మహిళా కమిషన్ చైర్ పర్సన్ కు సన్మానం
హాజరైన జాతీయ మహిళా కమిషన్ చైర్మన్నంద్యాల జిల్లా : జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీ విజయ కిషోర్ రహత్కర్ తో కలిసి శ్రీశైలంలోని శ్రీ అక్క మహాదేవి ఆశ్రమంలో జరిగిన “ఏక్ లక్ష్ పెడ్ గురు మాతా” కార్యక్రమంలో…
మహనీయుల సంకీర్తనలు నైతిక విలువలకు ప్రతీకలు
కర్ణాటక రాష్ట్ర ఓపెన్ యూనివర్శిటీ డీన్ ఆచార్య రామనాథం తిరుపతి : అన్నమయ్య, పురంధర దాసుల సంకీర్తనలు భక్తి, నైతిక విలువలు, సమానత్వ భావనలను ప్రజల్లో విస్తరించాయని, నామ సంకీర్తన ద్వారా భగవంతుని చేరుకోవచ్చని అన్నారు మైసూరు కర్ణాటక స్టేట్ ఓపెన్…
తిరుమలలో ఆధ్యాత్మిక వైభవం స్వర సంగమం
భక్తులను మైమరపించిన భక్తి సంగీత విభావరి తిరుమల : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల నాదనీ రజనం వేదికపై నిర్వహించిన “స్వరసంగమం” భక్తి సంగీత కార్యక్రమం భక్తులను సంగీత తరంగాల్లో ముంచెత్తింది. “స్వర సంగమం” అనే ఈ ప్రత్యేక సంగీత సమ్మేళనం…
చిన్నశేష వాహనంపై విహరించిన శ్రీ కోదండ రాముడు
ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం తిరుపతి : తిరుపతి శ్రీ కోదండ రామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం ఉదయం 8 గంటలకు చిన్నశేష వాహనంపై శ్రీ కోదండ రాముడు విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.గజరాజులు ముందు కదులుతుండగా,…
శ్రీవారి భక్తులకు ఉగాది శుభాకాంక్షలు : టీటీడీ
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో రవిచంద్ర తిరుపతి : శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు వి. వీరబ్రహ్మం, డా.…
టీటీడీ ట్రస్టులకు రూ.70 లక్షలు విరాళం
అభినందించిన ఈవో ముద్దాడ రవిచంద్ర తిరుపతి : కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా వినుతికెక్కింది తిరుమల. ఇక్కడ కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రతినిత్యం కోట్లాది మంది వస్తుంటారు. స్వామిని కొలిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని ప్రగాఢ నమ్మకం, విశ్వాసం…
తిరుచానూరు శ్రీ పద్మావతి ఆలయంలో ఉగాది వేడుకలు
పుష్ప పల్లకిలో భక్తులను కటాక్షించనున్న అమ్మ వారు తిరుపతి : సిరులతల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మార్చి 19వ తేదీన గురువారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, మధ్యాహ్నం 3…
బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో తిరుపతి : తిరుపతి శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి, తోమాల, సహస్ర నామార్చన చేశారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7…
ఏప్రిల్ 1న ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణోత్సవం
పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు తిరుపతి : ప్రముఖ పుణ్య క్షేత్రం ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో మార్చి 27 నుంచి బ్రహ్మోత్సవలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఆలయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సందర్శించారు. నూతనంగా…
ఘనంగా శ్రీ తాళ్లపాక అన్నమయ్య వర్దంతి
ఆకట్టుకున్న సంకీర్తనల గోష్ఠిగానం తిరుపతి : శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల 523వ వర్ధంతి మహోత్సవాలు టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానం ఆకట్టుకుంది.…
















