రైతుల గురించి మాట్లాడే హక్కు జగన్ కు లేదు
నిప్పులు చెరిగిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : మాజీ సీఎం జగన్ రెడ్డిపై భగ్గుమన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు తనకు లేదన్నారు. యూరియా కొరత లేదని, సమృద్దిగా ఉందన్నారు. కావాలని ఆధారాలు లేని ఆరోపణలు చేయడం…
సెమీ కండక్టర్ రంగంలో భారీగా ఉపాధి అవకాశాలు
వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఏపీ యూనివర్శిటీ విజయవాడ : ఏపీలో తొలిసారిగా వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఏపీ యూనివర్శిటీ సంయుక్త ఆధ్వర్యంలో సెమీ కండక్టర్ సదస్సును నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు జరుగుతుంది. నిన్న ప్రారంభమైన ఈ సదస్సు…
ప్రతి నీటి బొట్టు వృధా కాకూడదు : సీఎం
రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా నీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు . ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలని, ఎవరిపై ఆధార పడకుండా చూడాలని జల…
ఆకస్మిక తనిఖీ చేసిన ఈవో సింఘాల్
పలు శాఖలను పరిశీలించిన అనిల్ కుమార్ తిరుపతి : టీటీడీ నూతన ఈవోగా కొలువు తీరిన అనిల్ కుమార్ సింఘాల్ దూకుడు పెంచారు. గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలోని పలు శాఖలను ఈవో అనిల్…
గ్రూప్ -1 పరీక్షలు రద్దు చేయాలి : బీఆర్ఎస్వీ
తిరిగి పరీక్షలు నిర్వహించాలని ఆందోళన హైదరాబాద్ : తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ -1 పరీక్షలు పూర్తిగా లోపభూయిష్టంగా ఉన్నాయని, వెంటనే రద్దు చేసి తిరిగి నిర్వహించాలని కోరుతూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా హైదరాబాద్…
జగన్ రెడ్డి కామెంట్స్ బక్వాస్ : సవిత
10 మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్ లో శ్రీ సత్యసాయి జిల్లా : ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 10 మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్ ద్వారా నిర్మించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారని మంత్రి ఎస్ .సవిత వెల్లడించారు. ఈ నిర్ణయంపై…
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తగదు
మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ విశాఖపట్నం : మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నిప్పులు చెరిగారు. ఏపీ సర్కార్ తాము తీసుకు వచ్చి , అభివృద్ది చేసిన వైద్య కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని చూస్తోందని ఆరోపించారు. దీనిని తాము…
జగన్ దుష్ప్రచారం పల్లా ఆగ్రహం
అబద్దాలకు కేరాఫ్ వైసీపీ అధ్యక్షుడు అనంతపురం జిల్లా : అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ బిగ్ సక్సెస్ అయ్యిందన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు. రాయలసీమ భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం కొత్త దిశా నిర్దేశం…
రెండేళ్లలో 9 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆ దేవుడి దయ వల్ల, సీఎం నారా చంద్రబాబు నాయుడు ముందు చూపు వల్ల సమృద్దిగా జలాలు ఉన్నాయని చెప్పారు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి…
బ్రహ్మోత్సవాలకు గడువు లోపు ఏర్పాట్లు పూర్తి చేయాలి
ఉన్నతాధికారులకు నూతన ఈవో దిశా నిర్దేశం తిరుమల : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత సేవా దృక్పధంతో, మరింత బాధ్యతగా సేవలు అందించాలని నూతనంగా ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నతాధికారులకు…

శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శ్రీవారిని దర్శించు కోవడం పూర్వ జన్మ సుకృతం
శ్రీవారి సన్నిధిలో ఏపీ మంత్రులు
23 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
సీఎంపై భగ్గుమన్న జగదీశ్ రెడ్డి
క్వాంటం కంప్యూటర్ల తయారీ కేంద్రంగా ఏపీ
ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడుల వెల్లువ
వైకుంఠ ద్వార దర్శనాల కోసం భారీ ఏర్పాట్లు
శ్రీవారి భక్తులకు నాణ్యమైన ప్రసారాలు
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం


































































































