సుప్రీంకోర్టును ఆశ్రయించిన షమీ భార్య
తనకు రూ. 10 లక్షలకు పైగా భరణం పెంచాలి ఢిల్లీ : ప్రముఖ క్రికెటర్ , స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ భార్య హసిన్ జహాన్ మరోసారి సంచలనంగా మారారు. ఇప్పటికే కోర్టు ఈ ఇద్దరికి విడాకులు మంజూరు చేసింది. తుది…
క్రికెటర్ శ్రీ చరణికి సీఎం అభినందన
చంద్రబాబుతో భేటీ అయిన మిథాలీ రాజ్ అమరావతి : ఐసీసీ మహిళా వన్డే వరల్డ్ కప్ గెలుచుకున్న భారత జట్టు క్రికెటర్ శ్రీ చరణితో పాటు భారత జట్టు మాజీ స్కిప్పర్ మిథాలీ రాజ్ శుక్రవారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు ఏపీ…
మీ విజయం దేశానికి గర్వకారణం
టీమిండియా జట్టుకు ముర్ము కంగ్రాట్స్ న్యూఢిల్లీ : ఐసీసీ మహిళా వన్డే వరల్డ్ కప్ విజేత అయిన భారత మహిళా క్రికెట్ జట్టును ప్రశంసలతో ముంచెత్తారు భారత దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. జట్టుతో పాటు సిబ్బందికి ప్రత్యేకంగా రాజధానిలోని రాజ్…
వరల్డ్ కప్ ఛాంపియన్స్ కు మోదీ కంగ్రాట్స్
మీరు సాధించిన విజయం అపురూపం ఢిల్లీ : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చారు భారత మహిళా క్రికెట్ జట్టుకు. ముంబై వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళల వన్డే వరల్డ్ కప్ లో…
భారత మహిళా జట్టు కోచ్ భావోద్వేగం
కన్నీటి పర్యంతమైన అమోల్ మజుందార్ ముంబై : కొన్ని దశాబ్దాలుగా నిరీక్షించిన వరల్డ్ కప్ హర్మన్ ప్రీత్ కౌర్ రూపంలో సాకారమైంది. ముంబై లోని బీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన కీలకమైన ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను 5 వికెట్ల…
సచిన్ ఇచ్చిన ప్రోత్సాహం మరిచి పోలేను
భారత క్రికెటర్ షెఫాలీ వర్మ కీలక కామెంట్స్ ముంబై : ముంబై వేదికగా జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్ ను భారత మహిళా జట్టు కైవసం చేసుకుంది. విశ్వ విజేతగా నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 298…
పురుషులతో సమానంగా మహిళా క్రికెట్
మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కీలక కామెంట్స్ ముంబై : భారత మహిళా జట్టు మాజీ స్కిప్పర్ మిథాలీ రాజ్ కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో పురుషులతో సమానంగా మహిళలు కూడా క్రికెట్ లో రాణిస్తున్నారని , ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ…
మహిళా వరల్డ్ కప్ విజేతకు భారీ బహుమానం
ప్రకటించిన పారిశ్రామికవేత్త గోవింద్ ధోలాకియా ముంబై : రాజ్యసభ సభ్యుడు, పారిశ్రామికవేత్త గోవింద్ థోలాకియా సంచలన ప్రకటన చేశారు. సుదీర్ఘ కాలం తర్వాత 143 కోట్ల భారతీయుల కలను నిజం చేసిన భారత మహిళా క్రికెట్ జట్టును ఆయన ప్రత్యేకంగా అభినందించారు.…
అందరి కళ్లు జెమీమా రోడ్రిగ్స్ పైనే
మైదానంలో టామీతో కలిసి ప్రాక్టీస్ ముంబై : అందరి కళ్లు ఇప్పుడు భారత క్రికెట్ జట్టు అమ్మాయిలపైనే ఉంది. ఆదివారం ముంబై బీవై పాటిల్ వేదికగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కు వేదిక కానుంది. ఇప్పటికే టికెట్లు హాట్…
భారత్ సెన్సేషన్ ఆస్ట్రేలియా పరేషన్
మహిళా క్రికెటర్లు అదుర్స్..ఛాంపియన్ కు షాక్ ముంబై : కళ్ల ముందున్న భారీ లక్ష్యాన్ని అవలీలగా ఛేదించారు భారత మహిళా క్రికెటర్లు. ఇండియాలో జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ కీలక మ్యాచ్ లో సత్తా చాటారు. తమకు…
















