బౌలర్ల భరతం పట్టిన వైభవ్..అయినా తప్పని ఓటమి
గుజరాత్ టైటాన్స్ చేతిలో ఎలిమినేటర్ -2 లో పరాజయం మల్హాన్ పూర్ : ఐపీఎల్ -19 సీజన్ లో వండర్ బాయ్ మరోసారి రెచ్చి పోయాడు. గుజరాత్ బౌలర్ల భరతం పట్టాడు. వచ్చీ రావడంతోనే ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. తన…
రాజస్తాన్ యాజమాన్యానికి రుణపడి ఉంటా
సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ సూర్యవంశీ జైపూర్ : ఐపీఎల్ 19వ సీజన్ లో దుమ్ము రేపాడు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ. తను అత్యధిక సిక్సర్లతో రికార్డ్ సృష్టించాడు. ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు…
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి పాండ్యా ఔట్ ..?
ఐపీఎల్ 2026 సీజన్ లో పేలవమైన ప్రదర్శన ముంబై : రిలయన్స్ గ్రూప్ నకు చెందిన ముంబై ఇండియన్స్ ఈసారి జరిగిన ఐపీఎల్ 19వ సీజన్ లో దారుణమైన ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఆఖరు స్థానంలో నిలిచింది. ప్రధానంగా అటు బ్యాటింగ్…
ఇషాన్ కిషన్ పై కావ్య మారన్ సీరియస్
మ్యాచ్ ముగిసేంత దాకా ఉండక పోతే ఎలా..? చెన్నై : ఐపీఎల్ 19 సీజన్ లో ఎలిమినేటర్ మ్యాచ్ ను కోల్పోయింది బలమైన జట్టుగా పేరు పొందిన కావ్య మారన్ ఓనర్ గా ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్. కానీ ఆ…
మేం చెత్తగా ఆడాం అందుకే ఓడి పోయాం
అయినా ఫైనల్ కు చేరుకుంటామన్న గిల్ ధర్మశాల : ఐపీఎల్ 19వ సీజన్ లో భాగంగా ధర్మశాల వేదికగా జరిగిన కీలకమైన క్వాలిఫయర్ -1 మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చేతిలో ఘోరంగా ఓటమి పాలైంది గుజరాత్ టైటాన్స్.…
రిషబ్ పంత్ కు లక్నో సూపర్ జెయింట్స్ ఉద్వాసన..?
తప్పదంటున్న జట్టు మేనేజ్మెంట్ ,జట్టు చైర్మన్ లక్నో : ఐపీఎల్ 2026 సీజన్ అంతగా అచ్చి రాలేదు టాప్ క్లాస్ ప్లేయర్లకు. ప్రధానంగా చెప్పు కోవాల్సింది రిషబ్ పంత్ గురించి. తను గత సీజన్ తో పాటు ఈ సీజన్ లో…
వచ్చే ఐపీఎల్ సీజన్ లో సీఎస్కేలో కీలక మార్పులు
చేయాలని యోచిస్తున్న జట్టు యాజమాన్యం చెన్నై : ఇండియన్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టైటిళ్లను సాధించిన ఘనత వహించిన చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు పునరాలోచనలో పడింది. దాని బ్రాండ్ వాల్యూ చెక్కు చెదరక పోయినప్పటికీ ఆశించిన మేర జట్టు రాణించక…
ప్లే ఆఫ్స్ కు చేరుకోక పోవడం బాధాకరం
సంచలన వ్యాఖ్యలు చేసిన కోచ్ రికీ పాంటింగ్ పంజాబ్ : ఐపీఎల్ 19 సీజన్ నుంచి పంజాబ్ కింగ్స్ ఎలెవన్ నిష్క్రమించడం తీవ్ర నిరాశకు గురి చేసిందని వాపోయాడు ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్. తమ జట్టు అన్ని…
టీమిండియా వైస్ కెప్టెన్ గా శాంసన్ ..?
టి20 టీమ్ కెప్టెన్ గా సూర్య కుమార్ ముంబై : బీసీసీఐ సెలెక్షన్ కమిటీ కసరత్తు చేస్తోంది టీమిండియా టి20 జట్టు కూర్పుపై. ఇప్పటికే ఆఫ్గనిస్తాన్ తో ఆడే సీరీస్ లకు సంబంధించి వన్డే తో పాటు టెస్టు జట్టును ప్రకటించింది.…
ప్లే ఆఫ్స్ కు వెళ్లక పోవడం బాధగా ఉంది
కీలక వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పంజాబ్ : ఐపీఎల్ 19 సీజన్ నుంచి తాము వైదొలగడం బాధగా ఉందన్నాడు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యారు. టోర్నీ ఆరంభంలో అదరగొట్టినా ఆ తర్వాత సెకండ్ సెషన్ లో…
















