ముంబై స్కిప్పర్ గా శ్రేయాస్ అయ్యర్
ప్రకటించిన సెలెక్షన్ కమిటీ చైర్మన్ ముంబై : దేశీవాళి టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ కోసం జరుగుతున్న మ్యాచ్ లలో ఉన్నట్టుండి ముంబై జట్టుకు కెప్టెన్ గా ఉన్న శార్దూల్ ఠాకూర్ కు గాయం అయ్యింది. దీంతో తను కొన్ని మ్యాచ్…
తిరుపతిలో రూ. 5 కోట్లతో జాతీయ క్రీడా అకాడమీ
వెల్లడించిన శాప్ చైర్మన్ రవి నాయుడు అమరావతి : ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. తిరుపతిలో రూ. 5 కోట్లతో జాతీయ క్రీడా అకాడమీని ఏర్పాటు చేయనున్నారు. ఈ అకాడమీ దేశంలో ఈ తరహా రెండవ అధునాతన క్రీడా శిక్షణా…
టి20 వరల్డ్ కప్ కు ఆసిస్ జట్టు ఎంపిక
గాయం నుంచి కోలుకున్న కమిన్స్, వుడ్, డేవిడ్ ఆస్ట్రేలియా : ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (ఏసీబీ) గురువారం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహించబోయే ఐసీసీ టి20 వరల్డ్ కప్…
ఫిఫాకు 150 మిలియన్ల టికెట్లు కావాలి
అభ్యర్థనలు వచ్చాయన్న నిర్వాహకులు అమెరికా : ఇప్పటి నుంచే ప్రపంచ వ్యాప్తంగా ఫిఫా టోర్నమెంట్ కు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. మిలియన్ల కొద్ది ఫ్యాన్స్ మ్యాచ్ లు చూసేందుకు ఎగబడుతున్నారు. ఈ సందర్బంగా గతంలో ఎన్నడూ లేనంతగా ఫిఫాకు 150…
శశాంక్ కనుమూరిని అభినందించిన సీఎం
ఏషియన్ ఛాంపియన్ షిప్ లో ప్రతిభ అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సిల్వర్ మెడల్ సాధించిన ఏపీలోని భీమవరానికి చెందిన శశాంక్ కనుమూరిని అభినందించారు. థాయ్ పొలో క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈవెంటింగ్ ఏషియన్ ఛాంపియన్ షిప్-2025లో…
వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
15 సిక్సర్లు 16 ఫోర్లతో సూపర్ సెంచరీ రాంచీ : విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా బుధవారం రాంచీ వేదికగా జరిగిన మ్యాచ్ లో రికార్డుల మోత మోగింది. బీహార్ బ్యాటర్లు దుమ్ము రేపారు. ఆకాశామే హద్దుగా చెలరేగారు. చిచ్చర పిడుగు…
టి20 వరల్డ్ కప్ జట్టులో శుభ్ మన్ గిల్ కు నో ఛాన్స్
కోలుకోలేని షాక్ ఇచ్చిన బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ ముంబై : బీసీసీఐ సెలెక్షన్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా వచ్చే ఏడాది 2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించబోయే టి20 వరల్డ్ కప్ లో పాల్గొనే భారత జట్టును…
టి20 వరల్డ్ కప్ జట్టు డిక్లేర్ : బీసీసీఐ
శుభ్ మన్ గిల్ కు బిగ్ షాక్ , శాంసన్ కు చోటు ముంబై : భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించే టి20 వరల్డ్ కప్ లో పాల్గొనే భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. శనివారం 15 మంది సభ్యులతో కూడిన…
ఆడక పోయినా సరే వారికే అందలం
రేపే టి20 వరల్డ్ కప్ జట్టు ఎంపిక ముంబై : భారత్ , శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తోంది ఐసీసీ టి20 వరల్డ్ కప్. వచ్చే ఏడాదిలో జరిగే ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే ఆయా జట్లను ప్రకటించాయి. తాజాగా భారత…
అమృత ఫడ్నవీస్ వ్యవహారం సర్వత్రా ఆగ్రహం
ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీతో సెల్ఫీ వైరల్ ముంబై : వరల్డ్ ఫేమస్ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ప్రస్తుతం భారత దేశంలో పర్యటిస్తున్నారు. తన మూడు రోజుల పర్యటనలో భాగంగా తొలుత కోల్ కతాకు వెళ్లారు. అక్కడి…
















