టీటీడీ భక్తుల కోసం ప్రత్యేకంగా యాప్
తయారు చేయాలన్న టీటీడీ ఈవో సింఘాల్ తిరుమల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచలన ప్రకటన చేశారు. శ్రీవారి భక్తుల కోసం ప్రత్యేకంగా యాప్ తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వర్చువల్ రియాల్టీ అనుభూతిని పెంపొందించేందుకు గాను దీనిని…
కొండగట్టు నాకు పునర్జన్మనిచ్చింది
కీలక వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం లభించింది.…
టీటీడీ ఆలయాల్లో ఏర్పాట్లపై ఈవో ఆరా
కార్యాచరణ రూపొందించాలని ఆదేశం తిరుమల : వైకుంఠ ద్వార దర్శనం సందర్బంగా భారీ ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఈ సందర్బంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీలక ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో భక్తుల రద్దీ దృష్ట్యా…
తిరుమల కళ కళ భక్తులు కిట కిట
8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం తిరుమల : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కిన తిరుమ పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. రోజుకు 65 వేల మందికి పైగా భక్తులు స్వామి దర్శనం…
టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డికి చుక్కెదురు
మధ్యంతర బెయిల్ ఇవ్వడం కుదరదు న్యూఢిల్లీ : టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ సుబ్బారెడ్డికి కోలుకోలేని షాక్ తగిలింది. తిరుపతి లడ్డూ వివాదానికి సంబంధించిన కేసులో తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను శుక్రవారం కోర్టు…
రికార్డు స్థాయిలో శ్రీవారి లడ్డూల విక్రయం
గత ఏడాదితో పోల్చితే 10 శాతం అధికం తిరుమల : 2025 సంవత్సరంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాలు రికార్డు స్థాయిలో విక్రయించబడ్డాయి. 2024వ సంవత్సరంతో పోల్చితే 10 శాతం అధికంగా లడ్డూలను భక్తులకు విక్రయించడం జరిగింది. గత ఏడాది 12.15 కోట్ల…
జనవరి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాలు
ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తిరుమల : టీటీడీ కీలక ప్రకటన చేసింది. 2026 జనవరి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి. జనవరి 4వ తేదీన తిరుమల శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవం…
తిరుమలలో ఘనంగా శ్రీవారి చక్రస్నానం
తండోప తండాలుగా తరలి వచ్చిన భక్తులుతిరుమల : భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది తిరుమల పుణ్యక్షేత్రం. ఇప్పటి వరకు 1,68,000 వేల మందికి పైగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని నిర్ణయించారు. ఈమేరకు ఇప్పటికే డిసెంబర్ 30, 31వ…
బర్ట్ ఆస్పత్రిలో త్వరలో ఖాళీల భర్తీ
ప్రకటించిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుమల : టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు అధ్యక్షతన బర్డ్ ఆసుపత్రి , హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యకలాపాలపై తిరుమలలోని అన్నమయ్య భవన్ లో ట్రస్టు, ఎక్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాలలో…
శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా తెప్పోత్సవాలు
భారీగా తరలి వచ్చిన భక్త బాంధవులు తిరుపతి : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శ్రీ వినాయక స్వామివారు, శ్రీ చంద్రశేఖర స్వామివారు తెప్పపై విహరించి భక్తులను అనుగ్రహించారు. తెప్పోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక…
















