భారీ ధరకు రామ్ చరణ్ పెద్ది ఓటీటీ రైట్స్
రూ. 105 కోట్లకు నెట్ ఫ్లిక్స్ స్వంతం ముంబై : ప్రముఖ అమెరికన్ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సంచలన ప్రకటన చేసింది. శనివారం సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ…
2027లో డార్లింగ్ ప్రభాస్ స్పిరిట్ రిలీజ్
వంగా సందీప్ రెడ్డి సంచలన ప్రకటన ముంబై : దమ్మున్న డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డి సంచలన ప్రకటన చేశాడు. తను ఏది అనుకుంటే దానిని ఆచరణలో పెడతాడు. కచ్చితంగా అనుకున్నది చేసి చూపిస్తాడు. అందుకే ఏ ప్రాజెక్టు చేపట్టినా దానికి…
తళుక్కుమన్న బ్యూటీ క్వీన్ మాధురీ దీక్షిత్
వెబ్ సీరీస్ లో సైతం లవ్లీ క్వీన్ హల్ చల్ ముంబై : బాలీవుడ్ బ్యూటీ క్వీన్ మాధురీ దీక్షిత్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. తను సినిమాల నుంచి కొంత దూరం పెరిగినా ఇప్పుడు తన రూట్ మార్చింది.…
భారీ ధర పలికిన పవన్ కళ్యాణ్ సినిమా
ఉస్తాద్ భగత్ సింగ్ నెట్ ఫ్లిక్స్ స్వంతం హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యంత జనాదరణ పొందిన నటుడు, రాజకీయ నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తనతో డైనమిక్ డైరెక్టర్ హరీశ్ శంకర్ మరోసారి మూవీ తీస్తున్నాడు.…
మార్కెట్ మోసానికి గురైన డైరెక్టర్ కొడుకు
రూ. 63 లక్షలు కోల్పోయానంటూ ఫిర్యాదు హైదరాబాద్ : సైబర్ వలలో పలువురు పడ్డారు. కోట్లాది రూపాయలు నష్ట పోతున్నారు. కష్టపడిన వారంతా అత్యాసకు గురై డబ్బులను కోల్పోతున్నారు. నిన్న మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ భార్య ఏకంగా రెండున్నర కోట్ల…
జనవరి 23న బోర్డర్ -2 రిలీజ్ డేట్ ఫిక్స్
ఇవాళ ప్రకటించిన మూవీ మేకర్స్ ముంబై : బాలీవుడ్ లో ఇప్పటికే విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం బోర్డర్. దీనికి సీక్వెల్ గా బోర్డర్ -2 రూపుదిద్దుకుంది. దీనిని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అనురాగ్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.…
జపాన్ మీడియాతో బన్నీ చిట్ చాట్
అల్లు అర్జున్ పుష్ప వెరీ వెరీ స్పెషల్ హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యంత జనాదరణ పొందిన నటుడు అల్లు అర్జున్. తను ప్రస్తుతం అత్యధికంగా పారితోషకం తీసుకునే నటులలో టాప్ లో కొనసాగుతున్నాడు బన్నీ. తను డైనమిక్…
రాజా సాబ్ దెబ్బకు పంపిణీదారులకు భారీ లాస్
50 శాతానికి పైగా తిరిగి చెల్లించాలని కోరారు హైదరాబాద్ : పీపుల్స్ మీడియా సంస్థ ఆధ్వర్యంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ది రాజా సాబ్ . ఇందులో ప్రభాస్ , మాళవిక మోహన్, రిద్ది కుమారి, నిధి అగర్వాల్ ముఖ్య…
పవర్ స్టార్ తో పీపుల్స్ మీడియా మరో చిత్రం
సంచలన ప్రకటన చేసిన నిర్మాత విశ్వ ప్రసాద్ హైదరాబాద్ : సంక్రాంతి పండుగ వేళ కీలక ప్రకటన చేశారు ప్రముఖ నిర్మాత, పీపుల్స్ మీడియా సంస్థ చీఫ్ టీజీ విశ్వ ప్రసాద్. బుధవారం ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు, ఏపీ డిప్యూటీ…
మెగాస్టార్ మూవీ సక్సెస్ సంబురాల్లో టీం బిజీ
కేక్ కట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్ హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్ లో ఉన్నారు. కొత్త సంవత్సరం 2026లో ఆయనకు కలిసి వచ్చింది. తాజాగా మినిమం గ్యారెంటీ దర్శకుడిగా పేరొందిన డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన…
















