యష్ను కలవడం చాలా ఆనందాన్నిచ్చింది
ముంబై : ప్రముఖ బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సోమవారం ఆయన సోషల్ మీడియా వేదికగా పాన్ ఇండియా స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. తనను కలిసిన సందర్బంగా దిగిన ఫోటోలను షేర్…
యష్ ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రమాదం
హైదరాబాద్: హైదరాబాద్ లో ని మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన యష్ చిత్రం ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా సౌండ్ బాక్స్ సెటప్ కూలి పోవడంతో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక విద్యార్థిని స్పృహ కోల్పోవడంతో ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం…
సెప్టెంబర్ 6న హిందీ బిగ్ బాస్ 20 షురూ
ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ప్రయోక్తగా నిర్వహిస్తున్న బిగ్ బాస్ 20 సీజన్ పై ఉత్కంఠ నెలకొంది. ఇందుకు సంబంధించి ఇప్పటి నుంచే హడావుడి మొదలైంది. షో ప్రారంభానికి ముందు ప్రోమో షూట్లు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా…
షావుకారు జానకితో అనుబంధం ప్రత్యేకం : బాలకృష్ణ
హైదరాబాద్ : మహానటి షావుకారు జానకి శుక్రవారం చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మృతి పట్ల సినీ రంగానికి చెందిన ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. తను తుది శ్వాస విడిచారన్న వార్త తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొన్నారు ప్రముఖ…
అనుపమ కామెంట్స్ పై నోరు విప్పిన ధృవ్ విక్రమ్
చెన్నై : వర్దమాన నటి అనుపమ పరమేశ్వరన్ ధృవ్ విక్రమ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తన నుంచి తాను తీవ్ర మానసికంగా ఇబ్బందులకు గురైనట్లు తెలిపింది. దీనిపై స్పందించారు ధృవ్ విక్రమ్. ప్రముఖ నటుడు విక్రమ్ కుమారుడైన ధృవ్ ‘బైసన్…
జీ5 ఓటీటీలో జన నాయగన్ స్ట్రీమింగ్
చెన్నై : సీఎం దళపతి విజయ్ , పూజా హెగ్డే కీ రోల్ పోషించిన జన నాయగన్ మూవీ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ వసూళ్లను సాధించింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఇప్పటి…
మరణించిన శ్రీదేవి గురించి నేను ఆలోచించను
హైదరాబాద్ : ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత నటి శ్రీదేవిని గుర్తు చేసుకోక పోవడంపై స్పందించారు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఆ నటి పట్ల తనకు ఉన్న అమితమైన…
యాంకర్ అనసూయపై బీజేపీ నేతల ఫిర్యాదు
హైదరాబాద్ : జై శ్రీరామ్ పేరుతో చాలా మంది బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్. దీనిపై బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ , భజరంగ్ దళ్ , తదితర హిందూ…
పాన్ మసాలా ప్రచారంపై బాలీవుడ్ నటులకు నోటీసులు
ముంబై : విమల్ యాలాకుల ప్రకటనకు సంబంధించి నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్గన్ , టైగర్ ష్రాఫ్లకు మహారాష్ట్ర ఎఫ్డిఎ షో-కాజ్ నోటీసు జారీ చేసింది. ఈ ప్రకటన ప్రాథమికంగా నిషేధిత పాన్ మసాలా , పొగాకు సంబంధిత ఉత్పత్తుల…
జై శ్రీరామ్ పేరుతో దాడులు చేస్తే ఎలా..?
హైదరాబాద్ : నటి అనసూయ భరద్వాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె తాజాగా హిందూ సంస్థలను టార్గెట్ చేశారు. మరో వివాదానికి తెర తీశారు. ప్రస్తుతం దేశంలో హిందూ సంస్థల హవా కొనసాగుతోంది. ‘జై శ్రీరామ్’ నినాదాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు…
















