ఆర్టీసీ ఛార్జీల మోతపై బీఆర్ఎస్ ఆందోళన
9వ తేదీన పార్టీ ఆధ్వర్యంలో ఛలో బస్ భవన్ హైదరాబాద్ : ఓ వైపు ఫ్రీ బస్ అంటూనే ఇంకోవైపు అడ్డగోలుగా హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ) పెద్ద ఎత్తున ఛార్జీలు పెంచడం పట్ల తీవ్ర…
అంగరంగ వైభోగం శ్రీ పైడితల్లి సిరిమానోత్సవం
పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు ఆనం, అనిత విజయనగరం : ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా విరాజిల్లుతూ కోట్లాది మంది భక్తుల కోరికలను తీర్చే అమ్మ శ్రీ శ్రీశ్రీ పైడితల్లి అమ్మ వారి సిరిమానోత్సవం అంగరంగ వైభవోపేతంగా జరిగింది. వేలాదిగా భక్తులు బారులు తీరారు.…
ఐసీసీ అవార్డు రేసులో భారత క్రికెటర్లు
అభిషేక్ శర్మ, స్మతి మందన్నా, కుల్దీప్ హైదరాబాద్ : ఇంటర్నేనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ముగ్గురు భారతీయ క్రికెటర్లు రేసులో నిలిచారు. అభిషేక్ శర్మ, కుల్దీప్ యాదవ్, స్మృతీ మందన్నా ఉన్నారు. పురుషుల విభాగంలో…
మోసం కాంగ్రెస్ పార్టీ నైజం : కేటీఆర్
హామీల అమలులో సీఎం పూర్తిగా వైఫల్యం హైదరాబాద్ : మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ నైజమని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మంగళవారం జూబ్లీహిల్స్ నియోజవర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్ మహానగరంలో ఉన్న లక్షా 20 వేల…
కరూర్ బాధితులకు విజయ్ వీడియో కాల్
త్వరలోనే పరిహారం కూడా ఇస్తానని ప్రకటన చెన్నై : టీవీకే పార్టీ చీఫ్, ప్రముఖ నటుడు విజయ్ మంగళవారం కరూర్ ఘటనలో మృతి చెందిన 41 కుటుంబాల బాధితులతో మాట్లాడేందుకు ప్రయత్నం చేశారు. ఈ మేరకు వీడియో కాల్స్ చేశారు. త్వరలోనే…
హైడ్రాను అభినందించిన హైకోర్టు
చెరువుల పునరుద్ధరణను యజ్ఞంలా చేస్తోంది హైదరాబాద్ : గత కొంత కాలంగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న హైడ్రా పని తీరును అభినందించింది హైకోర్టు. నగరంలో చెరువుల అభివృద్ధిని ఓ యజ్ఞంలా చేస్తోందని కితాబిచ్చింది. అందుకు నగరంలో అభివృద్ధి చెందిన చెరువులే సాక్ష్యమని…
హైడ్రాకు పోటెత్తిన ఫిర్యాదులు : కమిషనర్
ఆక్రమణలపై ఎక్కువగా వచ్చాయన్న రంగనాథ్ హైదరాబాద్ : హైదరాబాద్ లో రోజు రోజుకు ఆక్రమణలు పెరిగి పోతుండడం పట్ల నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ మేరకు తమకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు హైడ్రా కమిషనర్ ఏవీ…
సీజేఐపై దాడికి ప్రయత్నం డెమోక్రసీకి ప్రమాదం
ప్రధానితో పాటు పలువురు ముఖ్యమంత్రుల ఖండన ఢిల్లీ : దేశమంతటా సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ పై జరిగిన దాడి పట్ల నిరసన వ్యక్తం అవుతోంది. తనపై బూటు విసిరేందుకు ప్రయత్నం చేశారు లాయర్ రాకేశ్ కిషోర్. విష్ణువు పట్ల అభ్యంతకరమైన…
ఆస్ట్రేలియా వన్డే, టి20 ఫార్మాట్ జట్ల ఎంపిక
ప్రకటించిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (ఏసీబీ) సిడ్నీ : ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (ఏసీబీ) కీలక ప్రకటన చేసింది. భారత జట్టుతో వన్డే సీరీస్, టి20 సీరీస్ ల ఆడేందుకు గాను ఆసిస్ టీమ్ ను వేర్వేరు గా ఖరారు చేసింది.…
సీజేఐ గవాయ్ కామెంట్స్ వల్లే దాడి చేశా
లాయర్ రాకేశ్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు ఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది సీజేఐ గవాయ్ పై షూ విసిరిన ఘటన. ప్రధానితో పాటు పలువురు ముఖ్యమంత్రులు, ప్రజాస్వామిక వాదులు, పర్యావరణ ప్రేమికులు, హక్కుల కార్యకర్తలు పెద్ద ఎత్తున ఖండించారు.…
















