సంజు శాంసన్ పై కన్నేసిన న్యూజిలాండ్
ఫైనల్ మ్యాచ్ లో తను ఒక్కడే కీలకం అహ్మదాబాద్ : ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ముగింపు దశకు చేరుకుంది. ఇవాల్టితో కథ క్లోజ్ అవుతుంది. టీం ఇండియాను క్లిష్ట దశలో ఉన్న సమయంలో కేరళ స్టార్ క్రికెటర్…
అంతిమ పోరులో విశ్వ విజేత ఎవరో
అహ్మదాబాద్ లో ఇండియా వర్సెస్ కీవీస్ అహ్మదాబాద్ : అందరి కళ్లు ఇప్పుడు అహ్మదాబాద్ పైనే ఉన్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో తలపడేందుకు సిద్దమయ్యాయి న్యూజిలాండ్, భారత జట్లు. అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ పరంగా సమానంగా ఉన్నప్పటికీ…
సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్ ..?
జోరుగా క్రికెట్ వర్గాలలో చర్చ హైదరాబాద్ : ప్రపంచ క్రికెట్ లోని పొట్టి ఫార్మాట్ లో అత్యంత విజయవంతమైన స్కిప్పర్ గా పేరు పొందాడు ముంబైకి చెందిన సూర్య భాయ్ అలియాస్ సూర్య కుమార్ యాదవ్. తను అద్భుతమైన బ్యాటర్ అంతే…
సంజు సామ్సన్ రియల్ మ్యాచ్ విన్నర్
ప్రశంసలు కురిపించిన మాజీ కెప్టెన్ , కోచ్ ముంబై : భారత జట్టు మాజీ కెప్టెన్, కోచ్ , క్రికెట్ కామెంటేటర్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఇండియా వేదికగా జరుగుతున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో ఎవరూ…
జస్ప్రీత్ బుమ్రా, సంజు శాంసన్ సింప్లీ సూపర్
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ముంబై : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ నిఖంజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియా సెమీ ఫైనల్ లో గెలవడం మామూలు విషయం కాదన్నాడు. ప్రధానంగా ఇద్దరు…
టీమిండియా అదుర్స్ శాంసన్ సూపర్
ప్రశంసలు కురిపించిన సచిన్ టెండూల్కర్ ముంబై : సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు మరో అడుగు దూరంలో ఉంది చరిత్ర సృష్టించేందుకు . ఈనెల 8న అహ్మదాబాద్ వేదికగా కీవీస్ తో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఇక కీలకమైన…
ఈ క్రెడిట్ అంతా బుమ్రాకే దక్కుతుంది : శాంసన్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కు తనే అర్హుడు ముంబై : ఇండియా టి20 వరల్డ్ కప్ ఫైనల్ కు చేరుకుంది. భారత జట్టు ఇంగ్లండ్ ను 7 పరుగుల తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20…
భారత్ కు చుక్కలు చూపించిన జాకబ్ బెథెల్
బౌలర్లను ఉతికి ఆరేసిన ఇంగ్లండ్ క్రికెటర్ ముంబై : భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టు చివరి ఓవర్ దాకా పోరాడింది. ఆకాశమే హద్దుగా చెలరేగాడు యంగ్ క్రికెటర్ జాకబ్ బెథెల్. తను భారత బౌలర్లను ఉతికి…
ఐసీసీ టి20 వరల్డ్ కప్ ఫైనల్ కు భారత్
సత్తా చాటిన సంజూ శాంన్, బుమ్రా, పటేల్ ముంబై : భారత జట్టు అరుదైన రికార్డు నమోదు చేసింది. ముంబై వేదికగా జరిగిన కీలకమైన పోరులో ఇంగ్లండ్ పై 7 పరుగుల తేడాతో ఓడించి ఐసీసీ టి20 వరల్డ్ కప్ ఫైనల్…
ఇంగ్లండ్ రాణిస్తుందా ఇండియా గెలుస్తాందా
టి20 వరల్డ్ కప్ 2వ సెమీ ఫైనల్ మ్యాచ్ నేడు ముంబై : అందరి కళ్లు ఇప్పుడు భారత జట్టుపైనే ఉన్నాయి. ఐసీసీ టి20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకునేందుకు ఇంకా ఒకే ఒక్క అడుగు దూరంలో ఉంది. ఫైనల్…
















