భక్త సందోహం మహా శివరాత్రి పుణ్యక్షేత్రం
2 లక్షల మందికి పైగా దర్శించుకున్న భక్తులు నంద్యాల జిల్లా : మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా భక్తులు పోటెత్తారు. ప్రారంభం నుంచి నేటి దాకా 2 లక్షల 50 వేల మందికి పైగా దర్శించుకున్నారు .ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు…
భక్తి మార్గంలో శాంతి నెలకొల్పడమే ప్రధాన లక్ష్యం
మెట్లోత్సవం ప్రారంభోత్సవంలో టీటీడీ జేఈవో తిరుమల : టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా భక్తిమార్గంలో సమాజ శాంతి నెలకొల్పే ప్రధాన లక్ష్యమని టీటీడీ జేఈవో (వైద్య, విద్య) డాక్టర్ ఏ.శరత్ అన్నారు. తిరుమలలో మూడు రోజుల పాటు నిర్వహించిన శ్రీవారి…
శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలకు భద్రతా ఏర్పాట్లు
వెల్లడించిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తిరుపతి జిల్లా : మహాశివరాత్రి సందర్భంగా ముఖ్యంగా శ్రీకాళహస్తి దేవస్థానాన్ని కేంద్రంగా తీసుకుని జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు.…
13 నుండి నరసింహ స్వామి గుడిలో మహోత్సవాలు
వెల్లడించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి : అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం తరిగొండలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో నూతన ధ్వజస్తంభ సంప్రోక్షణ మహోత్సవాలు ఫిబ్రవరి 13 నుండి 15వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు.…
సరస్వతీ అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు
హంస వాహనంపై భక్త బాంధవులకు దర్శనం తిరుపతి : శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో అనంత తేజోమూర్తి అయిన శ్రీనివాసుడు సరస్వతి దేవి అలంకారంలో హంస వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి స్వామివారు…
టీటీడీకి స్మార్ట్ సాఫ్ట్ వేర్ కంపెనీ రూ. 30 లక్షలు విరాళం
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు అందించిన ప్రతినిధులు తిరుమల : కలియుగ దైవంగా, కోట్లాది మంది భక్తుల కొంగు బంగారంగా తిరుమల పుణ్య క్షేత్రం భక్తులతో కిట కిట లాడుతోంది. నిత్యం తమ కోరికలు తీరిన భక్తులు నిత్యం ఏదో రూపంలో…
సుబ్రహ్మణ్య స్వామి రథోత్సవంలో ఎమ్మెల్యే
ప్రజలకు మేలు చేకూర్చాలని ప్రార్థన శ్రావణి శ్రీ అనంతపురం జిల్లా : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కిన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం, కోటంక గ్రామంలో పవిత్ర మాఘమాసం సందర్భంగా శ్రీ గుంటికింద సుభ్రమణ్య స్వామి తిరుణాల రథోత్సవం…
ఎండల మల్లికార్జున స్వామి బ్రోచర్ విడుదల
భక్తులకు ఏర్పాట్లు చేయాలని అచ్చెన్న ఆదేశంఅమరావతి : మహా శివరాత్రి సందర్బంగా నిర్వహించే ఉత్సవాలను పురస్కరించుకుని నిమ్మాడలోని క్యాంప్ కార్యాలయంలో శ్రీ శ్రీ శ్రీ ఎండల మల్లిఖార్జున స్వామి ఉత్సవాల బ్రోచర్ను ఆవిష్కరించారు రాష్ట్ర వ్యవసాయ, పశు సంవర్దక శాఖ మంత్రి…
మహా శివరాత్రికి టీటీడీ ఆలయాలు ముస్తాబు
స్పష్టం చేసిన తిరుపతి జిల్లా ఎస్పీ తిరుపతి జిల్లా : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేపట్టాలనే ఉద్దేశంతో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టిటిడి…
అఖండ దీపాన్ని వెలిగించిన బండారు శ్రావణి శ్రీ
శ్రీ శ్రీ శ్రీ కొండమీదరాయుడు స్వామి వారి మహోత్సవం అనంతపురం జిల్లా : ప్రతి ఏటా నిర్వహించే అనంతపురం జిల్లాలోని బుక్కరాయ సముద్రంలో శ్రీ శ్రీ శ్రీ కొండమీదరాయుడు స్వామి వారి మహోత్సవం అంగ రంగ వైభవోపేతంగా జరిగింది. సింగనమల ఎమ్మెల్యే…
















