హృదయాలయంలో 4,950 మందికి గుండె శస్త్ర చికిత్సలు
వెల్లడించిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుపతి : తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంను టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వైద్య సేవ, ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ ల ద్వారా రోగులకు…
శ్రీవారి సేవలో మారిషస్ దేశాధ్యక్షుడు
స్వామిని దర్శించుకున్న ధరమ్ బీర్ గోకుల్ తిరుమల : తిరుమలకు విచ్చేశారు మారిషష్ అధ్యక్షుడు ధరమ్ బీర గోకుల్. ఆయనకు టీటీడీ తరపున సాదర స్వాగతం పలికారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఏఈవో వెంకయ్య చౌదరి. క్షేత్ర సంప్రదాయం ప్రకారం…
కష్టపడి చదువుకుంటే ఉజ్వల భవిష్యత్తు
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పిలుపు తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవితంలో అత్యంత విలువైనది బాల్యం అన్నారు. విద్యను నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు.తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తు చేసుకుంటూ…
ఇక నుంచి ఆన్ లైన్ లో శ్రీవాణి టోకెన్లు
సంచలన ప్రకటన చేసిన ఈవో సింఘాల్ తిరుమల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచలన ప్రకటన చేశారు. ఆయన ఈవోగా కొలువు తీరాక టీటీడీలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. జనవరి 9వ తేదీ నుంచి ఆఫ్ లైన్…
దాతల పేర్లను ఎల్ఈడీ స్క్రీన్లపై ప్రదర్శించాలి
ఆదేశించిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుమల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దూకుడు పెంచారు. తాను బాధ్యతలు స్వీకరించాక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. గతంలో లేని విధంగా ఈసారి వైకుంఠ ద్వార దర్శనం కోసం వేలాది…
28 నుంచి మేడారం మహా జాతర
పోస్టర్ ను ఆవిష్కరించిన సీఎం హైదరాబాద్ : యావత్ ప్రపంచంలోనే లక్షలాదిగా భక్తులు తరలి వచ్చే మహా జాతర మేడారం సిద్దమైంది. ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే భారీ ఎత్తున నిధులను మంజూరు చేసింది సర్కార్. ఇదిలా ఉండగా…
19 నుంచి శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
కడప గడపలో ఈనెల 27 వ తేదీ వరకు ఉత్సవాలు తిరుపతి/కడప : కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జనవరి 19 నుండి 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి.…
తిరుమలలో వైభవంగా ప్రణయ కలహోత్సవం
నిర్విఘ్నంగా వైకుంఠ ద్వార దర్శనాలు తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రణయ కలహోత్సవం వేడుకగా జరిగింది. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి సరిగ్గా ఆరో రోజు, అధ్యయనోత్సవంలో 17వ రోజు తిరుమలలో ప్రణయ కలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ.ఇందులో భాగంగా సాయంత్రం…
25న తిరుచానూరు పద్మావతి ఆలయంలో రథసప్తమి
20న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారు జనవరి 25న రథసప్తమి పర్వదినం సందర్భంగా ఏడు ప్రధాన వాహనాలపై అమ్మవారు ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. ఆదివారం ఉదయం 7 నుండి 8 గంటల వరకు సూర్యప్రభ…
టీటీడీ కళ్యాణ మండపాలపై ఈవో ఫోకస్
తక్షణమే నివేదిక తయారు చేయాలని ఆదేశం తిరుపతి : టీటీడీ ఆధ్వర్యంలోని కళ్యాణ మండపాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. తిరుమల, తిరుపతిలోని వసతి గృహాలలో ఎఫ్.ఎం.ఎస్ కు సంబంధించి ఇప్పటికే ఉన్న యాప్ను భక్తులకు…
















