస్ కు మఠాధిపతి గా కొనసాగింపు తిరుపతి : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్తానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రధానంగా తిరుపతిలోని హతీరాంజీ మఠం కేసు ఇవాళ విచారణకు వచ్చింది. సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు…
లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న లోకేష్
తమిళనాడులో ప్రసిద్ది చెందిన ఆలయం ఇది షోలింగర్ : తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లా షోలింగర్ పట్టణంలోని ప్రసిద్ధ అమృతవల్లి తాయారు యోగ నరసింహస్వామి వారిని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. ఈ ఉదయం షోలింగర్ కు…
జూన్ 4 ఆన్ లైన్ లో వస్త్రాలు ఈ -వేలం
కీలక ప్రకటన చేసిన తిరుమల దేవస్థానం తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. భక్త బాంధవులకు తీపి కబురు చెప్పింది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా…
విశేష స్థాయిలో సేవలు అందిస్తున్న క్షురకులు
వేసవి సమయంలో తిరుమలకు పోటెత్తిన భక్తులు తిరుమల : వేసవి సెలవులు ఉండడంతో భారీ ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. భక్తులతో కిటకిట లాడుతోంది తిరుమల పుణ్యక్షేత్రం. ఇదిలా ఉండగా విశిష్ట సేవలు అందిస్తున్నారు క్షురకులు. టీటీడీలో మొత్తం 1,152 మంది…
రేపే శ్రీ గోవింద రాజ స్వామి గరుడ సేవ
ఘనంగా స్వామి వారి బ్రహ్మోత్సవాలు తిరుపతి : తిరుపతిలోని ప్రసిద్ద పుణ్య క్షేత్రమైన శ్రీ గోవింద రాజస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). ఉత్సవాలలో భాగంగా అత్యంత వైభవంగా జరిగే…
















