2 రోజుల కస్టడీకి వ్యాపారవేత్త సమీర్ మోడీ
ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్న ఖాకీలు న్యూఢిల్లీ : ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త సమీర్ కె మోడీకి బిగ్ షాక్ తగిలింది. అత్యాచారం చేశాడంటూ ఓ బాధితురాలు ఫిర్యాదు చేయడంతో తనను ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీలో…
రైతన్నలకు భరోసా కూటమి సర్కార్ ఆసరా
ఉల్లిగడ్డ రైతులను ఆదుకుంటామని ప్రకటన అమరావతి : ఆంధప్రదేశ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇందులో భాగంగా రాష్ట్రంలో గత కొంత కాలంగా తీవ్ర ఇబ్బందులు…
ఆస్కార్ బరిలో జాన్వీ కపూర్ సినిమా
భారత దేశం నుంచి ఏకైక చిత్రం ఎంపిక ముంబై : బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ముఖ్య భూమిక పాత్ర పోషించిన చిత్రం హోమ్ బౌండ్ . తన నటనకు అందరూ ఫిదా అయ్యారు. భారత దేశం నుంచి ఏకైక…
ట్రంప్ సంచలనం భారతీయులకు మంగళం
హెచ్ 1 బి వీసా రుసుము భారీగా పెంపుతో షాక్ అమెరికా : ఫస్ట్ అమెరికా ఆ తర్వాతే ఏ దేశమైనా, ఎవరైనా సరే అని అమెరికా ఎన్నికల సందర్బంగా కీలక ప్రకటన చేసిన ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్…
సంజూ శాంసన్ సూపర్ ఇండియా జోర్దార్
21 పరుగుల తేడాతో ఓమన్ పరాజయం దుబాయ్ : ఆసియా కప్ 2025 మెగా టోర్నీలో భాగంగా అబుదాబి వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో టీమిండియా మరో విజయాన్ని నమోదు చేసింది. జట్టుకు వరుసగా ఇది మూడో గెలుపు…
కాంగ్రెస్ లో కవిత చేరితే అడ్డుకుంటా
బీఆర్ఎస్ ను కాపాడుతున్న కిషన్ రెడ్డి ఢిల్లీ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై స్పందించారు. ఆమె గనుక కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అంటే అడ్డుకుని తీరుతానని ప్రకటించారు. ఢిల్లీ…
మమ్మల్ని చంపాలని చూస్తున్నారు : ఇమ్రాన్ ఖాన్
ఆర్మీ చీఫ్ మునీర్ పై సంచలన ఆరోపణలు పాకిస్తాన్ : పాకిస్తాన్ దేశ మాజీ ప్రధానమంత్రి , మాజీ క్రికెట్ జట్టు స్కిప్పర్ ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్మీ చీఫ్ గా ఉన్న అసిఫ్ మునీర్ పై…
పర్యావరణ పర్యాటక కేంద్రంగా తెలంగాణ
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడి హైదరాబాద్ : పర్యావరణ పర్యాటక కేంద్రంగా తెలంగాణను మార్చాలని అన్నారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. పనులను వేగవంతం చేయాలని, దశ I పూర్తయిన చోట వెంటనే రెండవ దశను…
ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో తిరుపతి : తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహించారు. ఆ తరువాత ఉదయం 11.30 నుండి…
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఈవో దిశా నిర్దేశం
భక్తుల సౌకర్యాలకు ఇబ్బంది రాకూడదు తిరుమల : తిరుమల పవిత్రతను కాపాడటం, సాధారణ భక్తులకు ఇబ్బంది లేని దర్శనం కల్పించడం అనేది సీఎం చంద్రబాబు కల అని దానిని తుచ తప్పకుండా ఆచరణలో చేసి చూపించాలని స్పష్టం చేశారు ఈవో అనిల్…
















