జెమీమా రోడ్రిగ్స్ భావోద్వేగం
జీసస్ కు రుణపడి ఉన్నా ముంబై : ముంబై బీవై పాటిల్ వేదికగా జరిగిన ఐసీసీ ఉమెన్ వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ లో భారత మహిళా జట్టు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ముందుగా బ్యాటింగ్…
తెలంగాణ కేబినెట్ లోకి అజారుద్దీన్
గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకమాండ్ హైదరాబాద్ : ఎవరూ ఊహించని విధంగా ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మాజీ ఎంపీ మహమ్మద్ అజహరుద్దీన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ మేరకు తనకు తెలంగాణ…
అండర్ -19 జట్టు ఎంపికపై హైకోర్టు విచారణవిచారణ చేపట్టనున్న న్యాయమూర్తి నాగేష్ భీమపాక హైదరాబాద్ : 2026 సీజన్ కోసం హైదరాబాద్ పురుషుల అండర్-19 జట్టు కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) చేసిన ఎంపిక పద్ధతులపై దాఖలు చేసిన రిట్…
చెలరేగిన బౌలర్లు చేతులెత్తేసిన బ్యాటర్లు
26 ఓవర్లలో టీమిండియా 136 రన్స్ 9 వికెట్లు ఆస్ట్రేలియా : పెర్త్ వేదికగా ఆదివారం ప్రారంభమైంది భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే మ్యాచ్. నిర్ణీత 50 ఓవర్లకు గాను వర్షం అడ్డంకిగా నిలిచింది. దీంతో రెండు సార్లు వాయిదా…
క్రికెట్ తో సేద దీరిన హైడ్రా కమిషనర్
క్రికెట్ మ్యాచ్ ఆడిన ఉద్యోగులు, సిబ్బంది హైదరాబాద్ : నగర ప్రజలకు మెరుగైన జీవనాన్ని అందించడానికి నిత్యం శ్రమించే హైడ్రా క్రికెట్ ఆటతో సేదదీరింది. వర్షాకాలం వరద కష్టాలు తీర్చడంలో తలమునకలైన హైడ్రా క్రికెట్ ఆడి సందడిగా గడిపింది. వర్షాలు తగ్గుముఖం…
అగార్కర్, గంభీర్ తీరుపై షమీ గుస్సా
ఫిట్ నెస్ తో ఉన్నా ఎంపిక చేయలేదు కోల్ కతా : భారత క్రికెట్ జట్టు స్టార్ పేసర్ మహమ్మద్ షమీ సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవలే భారత జట్టు సెలెక్షన్ కమిటీ చైర్మన్ అగార్కర్, హెడ్ కోచ్ గంభీర్ లు…
పోలీసుల క్రీడా పోటీల నిర్వహణ భేష్ : అనిత
పోటీలను ప్రారంభించిన హొం మంత్రి అమరావతి : ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఏపీఎస్పీ 6వ బెటాలియన్ లో ఆలిండియా పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ 2025 -26 ను డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి ప్రారంభించారు…
బీహార్ జట్టు వైస్ కెప్టెన్ గా వైభవ్ సూర్యవంశీ
కీలక ప్రకటన చేసిన బీహార్ క్రికెట్ అసోసియేషన్ బీహార్ : తక్కువ వయసులోనే రికార్డ్ ల మోత మోగించిన కుర్రాడు వైభవ్ సూర్య వంశీకి ఊహించని రీతిలో ఛాన్స్ దక్కింది. రంజీ ట్రోఫీలో పాల్గొనే బీహార్ జట్టుకు వైస్ కెప్టెన్ గా…
ఫాలోఆన్ ఆడుతున్న వెస్టిండీస్
కుల్దీప్ యాదవ్ సూపర్ షో ఢిల్లీ : ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో జరుగుతున్న 2వ టెస్టు మ్యాచ్ లో భారత జట్టు పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 5 వికెట్లు కోల్పోయి 518 పరుగులు…
మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం
కీలక సూచన చేసిన బీసీసీఐ ముంబై : బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) జట్లు మెగా వేలానికి ముందు ఐదుగురు ఆటగాళ్లను నిలుపుకోవచ్చు అని తెలిపింది. ఈ మేరకు ఆయా జట్లకు పంపిన సమాచారం ప్రకారం…
















