వారెవ్వా వారెవ్వా అంటున్న అఖిల్ , భాగ్యశ్రీ బోర్సే
సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న లెనిన్ మూవీ హైదరాబాద్ : మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన చిత్రం లెనిన్. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో కీలకమైన పాత్రలో నటిస్తున్నారు చాలా గ్యాప్ తర్వాత ప్రముఖ దిగ్గజ…
పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలి
స్పష్టం చేసిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య అమరావతి : కార్పొరేట్ ఆస్పత్రులు పేదలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు. చిన్నకాకానిలోని ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రాంగణంలో…
పెట్టుబడులకు గమ్య స్థానం హైదరాబాద్ నగరం
స్పష్టం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్ : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.హైటెక్స్లో ACE-TECH హైదరాబాద్ 2026ను ప్రారంభించారు. ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం…
ఫోన్ ట్యాపింగ్ కేసు ఉత్త ముచ్చట : కేటీఆర్
తెలంగాణ సర్కార్ పై నిప్పులు చెరిగిన మంత్రి హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో కాలయాపన చేయడం తప్పితే రాష్ట్రానికి చేసింది ఏముంది అంటూ ప్రశ్నించారు. ఈ…
బ్లాక్ స్టోన్ కంపెనీ ఇన్వెస్ట్ చేస్తే సహకరిస్తాం
దావోస్ లో స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్ అమరావతి : ప్రపంచ ఆర్థిక సదస్సు -2026 స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ముగిసింది. ఏపీకి చెందిన సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు ప్రధాన ఆకర్షణగా…
సీఎంకు దమ్ముంటే తన బావమరిదిపై సిట్ వేయాలి
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుహైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. ఆయన మీడియాతో మాట్లాడారు. కావాలని సిట్ పేరుతో తమను ఇబ్బందులకు…
శామీర్పేటలో రోడ్డు ఆక్రమణల తొలగింపు
1200 గజాల స్థలాన్ని కాపాడిన హైడ్రా హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో కబ్జాదారులు, ఆక్రమణదారులకు ఝలక్ ఇచ్చారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. హైడ్రా ఆధ్వర్యంలో ప్రతి సోమవారం ప్రజా వాణి నిర్వహిస్తూ వస్తోంది. నగరంలోని బాధితులు పెద్ద ఎత్తున క్యూ…
ఏపీలో రికార్డు స్థాయిలో మిర్చి ఉత్పత్తి
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీలో రికార్డ్ స్థాయిలో మిర్చి ఉత్పత్తి జరిగిందని చెప్పారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఈ సీజన్లో సుమారు 5.39 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సాధ్యమవుతుందని అంచనా వేశామన్నారు. రైతు సేవా…
జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తాం
మంత్రి డాక్టర్ శరణ్ ప్రకాష్ ఆర్ పాటిల్ రాయచూర్ : కర్ణాటక రాష్ట్ర సర్కార్ తీపి కబురు చెప్పింది మీడియా రంగంలో పని చేస్తున్న జర్నలిస్టులకు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులకు భరోసా కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు రాష్ట్ర వైద్య…
కానిస్టేబుల్ జయశాంతికి హోం మంత్రి ఆతిథ్యం
హోం మంత్రి కార్యాలయంలో ఆత్మీయ పలకరింపు విజయవాడ : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగలపూడిని మర్యాద పూర్వకంగా కలిశారు కానిస్టేబుల్ జయశాంతి. క్యాంప్ కార్యాలయంలో హోంమంత్రి తనను కలిసిన సందర్బంగా అభినందించారు. ఇదిలా ఉండగా జయశాంతికి రెండు…

కార్మిక వర్గాలకు సీఎం శుభాకాంక్షలు
దేశానికి ఆదర్శంగా ఆపరేషన్ ఆక్టోపస్
మెరుగైన ఫలితాలు ప్రగతికి సోపానాలు
10వ తరగతి రిజల్ట్స్ లో ఏపీ టాప్
హరీశ్ రావును ఇరికించేందుకు కుట్ర
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీ నృసింహ జయంతి
నాణ్యత విషయంలో రాజీ పడొద్దు : సీఎం
అంపైర్ నిర్ణయం రజత్ పాటిదార్ ఆగ్రహం
వివాదాస్పద క్యాచ్ అవుట్పై విరాట్ కోహ్లీ ఫైర్
తమిళనాట ఎన్నికల్లో మనదే విజయం


































































































