ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్కు రూ. కోటి విరాళం
అజ్ఞాత భక్తుడి సేవాభావం ఈవో సంతోషం తిరుపతి : కోరిన కోరికలు తీర్చే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించు కునేందుకు భక్తులు నిత్యం తండోపతండాలుగా తరలి వస్తుంటారు. తమ మొక్కులు తీర్చుకుంటారు. పెద్ద ఎత్తున నగదు, ఆభరణాల రూపేణా…
ముత్యపు పందిరి వాహనంపై వేద నారాయణ స్వామి
రాజమన్నార్ అలంకారంలో స్వామి అనుగ్రహం తిరుపతి : తిరుపతి జిల్లా లోని నాగలాపురం శ్రీ వేద నారాయణ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో రోజైన ఆదివారం రాత్రి ముత్యపు పందిరి వాహనంపై రాజమన్నార్ అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం…
వైభవోపేతంగా పత్ర పుష్ప యాగం
భక్తులకు దివ్యమైన అనుభూతి తిరుపతి : తిరుపతి శ్రీ కపిలేశ్వర ఆలయంలో పత్ర పుష్ప యాగం వైభవంగా జరిగింది. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, అభిషేకం నిర్వహించారు. ఉదయం 7 నుండి 9 గంటల వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారు, శ్రీ…
సిరుల తల్లికి స్నపన తిరుమంజనం
ఘనంగా వసంతోత్సవాల నిర్వహణ తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాల భాగంగా మధ్యాహ్నం 2.30 గంటలకు శుక్రవారం తోటలో స్నపన తిరుమంజనం అత్యంత వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో విశేషంగా…
తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
ఆలయ మాడ వీధుల్లో విహరించిన స్వామి తిరుమల : తిరుమలలో పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి వారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. పౌరాణిక…
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీ నృసింహ జయంతి
భారీ ఏర్పాట్లు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో నృసింహ స్వామి జయంతి ఘనంగా జరిగింది. ప్రతి ఏటా వైశాఖ మాసంలో ఈ ఉత్సవం నిర్వహిస్తారు. శ్రీ యోగ నరసింహ స్వామివారి మూలమూర్తికి ఈ సందర్భంగా…
శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు అంకురార్పణ
భారీ ఎత్తున హాజరైన భక్త బాంధవులు..టీటీడీ భారీ ఏర్పాట్లు తిరుపతి : తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వసంతోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సాయంత్రం 6 నుండి 7.30 గంటల వరకు పుణ్యా హవచనం, రక్షా బంధనం, అంకురార్పణ,…
సింహాచలం సన్నిధిలో అశ్విని వైష్ణవ్, బాబు
తెలుగు ప్రజలు బాగుండాలని కోరుకున్నా విశాఖపట్నం జిల్లా : విశాఖ జిల్లా తర్లువాడలో గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ కు శంకుస్థాపన అనంతరం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ముఖ్యమంత్రి…
వీరబ్రహ్మేంద్ర స్వామి మఠాధిపతి దర్శనం
శ్రీశ్రీశ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వామి ఆశీర్వాదం నంద్యాల జిల్లా : ఆళ్లగడ్డ నియోకవర్గంలోని శ్రీ బ్రహ్మంగారి మఠం లో శ్రీ స్వాములవారి 333వ ఆరాధన గురుపూజ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా ఈ రోజున వైశాఖ శుద్ధ దశమి…
మే నెల తిరుమలలో విశేష పర్వదినాలు
వెల్లడించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) ఆదివారం కీలక ప్రకటన చేసింది. తిరుమల పుణ్య క్షేత్రంలో వచ్చే మే నెలకు సంబంధించి నిర్వహించే పర్వదినాల వివరాలు వెల్లడించింది. ఇందులో భాగంగా మే…
















