హైకోర్టు తీర్పు స‌ర్కార్ కు చెంప పెట్టు : కేటీఆర్

సోష‌ల్ మీడియాలో పోస్టుల‌పై కేసులు చెల్ల‌వు హైద‌రాబాద్ : సోష‌ల్ మీడియా లో పోస్టుల‌కు సంబంధించి అక్ర‌మ కేసులు న‌మోదు చేయ‌డం చెల్ల‌వంటూ తెలంగాణ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని పేర్కొంది. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని…

యుఏఈకి షాక్ భార‌త్ ఝ‌ల‌క్

9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ యుఏఈ : యూఏఈ వేదిక‌గా ఆసియా క‌ప్ 2025లో జ‌రిగిన ప్రారంభ మ్యాచ్ లో ఆతిథ్య జ‌ట్టు యూఏఈకి చుక్క‌లు చూపించింది భార‌త్. కేవ‌లం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి భార‌త్ 9 వికెట్ల…

ఈవోగా అవ‌కాశం శ్రీ‌వారి పుణ్యం : సింఘాల్

సిఫార‌సుల‌కు నో ఛాన్స్ భ‌క్తుల‌కే ప్ర‌యారిటీ తిరుమ‌ల : శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి కొలువు తీరిన తిరుమ‌ల‌లో ఇవాళ మ‌రోసారి ఈవోగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం చెప్ప‌లేనంత ఆనందంగా ఉంద‌న్నారు అనిల్ కుమార్ సింఘాల్. బుధ‌వారం మ‌రోసారి ఆయ‌న కొలువు తీరారు. టీటీడీ…

కాంగ్రెస్ స‌ర్కార్ నిర్వాకం యూరియా సంక్షోభం

మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు తీవ్ర ఆగ్ర‌హం హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై. సీఎం నిర్ల‌క్ష్యం, బాధ్య‌తా రాహిత్యం కార‌ణంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అన్న‌దాత‌లు యూరియా అంద‌క ఆగ‌మాగం…

తుమ్మిడిహట్టి నుంచి నీళ్ల ఎత్తిపోత జరగాల్సిందే

మాజీ ఎంపీ వినోద్ కుమార్ కీల‌క కామెంట్స్ హైద‌రాబాద్ : తుమ్మిడిహట్టి నుంచి నీళ్ల ఎత్తిపోత జరగాల్సిందేన‌ని, గ్రావిటీ ద్వారా నీళ్ల తరలింపు సాధ్యం కాదన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. బుధ‌వారం తెలంగాణ భ‌వ‌న్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.…

గ్రూప్ -1 ప‌రీక్ష‌ల‌ను తిరిగి నిర్వ‌హించాలి : కేటీఆర్

జ్యూడిషియ‌ల్ క‌మిష‌న్ ఏర్పాటు చేయాలి హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ్రూప్ -1 ప‌రీక్ష‌ల‌కు సంబంధించి సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది తెలంగాణ హైకోర్టు. దీనిపై స్పందించారు. త‌న‌ను క‌లిసిన అభ్య‌ర్థుల‌కు భ‌రోసా క‌ల్పించే ప్ర‌య‌త్నం చేశారు.…

కేసీఆర్ కు అంత సీన్ లేదు : చింతా మోహ‌న్

తెలంగాణ ఉద్య‌మంలో మాదిగ‌లు కీల‌క పాత్ర విశాఖ‌ప‌ట్నం జిల్లా : మాజీ కేంద్ర మంత్రి చింతా మోహ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ఉద్య‌మంలో మాదిగ‌లు ముఖ్య భూమిక పోషించార‌ని అన్నారు. కేసీఆర్ పాత్ర ఏమీ లేదంటూ కొట్టి పారేశారు. అన్ని…

నాకు ప్ర‌తిప‌క్ష హోదా ఎందుకు ఇవ్వ‌లేదు..?

కూట‌మి స‌ర్కార్ ను ప్ర‌శ్నించిన జ‌గ‌న్ రెడ్డి అమ‌రావ‌తి : మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏపీ స‌ర్కార్ ను ఏకి పారేశారు. త‌న‌కు ప్ర‌తిపక్ష హోదా ఎందుకు ఇవ్వ‌డం లేదో చెప్పాల్సిన బాధ్య‌త సీఎం చంద్ర‌బాబు నాయుడుపై ఉంద‌న్నారు.…

యూపీఐ చెల్లింపుల్లో లిమిట్స్ పెంపు

వినియోగ‌దారుల‌కు కేంద్రం ఖుష్ క‌బ‌ర్ ఢిల్లీ : సెప్టెంబర్ 15 నుండి ట్రాన్సాక్షన్ లిమిట్స్‌ని పెంచుతున్నట్లు ప్ర‌క‌టించింది కేంద్రం. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చ‌సింది. ఇప్ప‌టికే జీఎస్టీ కౌన్సిల్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు నాలుగు స్లాబ్ రేట్ల‌ను…

నేపాల్ లో చిక్కుకున్న వారిపై లోకేష్ ఆరా

తెలుగు వారిని ర‌క్షించేందుకు చ‌ర్య‌లు అమ‌రావ‌తి : నేపాల్ లో తీవ్ర సంక్షోభం నెల‌కొంది. పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. దెబ్బ‌కు ప్ర‌ధానితో పాటు మంత్రులు రాజీనామాలు చేశారు. సోష‌ల్ మీడియాపై ఉక్కుపాదం మోప‌డంతో దీనిని నిర‌సిస్తూ రోడ్డెక్కారు. 19 మందికి…